అంతా ఉత్కంఠగా ఎదురుచూసిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ముగిసింది. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తుల నడుమ వేలం ఆద్యాంతం ఆసక్తికరంగా సాగింది. బాలాపూర్ గణేష్ లడ్డూ ధర సరికొత్త రికార్డ్ ను సృష్టించింది. వేలంలో రూ. 35 లక్షలు పలికింది. లింగాల దశరథ గౌడ్ అనే భక్తుడు వేలం పాటలో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నాడు. 2024లో రూ.30.01 లక్షల ధర పలికిన విషయం తెలిసిందే. Also Read:US Tariffs: 2 నెలల్లో భారత్ క్షమాపణలు చెబుతుంది..…
ఖైరతాబాద్ గణేషే కాదు బాలాపూర్ లడ్డూ వరల్డ్ ఫేమస్. హైదరాబాద్లో మహా నిమజ్జనం అంటే తొలుత అందరి చూపు బాలాపూర్ లడ్డూవైపే.ఈసారి వేలం ఎంత ఉత్కంఠగా జరుగుతోంది.లడ్డూ ధర ఎంత పలుకుతోంది?సరికొత్త రికార్డ్ బ్రేక్ అవుతుందా? ఎవరి నోట విన్నా ఇదే మాట. బాలాపూర్ గణపతి లడ్డూ యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. లక్షల్లో పలుకుతూ ఏటేటా రికార్డులు బ్రేక్ చేస్తున్న ఈ లడ్డూ చరిత్ర ఎంతో ఘనమైంది.దీన్ని కొన్నవారికి కొంగు బంగారం అవుతుందనేది సెంటిమెంట్.లంబోదరుడి చేతిలో పూజలు…
బాలాపూర్లో 1994లో రూ.450తో ప్రారంభమైన ఈ లడ్డూ వేలం.. ప్రతీ ఏడాది పెరుగుతూ వచ్చింది.. 2023లో రూ.27 లక్షలు పలకగా.. 2024లో రూ.30.01 లక్షలకు చేరి తన రికార్డును తానే అధిగమించాడు బాలాపూర్ గణపయ్య..
Balapur Ganesh Laddu: వినాయక చవితి.. ప్రపంచంలో హిందువులు ఏ ఖండంలో ఉన్నా చేసుకునే పెద్ద పండుగ. మన దేశంలో ప్రజలు సామూహికంగా మండపాలను ఏర్పాటు చేసి అత్యంత భక్తిభావంతో జరుపుకునే పండుగ వినాయక చవితి. ప్రత్యేక రూపాల్లో చేసిన గణపతులు ఒక ఎత్తు అయితే.. లడ్డు వేలం పాట మరొక ఎత్తు. మరీ ముఖ్యంగా హైదరాబాద్లో అయితే ఈ శోభ పతాకస్థాయిలో ఉంటుంది. ఈ పండుగను మిగతా ప్రాంతాల్లో పోలిస్తే హైదరాబాద్లో ఘనంగా జరుపుకుంటారు.
మరోసారి బాలాపూర్ గణేష్.. తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు.. ఈ సారి ఏకంగా రూ.20 లక్షలు క్రాస్ చేసింది గణేష్ లడ్డూ.. కరోనా మహమ్మారి కారణంగా 2020లో వేలం పాటను రద్దు చేశారు.. ఇక, గత ఏడాది రూ. 18.90 లక్షలుగా పలికింది బాలాపూర్ గణపతి లడ్డూ.. ఈసారి.. గత రికార్డును బ్రేక్ చేస్తూ.. రూ.24.60 లక్షలుగా పలికింది.. మొత్తం 9 మంది ఈ సారి లడ్డూ కోసం పోటీ పడ్డారు.. మొదటగా రూ.19 లక్షలు డిపాట్…
వినాయక చవితి అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది బాలాపూర్ గణేష్.. బాలాపూర్ గణేష్ శోభయాత్ర ప్రారంభం అయిన తర్వాతే.. హైదరాబాద్లో వినాయక విగ్రహాలు మంఠపాల నుంచి గంగమ్మ ఒడికి కదిలి వెళ్తుంటారు..? ఇక, బాలాపూర్ బొజ్జ గణపతికి మరో ప్రత్యేకత ఉంది.. అదే లడ్డూ వేలం.. ప్రతీ ఏడాది కొత్త రికార్డు సృష్టిస్తూ వస్తున్న గణేష్ లడ్డూ.. ఈ సారి ఎంత పలకనుంది? అనేది ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.. చివరి పూజ జరిగిన తర్వాత.. బాలాపూర్లో…
ప్రస్తుతం వాడవాడలో వినాయకులను పెడుతున్నారు.. గల్లీకో గణేష్ తరహాలు విగ్రహాలు ఏర్పాటు చేయడం.. లడ్డూ వేలం వేయడం జరుగుతోంది.. గణేష్ విగ్రహాన్ని పెట్టారంటే లడ్డూ వేలం అనేది సాధారణంగా మారిపోయింది.. కానీ, ఆ లడ్డూ వేలాన్ని ఆద్యుడు మాత్రం బాలాపూర్ గణేష్ అనే చెప్పాలి.. అయితే, కరోనా కారణంగా గత ఏడాది లడ్డూ వేలాన్ని రద్దు చేసింది బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ… ఈ తరుణంలో ఈ ఏడాది లడ్డూ వేలం ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు…