త్వరలోనే విశాఖ ఐటీ హబ్గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విశాఖకు గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సంచర్ కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.6.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 125 కంపెనీలు వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం చెప్పుకొచ్చారు. పర్యాటక ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండుగా ఉన్నాయన్నారు. టెంపుల్ టూరిజంను 8 నుంచి 20 శాతానికి పెంచాలనేది లక్ష్యం అని, పర్యాటకంలో…
AP KGBV Recruitment 2024: ఆంధ్రప్రదేశ్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (AP KGBV) టైప్-III KGBVలకు ప్రిన్సిపల్స్, PGTలు, CRTలు, PETలు మరియు అకౌంటెంట్లు, టైప్- IV కోసం వార్డెన్లు, పార్ట్ టైమ్ టీచర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ప్రత్యేకంగా 2024-2025 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన అర్హులైన మహిళా అభ్యర్థుల కోసం. అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్లో చూడవచ్చు. వీటిని ఆన్లైన్లో…
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇటీవల వరుసగా ఉద్యోగాల ను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తూ వస్తుంది.. తాజాగా మరోసారి ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. వైఎస్సార్ జిల్లా రోడ్డు, భవనాల శాఖ.. కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీ కి దరఖాస్తులు కోరుతోంది.. ఈ పోస్టుల గురించి పూర్తి వివరాల ను తెలుసుకుందాం..…
ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీ ప్రభుత్వం తాజాగా ఏపీపిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేసింది… ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 240 పోస్టులను భర్తీ చెయ్యనుంది.. ఈ పోస్టులకు అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టులు – 240 బోటనీ-19, కెమిస్ట్రీ-26, కామర్స్-35, కంప్యూటర్ అప్లికేషన్స్-26, కంప్యూటర్ సైన్స్-31, ఎకనామిక్స్-16, హిస్టరీ-19, మ్యాథమేటిక్స్-17, ఫిజిక్స్-11, పొలిటికల్ సైన్స్-21, జువాలజీ-19.. జోన్1-68, జోన్2-95, జోన్3-50, జోన్4-77.. అర్హత.. సంబంధిత విభాగంలో మాస్టర్స్…
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు వరాల జల్లు కురిపిస్తుంది.. వరుసగా నిరుద్యోగులకు శుభవార్తలను చెబుతుంది.. తాజాగా ఓ ప్రభుత్వ శాఖలో ఉండే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఏపీ శిశు సంక్షేమ శాఖలో పలు పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఇప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 10 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల సంఖ్య..10 పోస్టుల వివరాలు..…
టీచర్ పోస్టుల కోసం ఎదురుచూసే వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు అన్నది త్వరలో విడుదల చేస్తామన్నారు.
ఏపీ నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇటీవల గ్రూప్స్ కు సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఇప్పుడు తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసుకు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో(ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్) లెక్చరర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది… ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనే అభ్యర్థులు అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ గురించి…
ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. దేవాదాయ శాఖ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీకి సిద్ధమైంది. మొత్తం 70 ఉద్యోగ ఖాళీలను భర్తీ చెయ్యనున్నారు..ఈ ఉద్యోగాల గురించి ఇప్పుడు వివరంగ తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) ఉద్యోగ ఖాళీలు 35 ఉండగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఎలక్ట్రికల్) ఉద్యోగ ఖాళీలు 5 ఉన్నాయి..టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) ఉద్యోగ ఖాళీలు మాత్రం…
ఏపీలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ వరుస గుడ్ న్యూస్ లను చెప్తుంది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఏపీపీఏస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 897 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమిషన్ వెల్లడించింది..ఈ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్ 21వ తేదీ నుంచి జనవరి 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ పోస్టులకు అర్హతలు,…
ఏపీ లోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీ పశుసంవర్ధక శాఖలో పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు..ఈ నోటిఫికేషన్ ప్రకారం 1896 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఆ ఉద్యోగాల గురించి పూర్తివివరాలను తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల సంఖ్య..1896 పోస్టులు జిల్లాల వారీగా.. అనంతపురం-473, చిత్తూరు-100, కర్నూలు-252, వైఎస్సార్ కడప-210, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు-143, ప్రకాశం-177,గుంటూరు-229,కృష్ణా-120, పశ్చిమ గోదావరి-102, తూర్పు గోదావరి-15, విశాఖపట్నం-28,విజయనగరం-13,శ్రీకాకుళం-34.. అర్హతలు.. పాలిటెక్నిక్ కోర్సు (యానిమల్ హస్బెండరీ) లేదా…