కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకొనవసరం లేదు. తెలుగులో ఈగ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు విలన్ గా పరిచయమైన ఆ తరువాత సైరా నరసింహారెడ్డి లో అద్భుతమైన పాత్రలో నటించి మెప్పించాడు. కన్నడలో స్టార్ హీరో అయినా పాత్ర నచ్చితే అతిధి పాత్రలోనైనా కనిపిస్తాడు. ఇక దీంతోనే సుదీప్ కు టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇకపోతే ప్రస్తుతం సుదీప్ విక్రాంత్ రోణ చిత్రంలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా…
బాలీవుడ్ లో బ్రేకప్ ల పరంపర ఎక్కువైపోతుంది. ఒక పక్క ఎంతో అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్న సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోతుంటే ఇంకోపక్క మరికొద్దిరోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు అనుకొనే ప్రేమజంటలు బ్రేకప్ చెప్పుకొని విడిపోవడం బాధాకరం. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీలు అనన్య పాండే, శ్రద్దా కపూర్ లవ్ స్టోరీలు బ్రేకప్ తో ముగిసినట్లు బీ టౌన్ లో వార్తలు గుప్పుమంటున్న వేళ మరో ముద్దుగుమ్మ బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పినట్లు సమాచారం. ఆ ముద్దుగుమ్మ ఎవరో…
బాలీవుడ్ స్టార్ కపుల్ అర్జున్ కపూర్, మలైకా అరోరాల ప్రేమ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్లుగా ఈ హాట్ బ్యూటీ నిరంతరం వార్తల్లోకి ఎక్కుతుంది అంటే అందుకు ప్రధాన కారణం.. అర్జున్ కపూర్ తో అమ్మడి రిలేషనే.. మలైకా వయస్సు 48, అర్జున్ వయస్సు 36.. దాదాపు ఇద్దరి మధ్య 12 ఏళ్లు గ్యాప్. అయినా ఇద్దరు రిలేషన్ లో ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. కానీ వీరే రిలేషన్ ను సమాజం…
విజయ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లైగర్ సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్న విజయ్ ఈ సినిమా తరువాత పూరి కాంబోలోనే జెజిఎమ్ ని పట్టాలెక్కించనున్నాడు. ఇవి కాకుండా ఇటీవలే మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇకపోతే పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్న లైగర్ లో రౌడీ హీరో సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఇక జనగణమణ చిత్రంలో ఇప్పటికే జూనియర్ అతిలోక సుందరి…
ప్రస్తుతం బాలీవుడ్ లో పాన్ మసాలా యాడ్ పెద్ద చిచ్చే పెట్టింది. హానికరమైన ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నారని అక్షయ్ కుమార్ పై నెటిజన్స్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అభిమానుల ఆగ్రహానికి ఒక మెట్టు దిగిన అక్షయ్ వారికి సారీ చెప్పి, ఇకపై అలాంటి యాడ్స్ లో నటించనని మాట ఇచ్చాడు. ఇక తాజాగా ఈ వివాదంపై మరో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ స్పందించాడు. మొదటి నుంచి పాన్ మసాలా యాడ్స్ కి అజయ్ బ్రాండ్…
ప్రస్తుతం చిత్రపరిశ్రమలో చాలామంది నటీనటులు క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. అయితే కొందరు ఆ క్యాన్సర్ మహమ్మారిని జయించి జీవిస్తుంటే.. ఇంకొందరు ఆ మహమ్మారి వలన మృత్యువాత పడుతున్నారు. తాజాగా మరో స్టార్ నటి క్యాన్సర్ బారిన పాడడం బాధాకరమైన విషయం. హిందీ సీరియల్స్ తో పాపులర్ అయిన నటి ఛావి మిట్టల్ రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇటీవల జిమ్ లో…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో లాకప్. బాలీవుడ్ రియాలిటీ షోలన్నింటిలో ఈ షో ప్రధమ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. వివాదాస్పద నటులనందరిని ఒకచోటకు చేర్చి .. వారి జీవితాల్లో జరిగిన రహస్యాలను బయటపెట్టడమే ఈ షో ఉద్దేశ్యం. ఇక ఇప్పటికే చాలామంది కంటెస్టెంట్లు తమ జీవితంలో జరిగిన సీక్రెట్ లను బయట పెట్టి ప్రేక్షకులను షాక్ కి గురిచేశారు. ఇక మొదటి ఎపిసోడ్ నుంచి శృంగార తార…