Cricketers Salary: భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్ల సాలరీలు ఎంతో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో హోరాహోరీ పోరు జరుగనుంది. ఈ క్రమంలో భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్ల జీతాల గురించి మాట్లాడితే ఎలా ఉన్నాయంటే…. ఆస్ట్రేలియా డేరింగ్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్ వంటి ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ 350,000 డాలర్లు ఉంది. ఈ ఆటగాళ్లు క్రికెట్ ఆస్ట్రేలియా నుండి ప్రతి సంవత్సరం 350,000 డాలర్లు( ఇండియన్ కరెన్సీలో కోటికి పైగా) పొందుతారు. కెప్టెన్ పాట్ కమిన్స్ 750,000 డాలర్లు తీసుకోనున్నాడు. వీరే కాకుండా.. ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ కారీ, జోష్ హేజిల్వుడ్ వంటి ఆటగాళ్లు సంవత్సరానికి 278,000 డాలర్లు పొందుతారు.
Cyclone Midhili: రాత్రి తీరం దాటనున్న ‘మిధిలీ తుఫాన్’.. బెంగాల్, ఒడిశాలో హైఅలర్ట్..
Also Read
- AUS vs BAN: మ్యాచ్ పోయే.. సిరీస్ పోయే.! ఆసీస్ పని అయిపోయిందా.?
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఒక టీ20 మ్యాచ్ ఆడినందుకు 10 వేల డాలర్లు పొందుతారు. అలాగే.. ఒక వన్డే మ్యాచ్కు 15 వేల డాలర్లు ఫీజుగా ఇస్తారు. ఇవే కాకుండా.. బిగ్ బాష్, ఇతర టీ20 లీగ్ల నుండి చాలా డబ్బు సంపాదిస్తారు. కాగా.. టీమిండియా ఆటగాళ్ల గురించి చెప్పాలంటే.. గ్రేడ్-ఎ ప్లస్ ఆటగాళ్లకు బీసీసీఐ ప్రతి సంవత్సరం రూ.7 కోట్లు ఇస్తుంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు గ్రేడ్-ఎ+ ప్లస్ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. గ్రేడ్-ఎ ఆటగాళ్లకు ప్రతి ఏడాది రూ.5 కోట్లు బీసీసీఐ అందిస్తుంది.
Lifestyle : హార్రర్ మూవీస్ చూస్తే నిజంగా బరువు తగ్గుతారా?
గ్రేడ్-బి ఆటగాళ్లకు ప్రతి సంవత్సరం రూ.3 కోట్లు బీసీసీఐ ఇస్తుంది. అంతేకాకుండా.. గ్రేడ్-సి ఆటగాళ్లు ఏటా కోటి రూపాయలు పొందుతారు. అంతేకాకుండా.. భారత ఆటగాళ్లు ఒక టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు రుసుముగా రూ.15 లక్షలు ఇస్తారు. ఒక్క వన్డే మ్యాచ్కు టీమిండియా ఆటగాళ్లకు రూ.6 లక్షలు ఇస్తుంది. అలాగే భారత క్రికెటర్ల టీ20 ఫీజు ఒక్కో మ్యాచ్కు రూ.3 లక్షలు బీసీసీఐ ఇస్తుంది.
తాజావార్తలు
-
AUS vs BAN: మ్యాచ్ పోయే.. సిరీస్ పోయే.! ఆసీస్ పని అయిపోయిందా.?
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!