టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సోదరుడు కుటుంబం ఒడిశాలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సౌరవ్ గంగూలీ సోదరుడు స్నేహాశిష్, అతని భార్య అర్పిత పూరీ బీచ్లో స్పీడ్ బోటులో విహరిస్తుండగా ఒకసారిగా బోల్తా పడింది.
boAt Storm Infinity Plus: ప్రముఖ స్మార్ట్వేర్ బ్రాండ్ boAt తన నూతన స్మార్ట్వాచ్ Storm Infinity Plusను భారత్లో విడుదల చేసింది. ఇది రోజువారీ అవసరాలు, యాక్టివ్ లైఫ్స్టైల్ను దృష్టిలో ఉంచుకొని దిసీజ్ఞ్ చేయబడింది. ఇక దీనిలోని ఫీచర్లు ఇలా ఉన్నాయి. డిజైన్, డిస్ప్లే: ఈ స్మార్ట్వాచ్లో 1.96-అంగుళాల HD డిస్ప్లే ఉంది. ఇది 480 నిట్స్ ప్రకాశంతో సన్లైట్లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. వాచ్లో వేక్ గెచర్, రొటేటింగ్ క్రౌన్ వంటి ఫీచర్లతో పాటు నైలాన్…
స్మార్ట్వాచ్లు ఫిట్నెస్ ట్రాకింగ్, నోటిఫికేషన్లు, హెల్త్ మానిటరింగ్ వంటి ఎన్నో అధునాతన ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్నాయి. స్మార్ట్ వాచ్ లు ట్రెండీగా మారాయి. లుక్ కోసం కూడా ఏజ్ తో సంబంధం లేకుండా స్మార్ట్ వాచ్ లను యూజ్ చేస్తున్నారు. తాజాగా స్మార్ట్ వాచ్ లవర్స్ కు మరో రెండు కొత్త స్మార్ట్ వాచ్ లు అందుబాటులోకి వచ్చాయి. టెక్ బ్రాండ్ బోట్ కంపెనీ అల్టిమా ప్రైమ్, అల్టిమా ఎంబర్ స్మార్ట్వాచ్లను విడుదల చేసింది. ప్రీమియం లుక్…
స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్న దాదాపు అందరు ఇయర్ ఫోన్స్ ను వాడుతున్నారు. వైర్ లెస్ బ్లూటూత్, ఇయర్ బడ్స్ యూజ్ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. కాల్స్ మాట్లాడటానికి, మ్యూజిక్ వినడానికి ఇయర్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారు. ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలు అదిరిపోయే ఫీచర్లతో ఇయర్ ఫోన్స్ ను తీసుకొస్తున్నాయి. మీరు తక్కువ ధరలో బ్రాండెడ్ ఇయర్ ఫోన్ కొనాలనుకుంటే ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో రూ. వెయ్యి ధరలో అందుబాటులో ఉన్నాయి. వన్…
గోదావరి వరదలు కారణంగా జులైలో నిలిపివేసిన పాపికొండలు విహారయాత్ర.. ఇవాళ్టి నుంచి తిరిగి ప్రారంభమైంది. ఏపీ టూరిజం శాఖకు చెందిన ఒక బోటు.. ప్రైవేట్ ఆపరేటర్లకు సంబంధించిన మరో 14 బోట్లు అందుబాటులోకి వచ్చాయి.
boat Airdopes Offers in Amazon: ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ఫోన్లతో పాటు వైర్లెస్ ఇయర్ బడ్స్కి భారీగా డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొనే.. అధునాతన ఫీచర్లతో కూడిన బడ్స్ను కంపెనీలు మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాయి. కొన్ని స్మార్ట్ఫోన్లకు వైర్లెస్ ఇయర్ బడ్స్ మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి. దాంతో యూజర్లు తప్పక కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. బడ్స్ కొనాలనుకుంటున్న వారికి శుభవార్త. ప్రస్తుతం బడ్స్పై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్లో…
Kerala : ఇండియన్ కోస్ట్ గార్డ్స్ కేరళ తీరంలో చిక్కుకుపోయిన భారతీయ ఫిషింగ్ బోట్ను 11 మంది వ్యక్తులతో రక్షించింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ జూలై 17న చిక్కుకుపోయిన భారతీయ ఫిషింగ్ బోట్లోని 11 మంది సిబ్బందిని విజయవంతంగా రక్షించింది.
Boat Accident in Srinagar’s Jhelum River: జమ్మూకశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం శ్రీనగర్ సమీపంలోని జీలం నదిలో పాఠశాల పిల్లలు మరియు స్థానికులను తీసుకెళుతున్న ఓ పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 12 మంది పిల్లలు రక్షించబడ్డారు. ప్రస్తుతం సమీపంలోని ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో పలువురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. Also Read: Lok Sabha Elections 2024: 45 రోజులు.. రూ.4,650…
boAt Wave Spectra smartwatch Price and Battery: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ ‘బోట్’ మరో కొత్త స్మార్ట్వాచ్ను భారత్లో లాంచ్ చేసింది. ‘బోట్ వేవ్ స్పెక్ట్రా’ పేరిట దీన్ని ప్రవేశపెట్టింది. ఇటీవల ‘బోట్ లూనార్ ఎంబ్రేస్’ను రిలీజ్ చేసిన కంపెనీ.. ఇప్పుడు భారతీయ వినియోగదారుల కోసం ఈ కొత్త స్మార్ట్వాచ్ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్వాచ్ ధర సుమారు రూ.3,000గా ఉంటుంది. మెటల్ బాడీ, బ్లూటూత్ కాలింగ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వేవ్ స్పెక్ట్రా ఇతర…
A Terrifying Boat pass through a Crocodiles River: నీటిలో మునిగి తేలుతూ.. నేలపై పాకుతూ ఆహారాన్ని వేటాడే భయంకరమైన జీవి ఏదంటే ‘మొసలి’ అని ప్రతి ఒక్కరు ఏ మాత్రం ఆలోచించకుండా చెప్పేస్తారు. నీటిలో అయినా లేదా నేలపై అయినా మొసలి ఆహారాన్ని వెతుక్కుంటూ వేటకు వెళ్లిందంటే.. తప్పకుండా ఏదో ఓ ప్రాణి బలి కావాల్సిందే. మొసలి పట్టు అలాంటిది మరి. ఒక్కసారి మొసలి నోటి దగ్గరికి ఏదైనా వెళ్లిందంటే.. తప్పించుకోవడం అసాధ్యం. అది…