Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TS Inter Results
  • Draupadi Murmu
  • PM Modi AP Tour
  • Maharashtra Political Crisis
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home National News Maharashtra Man Kills His Wife Because Over Salt In Breakfast

Crime: టిఫిన్‌లో ఉప్పు ఎక్కువైందని.. భార్యను చంపేశాడు

Updated On - 12:56 PM, Mon - 23 May 22
By Ramesh Nalam
Crime: టిఫిన్‌లో ఉప్పు ఎక్కువైందని.. భార్యను చంపేశాడు

మహారాష్ట్రలోని ఠాణే జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య తెచ్చిన టిఫిన్‌లో ఉప్పు ఎక్కువగా ఉందనే కారణంతో ఓ భర్త ఆమె గొంతునులిమి చంపేశాడు. వివరాల్లోకి వెళ్తే… నిఖేష్ అనే 46 ఏళ్ల వ్యక్తి దహిసర్ ఈస్ట్ అనే ప్రాంతంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో బ్యాంక్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి నిర్మల అనే 40 ఏళ్ల భార్య ఉంది. వీరి దంపతులకు 12 ఏళ్ల కుమారుడు చిన్మయి కూడా ఉన్నాడు.

అయితే శనివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో నిర్మల తన భర్తకు టిఫిన్‌గా కిచిడీ వండి భర్తకు పెడదామని అతడి బెడ్‌రూంకు వెళ్లింది. అయితే కిచిడీలో ఉప్పు ఎక్కువైందని నిఖేష్ తన భార్యను కొట్టాడు. దీంతో భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిఖేష్ తన భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. ఈ హత్యను కళ్లారా చూసిన 12 ఏళ్ల కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిర్మల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ హత్య వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • Tags
  • break fast
  • Crime News
  • Maharashtra
  • Salt

RELATED ARTICLES

Breaking: పడిపోయిన మహా సర్కార్.. సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా

Building Collapse: ముంబయిలో కుప్పకూలిన భవనం.. 18 మంది మృతి

Maharashtra Politics: ఢిల్లీకి చేరిన మహారాష్ట్ర రాజకీయం

Road Accidents: రోడ్డు ప్రమాదాలు..కనిపించని కనీస మానవత్వపు ఛాయలు

Maharashtra Crisis : మండుతున్న ‘మహా’ రాజకీయం.. నువ్వే నేనా అన్నట్లు థాక్రే, షిండే భేటీలు..

తాజావార్తలు

  • TS Corona: తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే?

  • US Abortion : సుప్రీం తీర్పుపై ఆందోళనలు..

  • UKRAINE : మంటల్లో షాపింగ్‌ మాల్‌!

  • KTR: మోదీజీ.. దేశాన్ని ఎన్నిసార్లు మోసం చేస్తారు

  • Hirunika Premachandra : నా రొమ్ములంటే నాకు గర్వం..

ట్రెండింగ్‌

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions