సంక్రాంతి సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) శుభవార్త అందించింది. పండుగ సందర్బంగా.. ట్రావెల్ చార్జీలు విపరీతంగా పెరిగి.. భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ నేపథ్యంలో.. వాటన్నింటిని అడ్డుకట్ట వేసేందుకు పెట్టుకుని ప్రయాణికులను లెక్కించేందుకు ఆర్టీసీ బస్సు ప్రయత్నిస్తోంది.
వినూత్నంగా రూపుదిద్దుకున్న తెలంగాణ తిరుపతి యాదాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. యాదాద్రికి వెళ్ళే భక్తులకు ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ఉప్పల్ నుండి యాదాద్రికి ప్రత్యేక మినీ ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్. యాదాద్రి ఆలయం ప్రారంభమైన నేపథ్యంలో భక్తుల సౌకర్యార్ధం యాదాద్రి కొండ పైకి యాదాద్రిదర్శిని పేరుతో బస్సులు ఏర్పాటుచేశారు. ప్రభుత్వానికి పెరిగిన సెస్ చార్జీలతో ఎలాంటి సంబంధం లేదు. ఆర్టీసీ చార్జీల పెంపు కాదు సెస్ చార్జీలు మాత్రమే పెంచాం.…
తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు కారణం అయ్యాయి. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ ప్రధాని మోడీ కాదు కేడీ అన్నారు. ప్రధాన మంత్రికి ఉన్న గౌరవం పోయింది. కనకపు సింహాసనమున శునకము కూర్చుందని దుయ్యబట్టారు. దేశానికి ప్రధాన మంత్రి ఉన్న ఏ ఒక్క రాష్టానికి న్యాయం చేయలేదు. 7 ఏళ్లలో కేంద్రం నుంచి రెండు రాష్ట్రాలకు ఒక్క నయాపైసా ఇవ్వలేదు. తలుపులు బిగించి…
నిజామాబాద్ ఎంపీ ఆరవింద్ పై ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ ఫైర్ అయ్యారు. అవివేక ప్రకటనలు చెస్తున్న ఎంపీ అరవింద్, చిత్తశుద్ధి ఉంటె పసుపు బోర్డు కోసం ధర్నా చేస్తే తెరాస పుర్తిగా మద్దతు ఇస్తది. ఆరవింద్ తప్పుడు ఆరోపణలను ప్రజలు ఎప్పటినుంచో గమనిస్తున్నారు. త్వరలోనే బుద్ధిచెపుతారు. మాధవనగర్ రైల్వే బ్రడ్జి నిర్మాణ విషయంలొ ఆరవింద్ పొలిటికల్ జిమ్మిక్కులకు పాల్పడుతున్నారు. 2020 నవంబర్లో బ్రిడ్జి నిర్మాణ ప్రకటనచేసిన కేంద్రం ఇప్పటివరకు బడ్జెట్ విడుదల చేయలేదు. చేతులు తక్కువ మాటలు…