Hyundai: దేశంలో అత్యుత్తమ అమ్మకాలు నమోదు చేస్తున్న కార్ మేకర్ కంపెనీల్లో హ్యుందాయ్ ఒకటి. తన మోడళ్లతో వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది. హ్యాచ్బ్యాక్ నుంచి ప్రీమియం కార్ల వరకు అన్ని సెగ్మెంట్లలో మంచి అమ్మకాలు చేస్తోంది.
Kia EV3: సౌత్ కొరియన్ కార్ మేకర్ కియా తన EV3 కారును రివీల్ చేసింది. కియా నుంచి ఇప్పటికే EV6, EV9 మరియు EV5 ఎలక్ట్రిక్ వాహనాలను కలిగి ఉంది. నాలుగో మోడల్గా EV3 రాబోతోంది. ఇటీవల ‘2024 వరల్డ్ కాప్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును గెలుచుకున్న EV9 డిజైన్ నుంచి స్ఫూర్తి పొంది EV3ని రూపొందించనట్లు కియా చెబుతోంది. ఈ కారు డైమెన్షన్స్ని పరి�
Tata Punch: దేశీయ కార్ మేకర్ టాటా మోటార్స్ అమ్మకాల్లో జోరు చూపిస్తోంది. నెక్సాన్, టియాగో, పంచ్, ఆల్ట్రోజ్, సఫారీ, హారియర్ వంటి మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ వాహన రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకుంటోంది.
2024 Maruti Suzuki Swift: మారుతి సుజుకి నుంచి ఫోర్ట్ జనరేషన్ న్యూ స్విఫ్ట్ కారు ఈ రోజు లాంచ్ అయింది. మరిన్ని టెక్ ఫీచర్లు, సేఫ్టీతో కొత్త స్విఫ్ట్ మార్కెట్లోకి వచ్చింది.
Shocking Study: ఇండియాలో ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్గా భారత్ ఉంది. ప్రస్తుతం ప్రతీ కుటుంబం కూడా ఒక కారు ఉంచుకునేందుకు ప్రాధాన్యత ఇస్తోంది.
Mahindra XUV 3XO: ఎన్నో రోజుల నుంచి కస్టమర్లను ఊరిస్తున్న మహీంద్రా XUV 3OO ఫేస్లిఫ్ట్ వెర్షన్ మహీంద్రా XUV 3XO ఈ రోజు లాంచ్ అయింది. గతంతో పోలిస్తే మరింత స్టైలిష్ లుక్స్తో, మరిన్ని టెక్ ఫీచర్లతో ఈ కార్ వచ్చింది. తొలిసారిగా కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో పనోరమిక్ సన్రూఫ్, లెవల్-2 ADAS ఫీచర్లని అందిస్తోంది. టాటా నెక్సాన్, కి�
Hyundai-Kia: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(EV)ల వాడకం పెరుగుతోంది. టూవీలర్స్, కార్లతో ఈవీలను కొనుగోలు చేయడానికి భారత వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలు కార్ల తయారీ సంస్థలు భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈవీ కార్లను రూపొందిస్తున్నాయి.
Mahindra XUV 3XO: మహీంద్రా XUV300 ఫేస్లిఫ్ట్ ఏప్రిల్ 29న ముందుకు రాబోతోంది. పూర్తిగా కొత్త పేరులో, మరిన్ని ఫీచర్లలో వినియోగదారుల్ని ఆకట్టుకునేలా స్టైలిష్ లుక్స్తో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
Tesla: ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటో మార్కెట్ అయిన భారత్లో పెట్టుబడి పెట్టడానికి ఎలక్ట్రిక్ కార్ దిగ్గజం టెస్లా సిద్ధమైంది. ప్రతిపాదిత 2-3 బిలియన్ డాలర్లతో దేశంలో ఎలక్ట్రిక్ కార్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. ఇందు కోసం దేశంలోని పలు ప్రాంతాలను టెస్లా బృందం అధ్యయనం చేస్తోందని తెలుస్తోంది.