31వ తేదీన కొల్లాపూర్లో పాలమూరు ప్రజా భేరి బహిరంగ సభ ఉంటుందన్నారు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. 31న సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగిస్తారని breaking news, latest news, telugu news, big news, mahesh kumar goud, rahul gandhi,
దోనూర్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్ పోర్ల జంగయ్య, మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో 48 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని చూసి లక్ష్మారెడ్డి అభివృద్ధిని చూసి రాబోయే కాలంలో MLA Laxma Reddy, telugu news, big news, brs, breaking news,
మేడిగడ్డ పిల్లర్ కుంగిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ మానసపుత్రికైన కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో కీలకమైన మేడిగడ్డ బ్యారేజి 20వ పిల్లర్ కుంగుబాటుపై breaking news, latest news, telugu news, big news, tammineni veerabhadram, medagadda barrage
కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే కర్ణాటక పరిస్థితి తెలంగాణలో పునరావృతం అవుతుందని, కాంగ్రెస్ పార్టీని పొరపాటున నమ్మితే రాష్ట్రం మునిగిపోతుందని ఇంధన శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆదివారం ప్రజలను హెచ్చరించారు. ఇక్కడ ప్రభుత్వ విప్ బి సుమన్, పార్టీ నాయకుడు రాజారాం breaking news, latest news, telugu news, big news, jagadish reddy,
బీజేపీ 52 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో 11 మంది మాజీ ఎమ్మేల్యేలు, ముగ్గురు మాజీ ఎంపీలు, ముగ్గురు ఎంపీలు, ముగ్గురు 3 ఎమ్మెల్యే లు ఉన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. breaking news, latest news, kishan reddy, bjp, big news
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్లోకి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తల వలసలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఖమ్మం కమ్మ మహాజన సంఘం జిల్లా కార్యదర్శి తాళ్లూరి జీవన్ కుమార్ శనివారం రవాణా breaking news, latest news, telugu news, khammam, big news, brs