31వ తేదీన కొల్లాపూర్లో పాలమూరు ప్రజా భేరి బహిరంగ సభ ఉంటుందన్నారు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. 31న సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగిస్తారని breaking news, latest news, telugu news, big news, mahesh kumar goud, rahul gandhi,
దోనూర్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్ పోర్ల జంగయ్య, మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో 48 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని చూసి లక్ష్మారెడ్డి అభివృద్ధిని చూసి రాబోయే కాలంలో MLA Laxma Reddy, telugu news, big news, brs, breaking news,
మేడిగడ్డ పిల్లర్ కుంగిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ మానసపుత్రికైన కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో కీలకమైన మేడిగడ్డ బ్యారేజి 20వ పిల్లర్ కుంగుబాటుపై breaking news, latest news, telugu news, big news, tammineni veerabhadram, medagadda barrage
కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే కర్ణాటక పరిస్థితి తెలంగాణలో పునరావృతం అవుతుందని, కాంగ్రెస్ పార్టీని పొరపాటున నమ్మితే రాష్ట్రం మునిగిపోతుందని ఇంధన శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆదివారం ప్రజలను హెచ్చరించారు. ఇక్కడ ప్రభుత్వ విప్ బి సుమన్, పార్టీ నాయకుడు రాజారాం breaking news, latest news, telugu news, big news, jagadish reddy,
హైదరాబాద్కు 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన కొన్ని స్తంభాలు కొన్ని అడుగుల మేర మునిగి నిర్మాణానికి ముప్పు వాటిల్లిన ఘటనపై ఇన్ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజం ఎల్అండ్టీ , తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టాయి. breaking news, latest news, telugu news, medigadda barrage
వైఎస్సార్ హయాంలో 38 వేల కోట్లతో గోదావరి నది జలల్లో వృధాగా పోతున్న నీటిని ఒడిసిపట్టడానికి ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్ట్ రూపొందించామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. breaking news, latest news, telugu news, jeevan reddy, brs, congress
తెలంగాణలో ఎన్నికల ప్రచారం హీట్ పెంచుతోంది. ఆయా పార్టీల నేతలు ప్రజలను తమవైపుకు ఆకర్షించేందుకు జోరుగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నిరంజన్ రెడ్డి నేడు వనపర్తి తెలంగాణ భవన్లో మీడియా నిర్వహించారు. Singireddy Niranjan Reddy, breaking news, latest news, telugu news, brs,
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ వంతెన పిల్లర్లో కొంత భాగం స్వల్పంగా మునిగిపోయే సూచనలు కనిపించడంతో ఉద్రిక్తత నెలకొంది. శనివారం రాత్రి బ్యారేజీ సమీపంలో పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు అప్రమత్తమై Duddilla Sridhar Babu, breaking news, latest news, telugu news, medigadda project