తలసేమియా బాధితులకు సహాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘యుఫోరియా’ పేరుతో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ విజయవాడలో మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహిస్తున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మ్యూజికల్ నైట్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా మంత్రి లోకేష్ ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. ముఖ్యంగా బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ 'యూఫోరియా మ్యూజికల్ నైట్ ఈవెంట్'…
తన తండ్రి బాలకృష్ణ గురించి నారా బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఆయన సోదరి నారా భువనేశ్వరి ఒక పార్టీ అరేంజ్ చేశారు. ఈ పార్టీలో పాల్గొన్న నేపథ్యంలో ఒక్కొక్కరి చేత నందమూరి బాలకృష్ణ మీద అభిప్రాయాలు పంచుకోవాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా స్టేజ్ ఎక్కిన నారా బ్రాహ్మణి చిన్నప్పుడు తన తండ్రిని తాను తన సోదరి తేజు ఇద్దరు అపార్థం…
ఈ మధ్యనే నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలయ్యకు పద్మ భూషణ్ రావడంతో తెలుగు ప్రజలు చాలా మంది సంతోషం వ్యక్తం చేశారు. అభిమానులు, కార్యకర్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు బాలయ్యకు ఇప్పటికే శుభాకాంక్షలు తెలపగా సీఎం చంద్రబాబు భార్య, బాలకృష్ణ చెల్లి నారా భువనేశ్వరి బాలయ్యకు పద్మ భూషణ్ అవార్డు వచ్చినందుకు స్పెషల్ పార్టీ ఒకటి నిర్వహించారు. నారా – నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్న ఈ…
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే? గజం భూమి అయినా వదులుకుంటరేమో కానీ, గ్రామ్ బంగారం మాత్రం వదులుకోలేని పరిస్థితి. ఎందుకంటే గోల్డ్ ధరలు ఆ రేంజ్ లో పరుగులు పెడుతున్నాయి. పుత్తడిపై పెట్టుబడి పెట్టితే లాభాలు అందుకోవడం ఖాయం అంటున్నారు నిపుణులు. ఇక ఇప్పుడు శుభకార్యాల సీజన్ ప్రారంభమైంది. బంగారం కొనేందుకు అంతా రెడీ అవుతున్నారు. గోల్డ్ షాపులు కస్టర్లతో కిటకిటలాడుతున్నాయి. మరి మీరు కూడా బంగారం…
హాట్ బ్యూటి ప్రజ్ఞా జైస్వాల్ గురించి పరిచయం అక్కర్లేదు. అనతి కాలంలోనే తక్కువ సినిమాలు చేసినప్పటికి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా పెద్ద హీరోలతో నటించడంతో ఫేమ్ పెరిగిపోయింది. తాజాగా ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ అంటూ ప్రేక్షకులను పలకరించిన బాలకృష్ణ భారీ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రంలో కావేరిగా తన పాత్రతో అందరినీ ఆకట్టుకున్నారు నటి ప్రగ్యా జైస్వాల్. గతంలో బాలకృష్ణతో కలిసి ఆమె నటించిన ‘అఖండ’ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు…
నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ వరించిన సంగతి తెలిసిందే.. నటుడిగా, నిర్మాతగా, సమాజ సేవలో చేసిన అద్భుత కృషికి ఈ అవార్డు దక్కింది. తెలుగు సినిమా రంగానికి విశేష కృషి చేసిన నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు ప్రదానం చేయడంపై సినీ ప్రముఖులతో పాటు.. రాజకీయ ప్రముఖులు కూడా అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు.
ఉదయం నుంచి జరుగుతున్న ప్రచారమీ నిజమైంది. నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. గోల్డెన్ లెగ్ బ్యూటీ సంయుక్త మీనన్ తెలుగులో ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపు అన్ని సినిమాలతో హిట్లు కొడుతూ వస్తోంది. ఇక ఈ భామ ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో కలిసి నటించబోతోంది. ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతానికి తన సూపర్ హిట్ చిత్రం అఖండ సీక్వెల్ చేస్తున్నారు. అఖండ 2 తాండవం పేరుతో…
హిందూపురంలో జర్నలిస్టులకు సొంతింటి కల నెరవేరుతుందని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పారు. జర్నలిస్టులు ప్రాణాలకు పణంగా పెట్టి వార్తలు సేకరిస్తారన్నారు. జర్నలిస్టుతో కలిసి హిందూపురం అభివృద్ధి సమస్యలపై చర్చిస్తానని, త్వరలో ఇంటి పట్టాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తా అని ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. ఈరోజు హిందూపురంలో ప్రెస్ క్లబ్ ఆధునీకరణ భవనాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు సొంత ఇళ్లులు ఇస్తామన్నారు. Also Read: TTD Update: అన్నప్రసాద మెనూలో మసాలా వడ..…
ఓ సినిమా హిట్టు పడగానే.. కాంబినేషన్ రిపీట్ చేస్తుంటారు. ముఖ్యంగా కాంబోతో సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు హీరో అండ్ డైరెక్టర్. ఇప్పుడు అలాంటి టయ్యప్స్ క్రేజీనెస్ తెచ్చేస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్స్ మ్యాడ్ నెస్ పుట్టిస్తున్నాయి. బాలయ్య-బోయపాటి, వెంకటేష్-అనిల్ రావిపూడి, త్రివిక్రమ్-బన్నీ కాంబోలకు సెపరేట్ ఇమేజ్ ఉంది. హిట్టిచ్చిన డైరెక్టర్లను లైన్లో పెడుతున్నాడు నందమూరి నట సింహం. బాలయ్య- బోయపాటి శ్రీను తలుచుకుంటే దబిడిదిబిడి అయిపోవాల్సిందే. సింహా, లెజెండ్, అఖండ హ్యాట్రిక్…