ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవ్వరు లేరు.. చదువుతో, వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను వాడుతున్నారు. దాంతో అందరు కూడా మార్కెట్ లోకి వచ్చిన ఫోన్లను కోనేస్తున్నారు.. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ను వినియోగిస్తూనే ఉంటారు. చాలా మందికి ఫోన్ లేకపోతే.. సమస్తం కోల్పోయినట్లుగా ఫీలవుతారు. ఫోన్ ఉంటే చాలు.. తమకు ఏదీ అవసరం లేదు అనేవాళ్లు కూడా ఉన్నారు. ఇక టెక్నాలజీ డెవలప్ అవుతున్నా కొద్ది..…
UK Pensioner : యూకేలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తికి ప్రతి నెల పింఛన్ వస్తుండేది. సడన్ గా ఆ వ్యక్తి చనిపోవడంతో మృతదేహాన్ని రెండేళ్ల పాటు ఫ్రీజర్లో ఉంచాడు.