రకరకాల యాప్ లు వస్తున్నాయి.. అందులో కొన్ని యాప్ జనాలకు నచ్చుతున్నాయి. మరికొన్ని యాప్స్ జనాలను దారుణంగా మోసం చేస్తున్నాయి.. తాజాగా ఫోన్ బ్యాటరీని పీల్చే 43 హానికర యాప్స్..ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించింది.. ప్రపంచంలోని అతిపెద్ద యాప్స్ పంపిణీ ప్లాట్ఫామ్స్ల్లో గూగుల్ ప్లే స్టోర్ కూడా ఒకటి. దాదాపు 30 లక్షల యాప్స్, గేమ్స్ కలిగి ఉంటుంది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పాపులారిటీ సంపాదించుకున్న గూగుల్ ప్లే స్టోర్ కీలక నిర్ణయం తీసుకున్నది. మొబైల్స్…
ఇప్పుడు జనాలు తిండి లేకున్నా ఉంటారు కానీ, చేతిలో ఫోన్ లేకుంటే మాత్రం అస్సలు ఉండరు.. పొద్దున్నే లేవగానే అందరు ఫోన్ పట్టుకోవడం చేస్తుంటారు..మన జీవితంలో ఫోన్ అంతలా భాగం అయ్యింది..సాధారణంగా ఫోన్లలో స్టోరేజ్ అయిపోయినా.. యాప్ లు ఎక్కువగా ఉన్నా ఫోన్ స్లో అయిపోతుంది. ఆ సమయంలో రన్నింగ్ అవుట్ ఆఫ్ స్టోరేజ్ అని, యువర్ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అని నోటిఫికేషన్లు తరచూ చూస్తుంటాం. ఆసమయంలో ఫోన్ పనితీరు సక్రమంగా ఉండదు. అలాగే కొత్త…
స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. చేతిలో ఫోన్లేకపోతే క్షణం కూడా గడవని పరిస్థితి. చిన్న, పెద్ద అనే తేడా లేదు. అందరి జీవితంలో ఫోన్ భాగమైపోయింది.
Microsoft: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.. మైక్రోసాఫ్ట్ చాట్జిపిటి వెనుక ఉన్న ఏఐ సాంకేతికతను పవర్ ప్లాట్ఫారమ్ అని పిలవబడే దాని ప్రసిద్ధ సాధనాలతో అనుసంధానించింది. మైక్రోసాఫ్ట్ తన సెర్చ్ ఇంజన్ బింగ్తో ఏఐని ఏకీకృతం చేయాలని నిర్ణయించుకున్న వారాల తర్వాత ఇది వస్తుంది. కొత్త డెవలప్మెంట్ పవర్ ప్లాట్ఫారమ్ వినియోగదారులను తక్కువ అనుభవం లేదా కోడింగ్ అనుభవం లేకుండా అప్లికేషన్లను అభివృద్ధి చేయడానికి అనుమతిస్తుంది. అంటే.. కోడింగ్తో పనిలేకుండా యాప్స్ను తయారు…
పాకిస్థాన్కు చెందిన ఓటీటీ ప్లాట్ఫారమ్ విడ్లీ టీవీ వెబ్సైట్, యాప్లు, సోషల్ మీడియా ఖాతాలను భారత్ బ్లాక్ చేస్తుంది.. ఓటీటీ ప్లాట్ఫారమ్ ఇటీవల ఒక సిరీస్ను విడుదల చేసింది – “సేవక్: ది కన్ఫెషన్స్”, ఇది జాతీయ భద్రత, రక్షణ మరియు విదేశీ రాష్ట్రాలతో భారతదేశం యొక్క స్నేహపూర్వక సంబంధాలకు హాని కలిగిస్తోందని కేంద్రం గుర్తించింది.. దీంతో, ఓటీటీ ప్లాట్ఫారమ్ విడ్లీ టీవీకి చెందిన ఒక వెబ్సైట్, రెండు మొబైల్ అప్లికేషన్లు, నాలుగు సోషల్ మీడియా ఖాతాలు…
Sova virus: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగిపోయింది. అలాగే డిజిటల్ లావాదేవీలు అధికమయ్యాయి. దుకాణాల్లో చెల్లింపులు, ఇ-కామర్స్ సంస్థల్లో కొనుగోళ్లు అన్నీ డిజిటల్లోనే జరుగుతున్నాయి.
గతంలో ఆరోగ్యమే మహాభాగ్యం అనేవాళ్లు. ఇప్పుడు సమాచారమే మహాసంపద అంటున్నారు. డేటా ఈజ్ వెల్త్గా మారిపోయింది. ఎందుకంటే నిత్యం సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. పెద్ద పెద్ద ఆఫీసర్ల నుంచి అతి సామాన్యుల వరకు ఈ మోసాల వలలో చిక్కుకుంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోవటమే దీనికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వాడేవాళ్లు తగిన జాగ్రత్తలు పాటించని కారణంగా సేఫ్ జోన్ దాటిపోయి డేంజర్ జోన్లోకి వెళుతున్నారని నిపుణులు అంటున్నారు. తద్వారా లక్షలాది రూపాయలను ఆన్లైన్…
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లు లేని ఇల్లు లేదు. ఒక్కో ఇంట్లో ఐదారు, ఒక్కొక్కరి దగ్గర రెండుమూడు స్మార్ట్ ఫోన్లు వుంటున్నాయి. అయితే చాలామంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే ప్రధానమయిన సమస్య బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోవడం. స్మార్ట్ ఫోన్ బ్యాటరీలు ఎక్కువ సేపు ఉండవు. స్మార్ట్ ఫోన్ లో బ్యాక్ గ్రౌండ్ లో అనేక యాప్స్ రన్నింగ్ లో ఉంటాయి. దీంతో యాప్ ను ఓపెన్ చేయకున్నా కూడా ఛార్జింగ్ తగ్గిపోతూ వుంటుంది. ఇంటిదగ్గర ఉన్నప్పుడు…
ఈ రోజుల్లో స్మార్ట్ వినియోగించే వారి సంఖ్య భారీగా ఉన్నది. యువకులు, చిన్నారుల నుంచి పెదవాళ్ల వరకు అందరూ స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. రోజుకో కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో కొన్ని మోడళ్లు ఊరికే హ్యాంగ్ అవుతుంటాయి. ఫోన్లు హ్యాంగ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి టిప్స్ ను ఫాలోకావాలో తెలుసుకుందాం. Read: Electrical Scooter: ఫేషియల్ టెక్నాలజీతో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్… ఏపీలోనే తయారీ… స్మార్ట్ ఫోన్లో కావోచ్చు,…