భారత జట్టు స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పెర్త్ టెస్టులో సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఇది అతనికి మొదటి సెంచరీ. ఈ సెంచరీతో కొన్ని రికార్డులు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. భారత జట్టు రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ సిక్సర్తో ఈ సెంచరీ పూర్తి చేశాడు. టెస్టు క్రికెట్లో యశస్వికి ఇది నాలుగో సెంచరీ.
Fastest Journey On Foot: ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్ టర్న్బుల్ అనే 40 ఏళ్ల వ్యక్తి ‘ప్రపంచంలో అత్యంత వేగవంతమైన వాకింగ్ జర్నీ’ పేరిట 20 ఏళ్ల నాటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి గిన్నిస్ బుక్లో తన పేరు నమోదు చేసుకున్నాడు. క్రిస్ ఈ రికార్డ్ ను 39 రోజుల 8 గంటల 1 నిమిషంలో ఆస్ట్రేలియాలోని పెర్త్ నుండి సిడ్నీ వరకు 3,864 కిలోమీటర్లు పరిగెత్తాడు. ఈ మొత్తం దూరాన్ని కవర్ చేయడానికి అతను…
ఈ మధ్య విమానాల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ మధ్య ఓ ప్యాసింజర్.. ఏకంగా మరో ప్యాసింజర్పై మూత్రం పోసిన సంఘటన తెలిసిందే. అటు తర్వాత మరికొంత మంది జుగ్సుపకరంగా ప్రవర్తించిన సంఘటనలు చూశాం.
ఓవర్సీస్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి సమర్థించారు. ‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లుగా ఉంటారం’టూ కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను మరిచిపోకముందే.. రంజన్ చౌదరి ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో హోరాహోరీ పోరు జరుగనుంది. ఈ క్రమంలో భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్ల జీతాల గురించి మాట్లాడితే ఎలా ఉన్నాయంటే.... ఆస్ట్రేలియా డేరింగ్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్ వంటి ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ 350,000 డాలర్లు ఉంది.