Bear Grylls: ‘బేర్ గ్రిల్స్’ ఇతని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు మ్యాన్ వర్సెస్ వైల్డ్ వంటి షోలతో కష్టతరమైన పరిస్థితుల్లో ఎలా మనుగడ సాధించాలో చెప్పే ఈ షో ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్.
Boeing 737 Plane Villa in Bali: పాడుబడ్డ బోయింగ్ 737 విమానాన్ని ప్రైవేట్ లగ్జరీ విల్లాగా మార్చిన విషయం తెలిసిందే. విమానంలో నిర్మించిన మొట్టమొదటి లగ్జరీ విల్లాగా ఇది నిలిచింది. బబుల్ హోటల్ చైన్ యజమాని ఫెలిక్స్ డెమిన్ ఈ ప్రైవేట్ జెట్ విల్లాను నిర్మించారు. ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో సముద్ర మట్టానికి 150 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపై ఈ ప్రైవేట్ జెట్ విల్లా ఉంది. ఇందుకు సంబందించిన ఫొటోస్ గతంలో వైరల్ కాగా..…
Indonesia EarthQuake: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. బాలి, లోంబోక్ దీవులకు ఉత్తరాన సముద్రంలో భూమి కంపించినట్లు తెలుస్తోంది. మంగళవారం తెల్లవారుజామున స్థానిక కాలమానం ప్రకారం 4 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.0గా నమోదు అయ్యింది. ఈ విషయాన్ని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. ఇండోనేషియాలోని మాతరాంకు ఉత్తరాన 201 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని ఆ సంస్థ పేర్కొంది. అంతేకాకుండా భూ అంతర్భాగంలో…
Samantha: చైతుతో విడాకుల తర్వాత సమంత టైం మారిపోయింది. వరుస సినిమాల్లో నటిస్తుండగానే వ్యాధి కారణంగా ప్రస్తుతం కెరీర్ కు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం సమంత బాలీలో ఉంది. వెకేషన్ లో భాగంగా ఇండోనేషియా వెళ్లింది.
తెలుగు పత్రికా రంగాన్ని కొన్ని దశాబ్దాల పాటు తన బొమ్మలతో ఊపేసిన ప్రముఖ చిత్రకారులు బాలి సోమవారం అర్థరాత్రి అనారోగ్యంతో విశాఖపట్నంలో కన్నుమూశారు. ఆయన అసలు పేరు మేడిశెట్టి శంకరరావు. 1942 సెప్టెంబర్ 29న అనకాపల్లిలో అన్నపూర్ణ, లక్ష్మణరావు దంపతులకు జన్మించిన బాలి విద్యాబ్యాసం అంతా అక్కడే జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో చేరారు. కానీ చిత్రలేఖనం పట్ల ఉన్న మక్కువతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి 1974లో ఈనాడు…
బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునాక్ ప్రతి సంవత్సరం యూకేలో పని చేయడానికి భారతదేశం నుంచి యువ నిపుణుల కోసం 3,000 వీసాలకు అనుమతి ఇచ్చారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ సమావేశమయ్యారు.
ఇండోనేషియా బాలిలో నేటి నుంచి 17వ జీ20 సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీని కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియాలోని బాలికి చేరుకున్నారు. బాలిలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.
PM Modi to embark for Bali today for G20 Summit: ఇండోనేషియా బాలిలో నేటి నుంచి 17వ జీ20 సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీని కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రోజున బాలికి బయలుదేరనున్నారు. ఆహారం, ఇంధన భద్రత- ఆరోగ్యం, డిజిటల్ పరివర్తన వంటి వాటిపై వర్కింగ్ సెషన్స్ జరగనున్నాయి. ప్రధాని మోదీ నేటి నుంచి మూడు రోజుల పాటు ఇండోనేషియాలో పర్యటించనున్నారు. ఈ సమావేశంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్…