బీజేపీ 52 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో 11 మంది మాజీ ఎమ్మేల్యేలు, ముగ్గురు మాజీ ఎంపీలు, ముగ్గురు ఎంపీలు, ముగ్గురు 3 ఎమ్మెల్యే లు ఉన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. breaking news, latest news, kishan reddy, bjp, big news
దాదాపు ఏడాది తరువాత బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అడుగుపెట్టారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. సస్పెషన్ ఎత్తేసి, సీటు కేటాయించడంతో రాజాసింగ్ భారీ ర్యాలీగా పార్టీ కార్యాలయానికి వచ్చారు. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. breaking news, latest news, telugu news, rajasingh, asaduddin owaisi
2014 వరకూ సోషల్ మీడియా పెద్దగా అందుబాటులో లేదని, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నవారు ఇంకా కొత్త రకము ఎన్నికల విధానానికి అలవాటు పడలేదన్నారు మంత్రి కేటీఆర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియా ప్రభావం తెలియని breaking news, latest news, telugu news, minister ktr,
జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయం ప్రకారమే పొత్తులు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, kasani gnaneswar
పర్యావరణానికి ప్రమాదంగా మారిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని స్వచ్ఛందంగా నిషేధించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పిలుపునిచ్చారు . సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా స్టీల్, పింగాణీ వస్తువులను ఉపయోగించాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు. breaking news, latest news, telugu news, CS Shanti Kumari
తాగిన మత్తులో నిర్లక్ష్యంగా, అతివేగంగా టాటా ఇన్ఫ్రా వ్యాన్ డ్రైవింగ్ చేస్తూ పాదాచరులను, రెండు ద్విచక్ర వాహన దారులను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా... నలుగురికి గాయాలయ్యాయి. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి కుత్బుల్లాపూర్ లో breaking news, latest news, telugu news, accident
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్లోకి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తల వలసలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఖమ్మం కమ్మ మహాజన సంఘం జిల్లా కార్యదర్శి తాళ్లూరి జీవన్ కుమార్ శనివారం రవాణా breaking news, latest news, telugu news, khammam, big news, brs
ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు నవంబర్ 1 నుంచి పేపర్లెస్ మోడ్లో కార్యకలాపాలు ప్రారంభించనుంది. దీనికి సంబంధించి అధికారిక నోటీసు జారీ చేయబడింది. “తెలంగాణ రాష్ట్రం కోసం గౌరవనీయమైన హైకోర్టు మొదటి న్యాయస్థానం నవంబర్ 1 నుండి కాగిత breaking news, latest news, telugu news, paper less high court
తెలంగాణలో ఎన్నికలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు బరిలో దించే అభ్యర్థుల లిస్ట్ను ఫైనల్ చేస్తున్నాయి. breaking news, latest news, telugu news, minister ktr, revanth reddy
ఖమ్మంలో రాజకీయ మార్పులు చాలా జరిగాయన్నారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధిష్ఠానం ఆదేశాల మేరకు ఖమ్మంలో పోటీ చేస్తున్నానని తెలిపారు. ప్రజల స్వేచ్ఛ కోసం స్వతంత్రంగా వుండే విధంగా కుటుంబాలు breaking news, latest news, telugu news, Tummala Nageswara Rao, puvvada ajay kumar