భారతదేశంలో అనేక రకాల మేలు రకపు జాతులకు చెందిన ఆవులు లభ్యం అవుతాయి. అందులో మన తెలుగు రాష్ట్రానికి సంబంధించి ఒంగోలు, నెల్లూరు ప్రాంతాలకు సంబంధించిన కొన్ని మేలు రకానికి సంబంధించిన ఆవులు ప్రసిద్ధిగాంచినవి. ఇకపోతే., తాజాగా భారతదేశానికి సంబంధించిన ఆవు ప్రపంచంలోనే అత్యంత ధరకు అమ్ముడుపోయింది. ఏకంగా భారత సంతతికి సంబంధం ఉన్న ఆవు 40 కోట్ల రూపాయలకు అమ్ముడబోయింది. ప్రస్తుతం ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలకు వెళ్తే..…