బీహార్ రాష్ట్రంలో ఘోరం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనుమరాలిని ఆమె భర్త కాల్చి చంపాడు. పట్టపగలే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఈ ప్రాంతమంతా కలకలం రేగింది. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు సుష్మా దేవి(32) 14 ఏళ్ల క్రితం రమేష్ అనే వ్యక్తిని ప్రేమించింది. వీరిద్దరూ 14 ఏళ్ల కిందట కులాంతర పెళ
Robbery Case: మొదట బీదర్, తర్వాత అఫ్జల్ గంజ్ కాల్పుల కేసులో రోజురోజుకి ఒక కీలక సంఘటన చోటుచేసుకుంది. కర్ణాటకలోని బీదర్ ఎస్బీఐ ఏటీఎం సెంటర్ దగ్గర ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల నేపథ్యంలో రూ.93 లక్షలతో పరారయ్యారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇక అక్కడ కాల్పులు జరిపి డబ్బుతో ఉదయనించిన తర్�
Police Seized Liquor: బిహార్లో ముజఫర్పూర్ పోలీస్ విభాగం మద్యం మాఫియాలపై భారీ చర్యలు చేపట్టింది. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం మాఫియాలు పెద్ద ఎత్తున మద్యం సరఫరా చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు వారి అక్రమ మద్యం రవాణాను నివారించారు. పంజాబ్లో తయారైన దాదాపు రూ. 30 లక్షల విలువైన అక్రమ మద్యంను �
Radioactive Material: బీహార్ పోలీసులకు శుక్రవారం భారీ కేసును కనిపెట్టారు. పోలీసులు ముగ్గురు సభ్యుల స్మగ్లింగ్ ముఠాను అరెస్టు చేశారు. వారి నుండి 50 గ్రాముల రేడియోధార్మిక పదార్ధం “కాలిఫోర్నియం” స్వాధీనం చేసుకున్నారు. దీని ధర గ్రాముకు రూ. 17 కోట్లుగా అంచనా వేయబడింది. అంటే రూ. 850 కోట్ల సరుకును వారు కనుగొన్నారు. అణ�
Bihar : బెగుసరాయ్లో ఓ మహిళ హత్యకు గురైంది. ఈ హత్య చేసింది మరెవరో కాదు ఆమె కొడుకే. తల్లిని ఇటుకలు, రాళ్లతో చితకబాది హత్య చేశాడు. హత్య తర్వాత ఆ ప్రాంతంలో సంచలనం రేగింది.
Lok Sabha Election : గోపాల్గంజ్ నుంచి సుపాల్కు వెళ్తున్న భద్రతా బలగాలకు చెందిన మూడు బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కానిస్టేబుల్ మృతి చెందారు.
Bihar : బీహార్ రాజధాని పాట్నాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. రాజధాని పాట్నాలోని పున్పున్లో జేడీయూ యువనేత సౌరభ్కుమార్పై కాల్పులు జరిగాయి. అదే సమయంలో ఈ కాల్పుల్లో మరో యువకుడు గాయపడ్డాడు.
Aurangabad: బీహార్లోని ఔరంగాబాద్ జిల్లా నబీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హోటల్ సమీపంలో ఘోరం చోటు చేసుకుంది. కార్ పార్కింగ్ వివాదంలో నలుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు.
Bihar : బీహార్లోని వైశాలి జిల్లా రాఘోపూర్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ రుస్తాంపూర్ ఓపీ పరిధిలోని కర్మోపూర్ గ్రామంలో భూ వివాదంపై ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది.