Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Borders

Borders News

    • Farmers Protest : నేడు ఢిల్లీని చుట్టుముట్టనున్న రైతులు.. బస్సులు, రైళ్లలో రాక.. సరిహద్దుల్లో అప్రమత్తం
      #బిజినెస్‌

      Farmers Protest : నేడు ఢిల్లీని చుట్టుముట్టనున్న రైతులు.. బస్సులు, రైళ్లలో రాక.. సరిహద్దుల్లో అప్రమత్తం

      Farmers Protest : ఎంఎస్‌పి హామీ, ఇతర డిమాండ్‌లకు వ్యతిరేకంగా రైతులు ఈరోజు ఢిల్లీలో ఆందోళనకు దిగనున్నారు. ఈ రైతులు బస్సులు, రైళ్లలో ఇక్కడికి వస్తారు.
    • Rajnath Singh: సరిహద్దులు దాటేందుకు వెనుకాడం.. రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరిక
      #జాతీయం

      Rajnath Singh: సరిహద్దులు దాటేందుకు వెనుకాడం.. రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరిక

      పాకిస్థాన్‌కు మరోసారి గట్టి వార్నింగ్‌ ఇచ్చారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌.. 1971 ఇండియా-పాక్‌ యుద్ధంలో పాల్గొన్న మాజీ అసోం వెటరన్స్‌ సన్మానసభలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని హంతం చేయడంలో భారత​ దీటుగా వ్యవహరిస్తుందన్న సందేశాన్ని ప్రపంచదేశాలకు చెప్పడంలో విజయవంతం అయ్యామన్నారు.. ఇక, ఉగ్రవాద చర్యలతో దేశ సరిహద్దులు దాటి వచ్చి భారత్‌ను టార్గెట్‌ చేస్తే.. మేం ఏ మాత్రం వెనక్కి తగ్గం.. తాము కూడా బోర్డర్‌ దాటడానికి వెనుకడుగు వేసేది లేదని…
    • కోవిడ్‌ ఉగ్రరూపం..! టెస్ట్‌ చేసిన తర్వాతే ఎంట్రీ
      #జాతీయం

      కోవిడ్‌ ఉగ్రరూపం..! టెస్ట్‌ చేసిన తర్వాతే ఎంట్రీ

      భారత్‌లో కరోనా కేసులు ప్రతీరోజు 40 వేలకు పైగానే నమోదు అవుతున్నాయి.. ఇక, ఈ కేసుల్లో అగ్రభాగం మాత్రం కేరళ రాష్ట్రానిదే.. సెకండ్‌ వేవ్‌ వెలుగుచూసినప్పట్టి నుంచి కేరళలో కోవిడ్‌ కంట్రోల్‌లోకి వచ్చింది లేదు.. అయితే, ఆ రాష్ట్రంలో కోవిడ్‌ ప్రారంభమైన తొలినాళ్లలో తీసుకొచ్చిన కరోనా ట్రేసింగ్‌ విధానాన్ని కొనసాగిస్తూ.. ఇప్పటికీ పెద్ద సంఖ్యలో టెస్ట్‌లు చేయడమే.. భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడానికి కారణమని చెబుతున్నారు. మరోవైపు.. ఆ రాష్ట్రంలో కోవిడ్‌ ఉగ్రరూపం కొనసాగుతుండడంతో.. కేరళ…
    • ఆఫ్ఘ‌న్ స‌రిహ‌ద్దులు దాటేందుకు… ప్ర‌జ‌లు ఏం చేశారంటే…!!
      #Top Story

      ఆఫ్ఘ‌న్ స‌రిహ‌ద్దులు దాటేందుకు… ప్ర‌జ‌లు ఏం చేశారంటే…!!

      ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి ప్ర‌జ‌లు బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  ఆగ‌స్టు 30 వ‌ర‌కు కాబూల్ ఎయిర్‌పోర్ట్ వైపు ప‌రుగులు తీసిన ప్ర‌జ‌లు ఇప్పుడు అక్క‌డ ఒక్క పురుగు కూడా క‌నిపించ‌డం లేదు.  అమెరికా ద‌ళాలు లేక‌పోవ‌డంతో ప్రజ‌లంతా ఏమ‌య్యారు… ఎటువెళ్లారు.  తిరిగి ఇళ్ల‌కు వెళ్లారా అనే డౌట్ రావొచ్చు.  అమెరికా ద‌ళాలు వెళ్లిపోయిన త‌రువాత ప్ర‌జ‌లు రూటు మార్చి ఇరాన్‌, పాకిస్తాన్ స‌రిహ‌ద్దుల వైపు ప‌రుగులు తీశారు.  వేల సంఖ్య‌లో ఇరాన్ స‌రిహ‌ద్దుల‌కు ప్ర‌జ‌లు చేరుకోవ‌డంతో అక్క‌డ భ‌ద్ర‌తను…
    • కోవిడ్‌ నెగిటివ్‌ రిపోర్ట్‌ ఉంటేనే ఆ రాష్ట్రంలోకి ఎంట్రీ..!
      #జాతీయం

      కోవిడ్‌ నెగిటివ్‌ రిపోర్ట్‌ ఉంటేనే ఆ రాష్ట్రంలోకి ఎంట్రీ..!

      కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి తగ్గినా.. ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ కలవరపెడుతోంది… ఇప్పటికే భారత్లో కొత్తి వేరింట్‌ కేసులు నమోదైన రాష్ట్రాల సంఖ్య 10 దాటేసింది… ఈ కేసులు వెలుగుచూసిన రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంది కేంద్రం.. మరోవైపు.. మహారాష్ట్రలో డెల్టా కేసులు పెరుగుతున్న తరుణంలో కర్ణాటక – మహారాష్ట్ర సరిహద్దుల్లో మరిన్ని కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు.. పోలీసు, వైద్యశాఖ సంయుక్తంగా చెక్‌పోస్టు ఏర్పాటు చేసింది.. ఇక, మహారాష్ట్ర నుంచి కర్ణాటకలోకి వచ్చేవారికి…
    • క‌రోనా భ‌యం.. మ‌హారాష్ట్ర, క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దుల్లో ముళ్ల కంచెలు..
      #తెలంగాణ

      క‌రోనా భ‌యం.. మ‌హారాష్ట్ర, క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దుల్లో ముళ్ల కంచెలు..

      క‌రోనా సెకండ్ వేవ్ ఇప్పుడు అంద‌రినీ ఆందోళ‌న‌కు గురిచేస్తోంది.. క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో.. ఇప్ప‌టికే క‌ఠిన చ‌ర్య‌ల‌కు పూనుకుంటున్నాయి ఆయా రాష్ట్రాలు.. ఇక‌, తెలంగాణ‌కు స‌మీపంలో ఉన్న మ‌హారాష్ట్రలో క‌రోనా విల‌యం సృష్టిస్తుండ‌గా.. క‌ర్ణాట‌క‌లోనూ భారీగా కేసులు వెలుగు చూస్తున్నాయి.. దీంతో.. స‌రిహ‌ద్దు గ్రామాల్లో టెన్ష‌న్ మొద‌లైంది.. హారాష్ట్ర – కర్ణాటక సరిహద్దులోని కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో కరోనా విజృంభిస్తున కార‌ణంగా.. తెలంగాణ గ్రామాల నుంచి మహారాష్ట్రకు వెళ్లేదారులలో రోడ్లు తవ్వి ముళ్ల‌ కంచెలు వేసి…

తాజావార్తలు

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?

  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions