ప్రముఖ ఎడిటర్, స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా 'నేనెవరు'. సాక్షి చౌదరి నాయికగా నటించిన ఈ మూవీకి నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహించారు.
‘బాహుబలి’ సినిమాతో ఓవర్ నైట్ పాపులారిటీని పొందిన ప్రభాకర్ ఆ తర్వాత కూడా పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషించాడు. తాజాగా అతను ప్రధాన పాత్రధారిగా ఆర్.ఆర్. క్రియేషన్స్ పతాకంపై గురువారం ఫిల్మ్ నగర్ లోని దైవసన్నిధానంలో ఓ సినిమా ప్రారంభమైంది. పాలిక్ దర్శకత్వంలో రావుల రమేశ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుల సంఘం అధ్యక్షుడు, నటుడు వై. కాశీ విశ్వనాథ్ క్లాప్ ఇవ్వగా, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ కెమెరా స్విచ్చాన్…