యడియురప్ప.. కర్నాటకలో బీజేపీకి బలమైన నాయకుడు..! లింగాయత్ వర్గానికి చెందిన యడియురప్ప.. బీజేపీలో కీలక నాయకుడిగా ఎదిగారు. పార్టీ నుంచి బయటికి వచ్చినా.. ఆయన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. అలాంటి యడియురప్పకు జులై నెల అంటే టెన్షన్ పట్టుకుంటోంది. ఆయన రెండుసార్లు ఇదే నెలలో బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. 2008లో యడియురప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ ఆ పదవిలో ఎక్కువ సమయం ఉండలేకపోయారు. మూడేళ్లకే ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అంటే 2011…
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గినా.. ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ కలవరపెడుతోంది… ఇప్పటికే భారత్లో కొత్తి వేరింట్ కేసులు నమోదైన రాష్ట్రాల సంఖ్య 10 దాటేసింది… ఈ కేసులు వెలుగుచూసిన రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంది కేంద్రం.. మరోవైపు.. మహారాష్ట్రలో డెల్టా కేసులు పెరుగుతున్న తరుణంలో కర్ణాటక – మహారాష్ట్ర సరిహద్దుల్లో మరిన్ని కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు.. పోలీసు, వైద్యశాఖ సంయుక్తంగా చెక్పోస్టు ఏర్పాటు చేసింది.. ఇక, మహారాష్ట్ర నుంచి కర్ణాటకలోకి వచ్చేవారికి…
కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన మరియు మాస్క్ ధరించడంలో మరియు సామాజిక దూరాన్ని పాటించడం లో విఫలమైన వారి నుండి పోలీసులు శుక్రవారం రూ .2.57 కోట్లు జరిమానా వసూలు చేశారు. నగరంలోని అనేక నిబంధనలు ఉల్లంఘించబడుతున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో కర్ఫ్యూ చర్యలను తనిఖీ చేశారు. ఏప్రిల్ 1 నుంచి 29 మధ్య నమోదైన 17,362 కేసుల్లో రూ .2.57 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అవసరమైన సామాగ్రి, నిర్మాణ పనులు, కేబుల్ మరియు టెలిఫోన్ మరియు…