మెగా డీఎస్సీ విజేతల సభ ప్రారంభమైంది. డీఎస్సీలో 15,941 మంది అభ్యర్థులు టీచర్లుగా ఎంపికయ్యారు. సమావేశానికి ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మెగా డీఎస్సీ విజేతల సభకు బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేశారు. 1994 నుంచి 2025 వరకు 14 డిఎస్సీలను నిర్వహించారు. 1,96,619 టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనతను దక్కించుకుంది కూటమి పార్టీ.…
AP RGUKT Selection list 2022: ఆంధ్రప్రదేశ్లోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ) పరిధిలోని 4 ఐఐఐటీ క్యాంపస్లలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ (ఆరేళ్ల ఇంటిగ్రెటెడ్) కోర్సుల్లో ప్రవేశాలకు తాత్కాలికంగా అర్హులైన విద్యార్థుల జాబితాలను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు.