ఆసియాలోనే అతిపెద్ద ఏరో ఇండియా-2023 ప్రదర్శనను బెంగళూరు శివారులోని యలహంకలో ప్రారంభమైంది. యలహంక వైమానిక శిక్షణ క్షేత్రంలో ప్రధాని నరేంద్ర మోదీ 14వ ఎడిషన్ ఏరో ఇండియా-2023 ప్రదర్శనను ప్రారంభించారు.
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్, అల్ఖైదాతో సంబంధాలున్న కొందరు అనుమానితులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శనివారం ముంబై, బెంగళూరులోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Man Beaten To Death For Chatting With Girl: బెంగళూర్ లో దారుణం జరిగింది. అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడని 20 ఏళ్ల యువకుడిని దారుణంగా హత్య చేశారు నలుగురు నిందితులు. మృతుడిని గోవిందరాజుగా గుర్తించినట్లు, హత్యకు పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. నిందితులు అనిల్, లోహిత్, భరత్, కిషోర్గా గుర్తించారు. ప్రధాన నిందితుడు అనిల్ ఆదివారం ఉదయం గోవిందరాజును ఇంటి నుంచి బయటకు పిలిచి బైక్ పై ఆండ్రల్లికి తీసుకెళ్లినట్లుగా అధికారులు…
Ola Cabs: క్యాబ్లో ఏసీ పనిచేయకపోతే కాసేపు డ్రైవర్పై చిర్రుబుర్రిలాడి ఊరుకుంటారు ప్రయాణికులు.. అయితే, ఓ ప్రయాణికుడు అక్కడితో ఆగలేదు.. క్యాబ్ అగ్రిగేటర్ ఓలా సేవల్లో లోపం ఉందంటూ కోర్టు మెట్లు ఎక్కాడు.. దీంతో, అతగాడికి కోర్టులో ఊరట లభించింది.. అదే సమయంలో ఓలా సంస్థ సీఈవోకు షాక్ తగిలినట్టు అయ్యింది.. ఎందుకంటే క్యాబ్లో ఏసీ పనిచేయకపోవడంపై ఓలాకు చెందిన భవిష్ అగర్వాల్పై దావా వేసిన బెంగళూరు వ్యక్తి రూ.15,000 గెలుచుకున్నాడు. బెంగళూరుకు చెందిన కస్టమర్, వికాస్…
కర్ణాటకలో మరో దారుణం వెలుగు చూసింది. బెంగళూరు నగరంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లుతున్నాయి. ప్రేమను తిరస్కరించాడన్న నేరానికి రాశి అనే విద్యార్థినిని ఓ దుర్మార్గుడు హత్య చేశాడు. యలహంకలో నడుచుకుంటూ వెళ్తున్న యువతిని వెంబడించిన దుండగుడు కత్తితో గొంతుకోసి హత్య చేశాడు.
Rain of Money : నిత్యం రద్దీగా ఉండే రహదారి అది.. ఆఫీసుకు వెళ్తుంటే సడన్ గా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఆఫీసుకు లేటవుతుందేమో.. ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుందా అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఉన్నట్లుండి అక్కడ అకస్మాత్తుగా నోట్ల వర్షం కురవడం ప్రారంభమైంది.