Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Army

Army News

    • సీడీఎస్‌ రావత్‌తో మంచి అనుబంధం ఉంది: పల్లం రాజు
      #ఆంధ్రప్రదేశ్

      సీడీఎస్‌ రావత్‌తో మంచి అనుబంధం ఉంది: పల్లం రాజు

      సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ మరణం యావత్‌ దేశానికే తీరని లోటని మాజీ కేంద్ర రక్షణ సహాయశాఖ మంత్రి పల్లం రాజు అన్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో ఆయన మాట్లాడుతూ.. బిపిన్ రావత్‌ మరణం పై స్పందించారు. నాకు సీడీఎస్‌ రావత్‌తో మంచి అనుబంధం ఉంది. త్రివిధ దళాల అధిపతిగా సమర్థవంతంగా విధులు నిర్వహించి ఎన్నో పతకాలు సాధించారన్నారు. చాపర్ ప్రమాదం పై అనేక ప్రచారాలు జరుగుతున్నాయని, కానీ దర్యాప్తులోనే నిజాలు తెలుస్తాయని ఆయన అన్నారు. విజబులిటి సరిగా…
    • భారత మొట్టమొదటిగా సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌.. సాధించిన ఘ‌న‌త‌లు ఇవే !
      #Top Story

      భారత మొట్టమొదటిగా సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌.. సాధించిన ఘ‌న‌త‌లు ఇవే !

      భారత్‌ ఓ నికార్సైన దేశభక్తుణ్ని కోల్పోయింది. దేశం కోసం నాలుగు దశాబ్దాలకు పైగా అనేక పోరాటాలు చేసిన వీరుణ్ని పోగొట్టుకుంది. చివరి రోజు వరకు విధినిర్వహణలోనే గడిపిన జనరల్‌ బిపిన్‌ రావత్‌ దేశానికి చేసిన సేవలు అసామాన్యం. 1978లో మొదలైన ఆయన కెరీర్‌ నేటివరకు అంచెలంచెలుగా ఎదగటంలో అకుంఠిత దీక్ష, అంతులేని క్రమశిక్షణ ఉన్నాయి. భారతదేశపు మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్. 2019 డిసెంబర్‌ 30నుంచి ఆయన ఈ పదవిలో ఉన్నారు.భారత్‌కు తొలి…
    • రేపు  సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ అంత్యక్రియలు
      #Top Story

      రేపు సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ అంత్యక్రియలు

      ఢిల్లీః త‌మిళ నాడు లో నిన్న జ‌రిగిన హెలి కాప్ట‌ర్ ప్ర‌మాదంలో… 13 మంది మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ ప్ర‌మాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మ‌ర‌ణించ‌డం విషాద‌కరం. ఇది ఇలా ఉండ‌గా… శుక్రవారం సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ అంత్యక్రియలు జ‌రుగ‌నున్నాయి. ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ నేప‌థ్యంలోనే… రేపు సాయంత్రం ఆర్మీ విమానంలో ఢిల్లీకి పార్థివదేహాలను త‌ర‌లించ‌నున్నారు. శుక్రవారం ఢిల్లీలోని…
    • Mi-17 V5 హెలికాఫ్టర్.. హార్డ్ ల్యాండింగ్ వల్లే ప్రమాదం ..రిటైర్డ్ మేజర్ భరత్
      #Top Story

      Mi-17 V5 హెలికాఫ్టర్.. హార్డ్ ల్యాండింగ్ వల్లే ప్రమాదం ..రిటైర్డ్ మేజర్ భరత్

      Mi-17 V5 హెలికాఫ్టర్ కు అనేక ప్రత్యేకతలు వున్నాయి. ఇది చాలా అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్. టెక్నాలజీ పరంగా కూడా ఎలాంటి కొరత ఉండదు. ఇలాంటి ఉన్నతాధికారులు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎన్నో భద్రతా చర్యలు తీసుకుంటారు. ఏ రూట్ లో అయితే ట్రావెల్ చేయాలో… ఏ పైలెట్ అయితే వెళ్తాడో ముందుగానే అక్కడికి వెళ్లి ల్యాండ్ చేసి… కంప్లీట్ రిపోర్ట్ ఇస్తాడంటున్నారు రిటైర్డ్ మేజర్ భరత్. ట్రయల్ ల్యాండింగ్ మస్ట్ గా చేస్తారు. కేటగిరి బీ పైలెట్స్…
    • లైవ్:  హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ మృతి
      #Top Story

      లైవ్: హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ మృతి

    • మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ను మంజూరు చేశాం: కేంద్ర మంత్రి అజయ్‌ భట్‌
      #జాతీయం

      మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ను మంజూరు చేశాం: కేంద్ర మంత్రి అజయ్‌ భట్‌

      ఫిబ్రవరి 2020లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత భారత సైన్యం 577 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ను మంజూరు చేసిందని రక్షణ మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలియజేసింది. సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా నవంబర్ 25, 2021 నాటికి అర్హత కలిగిన 63 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు చేశామని, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఈ సందర్భంగా దీనిపై ఆయన వివరణ…
    • ఆర్మీలో శాశ్వత మహిళా కమిషన్‌కు సైన్యం అంగీకారం
      #జాతీయం

      ఆర్మీలో శాశ్వత మహిళా కమిషన్‌కు సైన్యం అంగీకారం

      సుప్రీం కోర్టు హెచ్చరిక తర్వాత ఆర్మీ మహిళలకు శాశ్వత కమిషన్‌ను నియమించేదందుకు అంగీకరించింది. అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసినప్పటికీ శాశ్వత కమీషన్ కోసం తమ దరఖాస్తులను తిరస్క రించారని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించిన 11 మంది మహిళలకు శాశ్వత కమిషన్‌ను మంజూరు చేస్తామని నవంబర్ 12, శుక్రవారం ఆర్మీ అధికారులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఆర్మీ అధికారులకు ఈ విషయంపై గతంలో ఒక కేసులో తీర్పు ఇచ్చినప్పటికీ అమలు చేయడంలో విఫలమైనందుకు కోర్టు ధిక్కారానికి పాల్పడతారని సుప్రీంకోర్టు…
    • సొంత ఎయిర్ ఫోర్స్ దిశ‌గా తాలిబ‌న్ అడుగులు…
      #Top Story

      సొంత ఎయిర్ ఫోర్స్ దిశ‌గా తాలిబ‌న్ అడుగులు…

      తాలిబ‌న్లు అధికారంలోకి వ‌చ్చిన తరువాత దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది.  వీలైనంత త్వ‌ర‌గా సొంత ముద్ర వేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.  ఇందులో భాగంగానే తాలిబ‌న్లు సొంత ఎయిర్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధ‌మ‌యింది.  ఆఫ్ఘ‌న్‌లో తాలిబ‌న్లు అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఇత‌ర మిలిటెండ్ సంస్థ‌లు రెచ్చిపోతున్నాయి.  వీటికి బుద్దిచెప్పేందుకు ల్యాండ్ పై నుంచి మాత్ర‌మే కాకుండా ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే ఆగ‌డాలు త‌గ్గిపోతాయ‌ని తాలిబ‌న్ ప్ర‌భుత్వం అభిప్రాయ‌ప‌డింది. గ‌తంలో ఆఫ్ఘ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేసిన సైనికులు, అధికారులు తిరిగి వ‌స్తే…
    • ఏళ్లు గడిచే కొద్ది ఎన్‌డీఏ అభివృద్ధి చెందుతుంది: ఎంఎం నరవణే
      #జాతీయం

      ఏళ్లు గడిచే కొద్ది ఎన్‌డీఏ అభివృద్ధి చెందుతుంది: ఎంఎం నరవణే

      ఏళ్లు గడిచే కొద్ది ఎన్‌డీఏ( నేషనల్‌ ఢిపెన్స్‌ అకాడమీ) అభివృద్ధి చెందుతుందని ఆర్మీ స్టాఫ్‌ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణే అన్నారు. శుక్రవారం నిర్వహించిన ఎన్‌డీఏ 141వ కోర్సు పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్‌డీఏలో మహిళల ప్రవేశంతో వారికి సాధికారత లభిస్తుందని తెలిపారు. రానున్న 40 ఏళ్లలో వారు ప్రస్తుతం తానున్న హోదాలో ఉంటారని తెలిపారు. ఏళ్లు గడిచే కొద్ది ఎన్‌డీఏలో కరిక్యూలం మారుతోంది. శిక్షణ పద్ధతుల్లో మార్పులు వస్తున్నాయన్నారు. కోర్సు కటెంట్‌లో…
    • ఇండియా- అమెరికా సైనికుల మ‌ధ్య క‌బ‌డ్డీ మ్యాచ్‌…
      #Top Story

      ఇండియా- అమెరికా సైనికుల మ‌ధ్య క‌బ‌డ్డీ మ్యాచ్‌…

      బోర్డ‌ర్‌లో నిత్యం ప‌హారా కాసే సైనికులు క‌బ‌డ్డీ అడుతూ క‌నిపించారు.  భార‌త్‌, అమెరికా దేశాల సైనికులు యుద్ద్ అభ్యాస్ పేరుతో సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  అమెరికాలోని అల‌స్కాలో ఈ యుద్ద్ అభ్యాస్ విన్యాసాలు జ‌రుగుతున్నాయి.  అక్టోబ‌ర్15 నుంచి 29 వ‌ర‌కు ఈ విన్యాసాలు జురుగుతాయి.  ఇండియా నుంచి 350 మంది, అమెరికా నుంచి 300 సైనికులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు.  అయితే, వీరి మ‌ధ్య మంచి వాతావ‌ర‌ణం నెల‌కొల్పేందుకు వివిధ ర‌కాల క్రీఢ‌ల‌ను…
    ←1…7891011→

తాజావార్తలు

  • Sonu Sood: రంగంలోకి హీరో సోనూసూద్.. దుబాయ్‌లో చిక్కుకున్న వారికి ఉచిత వసతి!

  • Puri jagannath temple: పూరి జగన్నాథుడి ఆలయంలో “బనకలగి” పూజ.. ఆ 4 గంటలు ఏం జరుగుతుంది.?

  • Rajahmundry Adulterated Milk: కల్తీ పాల ఘటన.. రోజురోజుకి పెరుగుతున్న మరణాలు!

  • OTT : మొత్తానికి ఓటీటీ రిలీజ్ కు వస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి

  • Varalaxmi:అబ్బాయిల చెడ్డీ కనిపిస్తే ఓకే.. అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే తప్పా?

ట్రెండింగ్‌

  • Summer Alert : శరీరంలో నీరు తగ్గిందని తెలిపే ‘రెడ్ ఫ్లాగ్’ లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే..!

  • Karnataka Special Carrot Palya : నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రెసిపీ.. టేస్ట్ అదిరిపోతుంది.!

  • Panakam Recipe: తక్షణ శక్తి కోసం శ్రీరామ నవమి పానకం.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Stomach Pain After Eating.? తిన్న వెంటనే కడుపు నొప్పా..? ఈ 5 కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!

  • Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. బిక్కుబిక్కుమంటున్న మదుపరులు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions