CM YS Jagan : సముద్రాన్ని నమ్ముకున్న మత్స్యకార కుటుంబాలకు ఎలాంటి కష్టం రానివ్వను అని హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా నిధుల విడుదల సందర్భంగా బాపట్ల జిల్లా నిజాంపట్లంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ఆర్ మత్స్య కార భారోసాలో ఒక్కొక్క కుటుంబానికి యాభై వేల రూపాయలు అందించామని తెలిపారు. వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం మత్స్య కార కుటుంబాలకు ఉపయోగ పడుతుందని..…
Bapatla : బాపట్ల జిల్లా కర్లపాలెంలోని పోలీస్ స్టేషన్లో విచిత్రమైన ఫిర్యాదు వచ్చింది. ఓ తొమ్మిదేళ్ల బాలుడు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్సైకు తండ్రిపై ఫిర్యాదు చేశాడు.
Samantha Temple : సెలబ్రిటీలకు అభిమానులు ఉండడం సహజం. అది సినీ ఇండస్ట్రీ, రాజకీయాల్లోనైనా సరే. కొంత మంది అభిమానులు తమ అభిమానాన్ని చాటుకునేందుకు వారి కోసం ఏమైనా చేస్తారు.
Off The Record: బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనగా మారాయి….కొత్త వివాదానికి కేంద్ర బిందువు అయ్యాయి…. బాపట్ల లోక్సభ నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వుడ్గా చేయడం చారిత్రక తప్పిదం అని ఆయన అన్న మాటలు సొంత పార్టీ వైసీపీలోనే సెగలు పొగలు పుట్టిస్తున్నాయట. నియోజకవర్గంలో మూడు లక్షలకు పైగా ఓట్లు ఉన్న ఎస్సీలను అవమానించేలా కోన రఘుపతి మాట్లాడారంటూ ఆ సామాజిక వర్గ నేతలు, కార్యకర్తలు రగిలిపోతున్నారట. వ్యవహారం కోనకు వార్నింగ్లు ఇచ్చేదాకా…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో గత కొంత కాలంగా వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, ఈ సారి వర్షాలు అరుదైన రికార్డు నమోదు చేశాయి.. గత 10 సంవత్సరాలలో మార్చిలో కురిసిన వర్షాల్లో ఈసారి మార్చి కూడా ఒకటిగా నిలిచింది.. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో వర్షపాతం సాధారణం కంటే దాదాపు 300 శాతం ఎక్కువగా నమోదు కావడం విశేషంగా చెప్పుకోవాలి.. అందులో బాపట్ల జిల్లాలో అత్యధికంగా 870 శాతం వర్షపాతం నమోదైంది. తిరుపతి మరియు విశాఖపట్నం జిల్లాలు తర్వాతి స్థానాల్లో…
Life Threatening: 9వ క్లాస్ చదువుతోన్న ఓ విద్యార్థి నాకు ప్రాణహాని ఉందంటూ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించడం పల్నాడులో సంచలనంగా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 9వ తరగతి విద్యార్థి డేవిడ్.. ఈ రోజు హెచ్ఆర్సీని ఆశ్రయించాడు.. ఆస్తికోసం తనను చంపడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నం చేస్తున్నారు ఆరోపించాడు.. తాను పుట్టగానే తన తల్లి చనిపోయిందని, తల్లి నుంచి సంక్రమించిన ఆస్తిని తన మేనమామ భార్య, అతని కుటుంబ సభ్యులు కాజేయడానికి చూస్తున్నారని ఆవేదన వ్యక్తం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు నాడు.. విద్యార్థులకు మరో శుభవార్త.. ఇప్పటికే విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు.. పేద విద్యార్థులు కూడా అందరూ చదువుకునేలా చేసేందుకు ప్రోత్సాహకాలు అందిస్తోన్న వస్తోంది వైసీపీ ప్రభుత్వం.. ఇక, ఇవాళ మరో కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్లు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు.. ఇవాళ బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో పర్యటించనున్న ఆయన.. విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీని ప్రారంభిస్తారు.. ఇక,…