తాము కేంద్రంలో అధికారంలోకి రాగానే సమ్మక్క సారక్క జాతరను జాతీయ పండుగగా ప్రకటిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ములుగు సభలో మాట్లాడిన రాహుల్.. తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని అన్నారు. breaking news, latest news, telugu news, rahul gandhi, congress,
తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు ప్రియాంక గాంధీ. ములుగులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలోఆమె మాట్లాడుతూ.. రామప్ప లాంటి అందమైన గుడిని ఎప్పుడూ చూడలేదన్నారు. breaking news, latest news, telugu news, priyanka gandhi, congress, bhatti vikramakra,
కేసీఆర్ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని, మేడ్చల్ నియోజకవర్గానికి 40 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసింది ముఖ్యమంత్రి ఘనత అని అన్నారు మంత్రి మల్లారెడ్డి. రాజకీయాలకతీతంగా అన్ని వర్గాలకు.. breaking news, latest news, telugu news, cm kcr, minister malla reddy
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఆయా పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియోజకవర్గాల్లో ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో నేడు మేడ్చల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాయ మాటలు చెప్పే వాళ్ళు వస్తారని, తెలంగాణ బిడ్డలను కాల్చి చంపింది ఎవరు గుర్తు పెట్టుకోవాలన్నారు. breaking news, latest news, telugu news, big news, cm…
బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తోంది. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. నియోజకవర్గాల వారీగా బహింరగ సభలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో నిర్వహించిన.. breaking news, latest news, telugu news, cm kcr, brs
ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) వచ్చిన 8 రోజుల స్వల్ప వ్యవధిలో తెలంగాణ పోలీసులు రూ.55.99 కోట్ల నగదు, రూ.38.45 కోట్ల విలువైన లోహాలు, రూ.2.60 కోట్ల విలువైన మద్యం, మొత్తం రూ.101 కోట్ల విలువైన అక్రమాస్తులను స్వాధీనం చేసుకున్నారు. breaking news, latest news, telugu news, big news,
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియోజకవర్గాల వారీగా బహిరంగ సభల్లో పాల్గొంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. breaking news, latest news, cm kcr, brs public meeting
హైదరాబాద్ వాసులు ప్రస్తుతం శీతాకాలంలో వేసవిలో వేడిని అనుభవిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ను మించిపోయాయి. నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. breaking news, latest news, Hyderabad Weather, big news,
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను మళ్లీ గెలిపిస్తే ఉద్యోగాల క్యాలెండర్ను ప్రకటించి టీఎస్పీఎస్సీ ద్వారా ప్రతి ఏటా ప్రభుత్వ ఖాళీలకు రిక్రూట్మెంట్ చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. breaking news, latest news, telugu news, minister ktr, job calendrer