Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ashok Gehlot

Ashok Gehlot News

    • Rajasthan: అశోక్‌ గెహ్లాట్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. నా రాజీనామా లేఖ సోనియా వద్దే..!
      #జాతీయం

      Rajasthan: అశోక్‌ గెహ్లాట్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. నా రాజీనామా లేఖ సోనియా వద్దే..!

      కాంగ్రెస్‌ పార్టీలో అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి.. పలు సందర్భాల్లో సీఎం అశోక్‌ గెహ్లాట్, సచిన్‌ పైలట్‌ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.. అధిష్టానం జోక్యంతో చల్లబడినట్టు కనిపిస్తున్నా.. ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ.. అక్కడ కాంగ్రెస్‌ పార్టీని ఇబ్బంది పెడుతూనే ఉంది.. ఇక, సచిన్ పైలట్ గురువారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన తర్వాత.. సీఎం అశోక్‌ గెహ్లాట్ చేసిన ప్రకటన రాజస్థాన్ కాంగ్రెస్ నాయకత్వంలో మార్పు తప్పదనే ఊహాగానాలకు…
    • రాజస్థాన్ క్యాబినెట్ పునర్‌ వ్యవస్థీకరణ
      #జాతీయం

      రాజస్థాన్ క్యాబినెట్ పునర్‌ వ్యవస్థీకరణ

      అనేక నాటకీయ పరిణామాల మధ్యన రాజస్థాన్‌ మంత్రి వర్గం ఆదివారం కొలువుదీరింది. రాజీనామాలు అనంతరం ఆమోదం ఆదివారం మంత్రి వర్గ విస్తరణతో రాజస్థాన్‌ రాజకీయం వేడేక్కింది. శనివారం, అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వంలోని మంత్రులందరూ తమ రాజీనామాలను సమర్పించారు. ఇది రాష్ట్రం లో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమం చేసింది. జైపూర్‌ లోని సీఎం గెహ్లాట్ అధికారిక నివాసంలో జరిగిన రాజస్థాన్ మంత్రుల మండలి సమావేశం అనంతరం రాజీనామాలను ప్రకటించారు. కొత్త మంత్రివర్గం ఈరోజు చేరింది.…
    • ఆ బిల్లుపై కాంగ్రెస్ ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గిందా?
      #Top Story

      ఆ బిల్లుపై కాంగ్రెస్ ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గిందా?

      బాల్య వివాహ‌లపై రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం బిల్లును తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నం చేసిన సంగ‌తి తెలిసిందే.  కాగా, దీనిపై ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం యూట‌ర్న్ తీసుకున్న‌ట్టు స‌మాచారం. మైన‌ర్ల‌తో స‌హా అన్ని వివాహాల‌ను రిజిస్ట‌ర్ చేయాల‌ని రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం ఓ చ‌ట్టాన్ని తీసుకొచ్చింది.  అసెంబ్లీలో ఆమోదించిన ఈ చ‌ట్టాన్ని గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు పంపారు.  అయితే, రాష్ట్రంలో ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు రావ‌డంతో దీనిపై ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గిన‌ట్టుగా తెలుస్తోంది.  రాజ‌స్థాన్‌లో బాల్య‌వివాహాలు ఎక్కువ‌గా జ‌రుగుతుంటాయి.  సాధార‌ణ వివాహాల‌తో పాటుగా…
    • రూ.30 కోట్ల హెలీకాప్టర్… రూ.26 కోట్లు డిస్కౌంట్‌… ఎవరూ కొన‌ట్లేద‌ట‌…!!!
      #Top Story

      రూ.30 కోట్ల హెలీకాప్టర్… రూ.26 కోట్లు డిస్కౌంట్‌… ఎవరూ కొన‌ట్లేద‌ట‌…!!!

      హెలీకాఫ్ట‌ర్ల ఖ‌రీదు చాలా ఎక్కువ‌గా ఉంటుంది.  ఇక ప్ర‌జా ప్ర‌తినిధులు, ముఖ్య‌మంత్రులు వాడే హెలీకాఫ్ట‌ర్ ఖ‌రీదు మ‌రింత ఎక్కువ.  వారి భ‌ద్ర‌త‌కు అనుగుణంగా ఉండే హెలీకాఫ్ట‌ర్ల‌ను కొనుగోలు చేస్తుంటారు.  రాజ‌స్తాన్ ప్ర‌భుత్వం 2005లో వ‌సుంధ‌ర రాజే ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఇట‌లీకి చెందిన అగ‌స్టా వెస్ట్‌ల్యాండ్ కంపెనీ నుంచి ట్ఇన్ ఇంజిన్ 109 ఈ హెలీకాఫ్ట‌ర్‌ను కొనుగోలు చేశారు.  వ‌సుంధ‌రా రాజే ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఈ హెలీకాఫ్ట‌ర్‌ను వినియోగించారు.  ఆ త‌రువాత అధికారం మారింది.  అశోక్…
    • మొన్న పంజాబ్ ఇప్పుడు రాజస్థాన్…
      #Top Story

      మొన్న పంజాబ్ ఇప్పుడు రాజస్థాన్…

      రాష్ట్రాల్లో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే దిశ‌గా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్న‌ది.  ముఖ్యంగా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అంత‌ర్గ‌త స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టి, అంద‌ర్ని ఏకం చేసేలా, అంద‌రి మధ్య రాజీ కుదిర్చేలా ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది కాంగ్రెస్‌.  పంజాబ్‌లో ఈ విష‌యంలో దాదాపుగా విజ‌యం సాధించిందని చెప్పాలి.  పంజాబ్‌లో ముఖ్య‌నేత‌లైన ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్‌, సిద్ధూ మ‌ధ్య నెల‌కొన్న వివాదాల‌ను ప‌రిష్క‌రించింది.  సిద్ధూకు పంజాబ్ పీసీసీ ప‌గ్గాలు అప్ప‌గించింది.  దీంతో అక్క‌డ స‌మ‌స్య చాలా వ‌ర‌కు ఓ కొలిక్కి…
    ←1…789

తాజావార్తలు

  • Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్‌-ఎన్యుమ‌రేష‌న్‌ ప్రారంభం..!

  • Rakasa : ‘రాకాస’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

  • AshuReddy : నటి అషు రెడ్డిపై నమోదైన చీటింగ్ కేసు వివరాలు..పెద్ద స్కెచ్చే

  • IPL Historic Day: బ్యాట్స్‌మెన్‌ల మెరుపులు, భారీ స్కోర్లు, రికార్డు ఛేజింగ్‌లు.. ఐపీఎల్ చరిత్రలో చారిత్రాత్మక రోజు!

  • Gayapadda Simham: తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’లో శ్రీ విష్ణు మేజిక్..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions