డైలీ తీసుకునే ఆహారం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. పౌష్టికాహారాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు. అయితే ఆహారం తీసుకునేటప్పుడు చాలా మంది తప్పులు చేస్తుంటారు. వేగంగా తినడం, పూర్తిగా నమలకుండా తీసుకోవడం, తేలికగా జీర్ణం కాని ఆహార పదార్థాలను తీసుకుంటుంటారు. దీంతో ఆహారం తిన్న వెంటనే కడుపు �
జీర్ణవ్యవస్థ మన రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేయడమే కాకుండా మానసిక ఆరోగ్యంతో పాటు శరీరం యొక్క మొత్తం అభివృద్ధిలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చెడు జీవనశైలి మరియు ఫాస్ట్ ఫుడ్ కారణంగా దాని ప్రభావం మన జీర్ణవ్యవస్థపై కనిపిస్తుంది. అప్పుడు ఉబ్బరం నుండి మలబద్ధకం వరకు వ్యాధులు జీర్ణవ్యవస
ఈ మధ్య కాలంలో కడుపు ఉబ్బరం సమస్య అధికమవుతోంది. ప్రతి ఇంట్లో ఒక్కరైన కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతుంటారు. పొత్తికడుపు ఉబ్బరం సాధారణం. చాలా మంది ఒకే రకమైన ఉబ్బరాన్ని మళ్లీ మళ్లీ అనుభవిస్తారు. గ్యాస్ వల్ల వచ్చే ఉబ్బరం తీవ్రమైన నొప్పి కలిగిస్తుంది.
యూకేలోని హడర్స్ ఫీల్డ్ కు చెందిన ఓ మహిళ కూడా కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికి వెళ్లింది. తొమ్మిది నెలల గర్భవతిగా కనిపించింది. పలు రకాల పరీక్షలు చేయించుకున్న ఆమె అండాశయ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు చెప్పడంతో షాక్కు గురయ్యారు.