Home
Bjp
Bjp News
-
Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
Vijaysai Reddy About New Party: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. శ్రావణమాసం పూర్తయిన తర్వాత మూడు నుంచి నాలుగు నెలల్లో కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటిస్తానని వెల్లడించారు. ఇప్పటికే పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రాథమిక కసరత్తు ప్రారంభించినట్లు తెలిపారు. బీజేపీలో చేరే ఆలోచన తనకు లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. కొత్త రాజకీయ పార్టీపై మాజీ… -
PM Modi: బీజేపీ కొత్త టీమ్తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
బీజేపీ కొత్తగా నియమించిన జాతీయ కార్యవర్గ సభ్యులతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ప్రధాని.. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నియమించిన కొత్త టీమ్తో సమావేశమయ్యారు. -
CJP: కాక్రోచ్ పార్టీపై కేసు.. రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు..
CJP: రాజస్థాన్ ఓ గ్రామంలోని పాఠశాలను సందర్శించేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కార్యకర్తలపై గ్రామస్తులు దాడి చేశారు. శుక్రవారం సీజేపీ కో కన్వీనర్ అశుతోష్ రాంకాతో పాటు ఆయనతో ఉన్న వారిపై దాడి జరిగింది. ఈ ఘటనపై రెండు వర్గాలు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. జైపూర్ లోని రాంపూరా కన్వార్పురా గ్రామానికి వెళ్లిన సీజేపీ బృందాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు.తమపై దాడి చేశారని సీజేపీ ఆరోపిస్తోంది. అయితే, గ్రామస్తులు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు.… -
Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర…వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
Explainer: ‘వందేమాతరం’.. భారత స్వాతంత్ర్య సమరంలో కోట్ల గొంతుకలను ఏకం చేసి.. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించిన నినాదం. కానీ, అదే జాతీయ గేయం చుట్టూ ఇప్పుడు స్వతంత్ర భారతంలో తీవ్ర రాజకీయ, మతపరమైన యుద్ధం రాజుకుంది. దేశ స్వాతంత్ర్య దినోత్సవం వేదికగా మొదలైన రచ్చ, పార్లమెంట్ దాకా చేరింది. కాంగ్రెస్ పార్టీ వందేమాతరంలోని మొదటి రెండు చరణాలు మాత్రమే పాడతామని భీష్మించుకుని కూర్చోగా, మొత్తం ఆరు చరణాలూ పాడాల్సిందేనని బీజేపీ పట్టుబడుతోంది. అసలు జాతీయ గేయంలో మిగిలిన… -
BJP: రాహుల్ గాంధీ డ్రామాలు వీడియోల కోసమే.. బీజేపీ నేతల విమర్శలు..
BJP: ఢిల్లీ జంతర్ మంతర్ విద్యార్థి నిరసనల సమయంలో పెల్లెట్ గన్స్ ఘటనపై రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీలో మెరుపు ధర్నా నిర్వహించారు. ఈ ఘటనలో గాయపడిన సలేహ్, అతడి తల్లితో కలిసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్, డీసీపీ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అయితే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధర్నాపై బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ‘ఎక్స్’లో ఘాటు విమర్శలు… -
CJP: బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..
CJP: రాజస్థాన్ జైపూర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల తనిఖీకి వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ(CJP) వ్యక్తుల్ని గ్రామస్తులు తరిమికొట్టారు. ఈ ఘటనపై సీజేపీ నేతలు మాట్లాడుతూ.. బీజేపీ గుండాలే దాడి చేశారని ఆరోపించారు. అయితే బీజేపీ మాత్రం గ్రామస్తులే సీజేపీ టీమ్ను వ్యతిరేకించారని అంటోంది. మరోవైపు, గ్రామస్తులు తమకు బీజేపీ, కాంగ్రెస్ ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పారు. జైపూర్లోని బాగ్రూ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రాంపురా-కన్వార్పురా గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. CJP సహ… -
Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
Story Board: దేశ రాజకీయాల్లో పుష్కర కాలంగా ఆధిపత్యం ప్రదర్శిస్తున్న బీజేపీ.. మోడీ హయాంలో మొదట్నుంచీ యువతను ఆకట్టుకోవడంలో మిగతా పార్టీల కంటే ముందే ఉంది. 2014 నుంచి మొన్నటి సార్వత్రిక ఎన్నికల వరకూ యువ ఓటర్ల ఓటింగ్ చూసినా కూడా మొగ్గు బీజేపీ వైపే ఉంది. కానీ ఇటీవల జంతర్ మంతర్ దగ్గర యువత ఆందోళనలు.. తర్వాతి పరిణామాలతో.. ఎక్కడో జెన్జీతో పార్టీకి గ్యాప్ వచ్చిందని బీజేపీ గ్రహించింది. దీంతో ఎక్కువ ఆలస్యం చేయకుండా వెంటనే… -
Amit Shah: 1937 నిర్ణయంతోనే విభజనకు పునాది.. ‘వందే మాతరం’ను విభజించిన తప్పును మళ్లీ చేయొద్దు.. కాంగ్రెస్పై అమిత్ షా ఫైర్
Amit Shah Attacks Congress Over Vande Mataram Resolution: ‘వందే మాతరం’ పూర్తి గీతాన్ని పాడకూడదంటూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ‘బుజ్జగింపు రాజకీయాలు’ చేస్తోందని, ఓటు బ్యాంకు కోసం జాతి ప్రయోజనాలను పక్కన పెడుతోందని ఆరోపించారు. తమిళనాడులోని చెంగల్పట్టులో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా వార్తా సంస్థ ANIతో మాట్లాడిన అమిత్ షా.. ‘వందే మాతరం’ విషయంలో కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టారు.… -
Off The Record: బీఆర్ఎస్, బీజేపీ టార్గెట్ లిస్టులో దానం నాగేందర్.. కాంగ్రెస్కు కూడా భారమేనా?
Off The Record: ఖైరతాబాద్ MLA దానం నాగేందర్కు రాజకీయంగా ఇబ్బందులు తప్పకపోవచ్చన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో బలపడుతోంది. పార్టీ మార్పు వ్యవహారంలో బీఆర్ఎస్, బీజేపీ ఆయన్ని గట్టిగానే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోందంటున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విషయంలో రెండు పార్టీలు ఆయన్నే ప్రధానంగా ఫోకస్ చేస్తూ వచ్చాయి. అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు ఇచ్చినప్పటి నుంచి… ఇప్పటి వరకు ఆయన మీదే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి చర్చలో పెట్టాలని చూస్తున్నాయి. అందుకు కొన్ని ప్రత్యేక కారణాలు… -
Punjab Politics: ఆప్పై బీజేపీ డెడ్లీ స్కెచ్.. కేంబ్రిడ్జ్ సైంటిస్ట్ చుట్టూ పంజాబ్ రాజకీయం.. ఎవరీ సందీప్ పాఠక్?
రాజకీయాల్లో సైలెంట్గా తెరవెనుక పనిచేసే ఒక మేధావి వేసే వ్యూహం.. అధికార పీఠాలను తలకిందులు చేయగలదు! 2022లో పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ చారిత్రక విజయానికి ప్రధాన ఇంజిన్గా నిలిచిన వ్యక్తి… ఇప్పుడు ప్రత్యర్థి శిబిరంలో కీలక ఆయుధంగా మారారు. ఏప్రిల్ నెలలో ఆప్ నుంచి బీజేపీలోకి ఏడుగురు రాజ్యసభ ఎంపీలు చేరారు. నాలుగు నెలల తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ప్రకటించిన 65 మంది సభ్యుల కొత్త టీమ్లో కేవలం సందీప్ పాఠక్కు…
తాజావార్తలు
-
Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’లో 20 రోజుల అండర్వాటర్ ఫైట్.. అవుట్ పుట్ పై సాలిడ్ రిపోర్ట్స్!
-
Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
TDP Leadership Training Conclave: టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం.. నేటి నుంచే వర్క్షాప్
-
Bigg Boss Telugu 10: కింగ్ నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. బిగ్ బాస్ 10 కోసం ఎన్ని కోట్లంటే?
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!