సౌత్ సినిమాలను టైగర్ ష్రాఫ్ యూజ్ చేసుకున్నట్లుగా మరో యంగ్ హీరో చేసుకోలేదనే చెప్పాలి. కెరీర్ స్టార్టింగ్ నుండే సౌత్ మూవీస్పై ప్రేమ పెంచుకున్నాడు టైగర్. పరుగు రీమేక్ ‘హీరో పంటి’ నుండే అతడి ప్రయాణం స్టార్టైంది. ఈ సినిమా సక్సెస్ కొట్టడం టైగర్ ష్రాఫ్ పేరు గట్టిగానే వినిపించడంతో నెక్ట్స్ కూడా ప్రభాస్, గోపీచంద్ మూవీ వర్షం రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. బాఘీతో మొదలైన ఈ సక్సెస్ పరంపర బాఘీ3 వరకు కంటిన్యూ…
చిన్న సినిమాలకు ప్రేక్షకులు థియేటర్లకు రప్పించేందుకు. . టికెట్స్పై డిస్కౌంట్స్, ఆఫర్స్ లాంటి తాయిలాలను ప్రకటించారు అనుకుంటే.. చోటా ఫిల్మ్ మేకర్స్ ఏదో తిప్పలు పడుతున్నారు అనుకోవచ్చు కానీ.. పెద్ద సినిమాలకు కూడా ఇదే పరిస్థితి తలెత్తితే.. అవును ప్రస్తుతం ఇలాంటి జిమ్మిక్కులే చేస్తోంది బాలీవుడ్. థియేటర్లకు ప్రేక్షకుడ్ని రప్పించేందుకు నానా అవస్థలు పడుతోంది. కొత్త వాళ్లతో మోహిత్ సూరీ తెరకెక్కించిన సైయారాకు ఇలాంటి ఆఫర్లే ప్రకటించింది యశ్ రాజ్ ఫిల్మ్. టికెట్స్పై 50 శాతం డిస్కౌంట్…
సెప్టెంబర్ 5న పెద్ద ఫెస్టివల్ లేదు కానీ ఈ డేట్పై నార్త్ టూ సౌత్ సినిమాలు ఇంట్రస్ట్ చూపించాయి. అందులోనూ పాన్ ఇండియా చిత్రాలు ఘాటీ, మదరాసి మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొంది. సౌత్లో వీరిద్దరిలో ఒకరు డామినేట్ చూపిస్తారు అందులో నో డౌట్. కానీ నార్త్లో టూ ఫిల్మ్స్ బాఘీ4, ది బెంగాల్ ఫైల్స్కు పోటీగా ఈ సినిమాలు రిలీజౌతున్నాయి. అనుష్క, క్రిష్ కాంబోలో వస్తోన్న సెకండ్ ఫిల్మ్ ఘాటీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే పలుమార్లు…
ఓ ఇండస్ట్రీలో హిట్ కొట్టిన సినిమాలనుమరో ఇండస్ట్రీలో రీమేక్ చేయడం కామన్. ఆ సినిమాలు హిట్ అయితే వాటి సీక్వెల్స్ విషయంలో కూడా రీమేక్స్ చేస్తుంది బాలీవుడ్. అందుకు ఎగ్జాంపుల్స్ బాఘీ, దడక్ సీక్వెల్స్ చిత్రాలు. ప్రభాస్ వర్షం సినిమాను బాఘీ పేరుతో రీమేక్ చేశాడు టైగర్ ష్రాఫ్. తెలుగులో హిట్టైన క్షణం చిత్రాన్ని బాఘీ2గా, తమిళ సినిమా వెట్టైని బాఘీ3గా ప్రేక్షకులకు అందించాడు. పేరుకు సీక్వెల్లే కానీ ఫస్ట్ కథకు.. సెకండ్ కథకు అసలు సంబంధమే…