రాత్రుళ్ళు త్వరగా పడుకోకపోవడంతో చాలా మంది పొద్దున్నే లేవడానికి ఇష్ట పడరు.. దాంతో టైం లేక చాలామంది టిఫిన్ చెయ్యకుండా మానేస్తారు అలా చెయ్యడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. ఉదయం ఖాళీ కడుపుతో ఉంటే ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఉదయం అల్పాహారం తీసుకోనప్పుడు శక్తి కోసం పగటిపూట ఎక్కువ కొవ్వు, చక్కెర పదార్థాలను తినాలనే కోరిక పెరిగే అవకాశం ఉంది. ఇది బరువు పెరగడానికి కూడా కారణం…
రాత్రికి ఉదయానికి చాలా సమయం ఉంటుంది.. అందుకే ఉదయం అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం.. రోజంతా శరీరం ఉత్తేజంగా ఉండి, ఉత్సహంగా పని చేయాలంటే పరగడుపున తినే ఆహారం బ్రేక్ ఫాస్ట్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.. ఇక షుగర్ పేషంట్స్ బ్రేక్ ఫాస్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి.. కడుపునిండా తినడమే కాకుండా..రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో నెమ్మదిగా విడుదల చేసే ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. మీరు తీసుకునే బ్రేక్ఫాస్ట్ వల్ల షుగర్ స్థాయిలను అధికంగా చేసే ఫుడ్…
ఈరోజుల్లో అందరు ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు.. బరువు పెరిగినంత సులువుగా బరువు తగ్గలేరు.. బరువు తగ్గే సమయంలో కంట్రోల్ చేసుకుంటే చాలు త్వరగా బరువు తగ్గవచ్చు. కొందరు బరువు తగ్గాలని ఆహారాన్ని తినడం మానేస్తే ఇంకా బరువు పెరుగుతారని కొన్ని అధ్యాయనాలు తెలుపుతున్నాయి.. డైట్ అంటే సరైన ఆహారాన్ని సరైన సమయంలో, సరైన మోతాదులో ఎంచుకోవడం. చాలా మంది చేసే సాధారణ తప్పులలో ఒకటి అల్పాహారం మానేయడం. అల్పాహారం చాలా అవసరం. రోజంతా చురుకుగా ఉండాలంటే…
రాత్రి తర్వాత ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను చేస్తారు.. రాత్రి అంతా దాదాపు 9 గంటల వరకు తినకుండా ఉంటారు.. దాంతో ఉదయం టిఫిన్స్ చేస్తారు.. ఉదయం తీసుకొనే ఆహరం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. అందువల్ల ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ అసలు మానకూడదు. అలాగే కొన్ని ఆహారాలను పరగడుపున తీసుకోకూడదు. మనలో చాలా మందికి ఉదయం సమయంలో ఏమి తినాలో తెలియక ఏదో ఒకటి తినేస్తుంటారు. దీని మీద పెద్దగా అవగాహన ఉండదు. ఉదయం…
సోనాల్ చౌహన్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదిరి పోయే అందం ఉన్నప్పటికీ కూడా ఈ భామకు అంతగా అదృష్టం కలసిరావడం లేదు.. అందాల ఆరబోత లో సోనాల్ కు ఎలాంటి హద్దులు వుండవు.సోనాల్ చౌహన్ తన హాట్ ఫిజిక్ తో బికినిలో ఫ్యాన్స్ కి హాట్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది. మోడలింగ్ తో తన కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ 2008 లో రెయిన్ బో చిత్రం తో టాలీవుడ్…
మహారాష్ట్రలోని ఠాణే జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య తెచ్చిన టిఫిన్లో ఉప్పు ఎక్కువగా ఉందనే కారణంతో ఓ భర్త ఆమె గొంతునులిమి చంపేశాడు. వివరాల్లోకి వెళ్తే… నిఖేష్ అనే 46 ఏళ్ల వ్యక్తి దహిసర్ ఈస్ట్ అనే ప్రాంతంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో బ్యాంక్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. అతడికి నిర్మల అనే 40 ఏళ్ల భార్య ఉంది. వీరి దంపతులకు 12 ఏళ్ల కుమారుడు చిన్మయి కూడా ఉన్నాడు. అయితే శనివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో…