తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో స్పీడ్ పెంచింది. ఈ నేపథ్యంలోనే నేడు సిరిసిల్లలో నిర్వహించి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, big news, cm kcr, minister ktr
తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ సారి ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. దీంతో ఆయా అభ్యర్థులు తన నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం breaking news, latest news, telugu news, big news, kaleru venkatesh
తెలంగాణలో ఎన్నికల వేళ పలు పార్టీల నుంచి నేతల మరోపార్టీల తీర్థం పుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు బీజేపీలో చేరారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ నాయకులు రంజిత్ యాదవ్, పాశం గోపాల్ రెడ్డి తదితరులు బీజేపీలో చేరారు. breaking news, latest news, telugu news, big news, etela rajender,
యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగిస్తూ.. కరువు ప్రాంతంగా ఉన్న భువనగిరిని రాష్ట్రం వచ్చాక సస్యశ్యామలం చేసుకున్నామన్నారు. breaking news, latestn ews, telugu news, big news, cm kcr, brs,
తెలంగాణ బిల్లు సమయంలో కాంగ్రెస్ ఎంపీల పాత్ర అత్యంత కీలకమైందన్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా రాజకీయ భవిష్యత్ గురించి మేము ఆలోచించలేదు.. రాష్ట్రం ఏర్పడితే చాలు అనుకున్నామన్నారు. breaking news, latest news, telugu news, big news, madhu yashki
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ అస్తిత్వానికి చిహ్నం బీఆర్ఎస్ పార్టీ అని, కార్యకర్తల భరోసా కోసం అన్ని జిల్లాల్లో breaking news, latest news, telugu news, big news, minister ktr, brs, cm kcr, brs manifesto