Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh

Andhra Pradesh News

    • తెలంగాణ మంత్రి వ్యాఖ్యలకు రోజా కౌంటర్
      #Top Story

      తెలంగాణ మంత్రి వ్యాఖ్యలకు రోజా కౌంటర్

      తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం మరింత ముదిరి మాటల యుద్ధానికి తెరలేచింది.. తాజాగా, తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె.. ఒక మంత్రి అయిఉండి ముఖ్యమంత్రిని గజదొంగ అని వ్యాఖ్యానించటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు.. ఏపీకి కేటాయించిన నీళ్లు కాకుండా అదనంగా చుక్క నీళ్లు కూడా వాడుకోవటం లేదనే విషయం తెలంగాణ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి తెలుసుకోవాలని.. ప్రజల…
    • కోర్టు ధిక్కారం.. ఇద్దరు ఐఏఎస్‌లకు ఏపీ హైకోర్టు జైలు శిక్ష
      #ఆంధ్రప్రదేశ్

      కోర్టు ధిక్కారం.. ఇద్దరు ఐఏఎస్‌లకు ఏపీ హైకోర్టు జైలు శిక్ష

      కోర్టు ధిక్కరణ అంశంలో ఇద్దరు అధికారులకు జైలు శిక్ష విధించింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. ఐఏఎస్‌ అధికారి గౌరీ శంకర్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారి చిరంజీవికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది ఏపీ హైకోర్టు.. 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో స్పష్టం చేసింది హైకోర్టు.. అయితే, ఆ దేశాలను అమలు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఇద్దరు అధికారులకు జైలు శిక్ష విధించింది. అయితే.. కోర్టు ఆదేశాలు…
    • ఏపీ కరోనా అప్‌డేట్.. మళ్లీ భారీగా పెరిగిన కేసులు
      #Top Story

      ఏపీ కరోనా అప్‌డేట్.. మళ్లీ భారీగా పెరిగిన కేసులు

      ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం… గత 24 గంటల్లో 74,453 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… 4,169 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. ఇదే సమయంలో 53 మంది మరణించారు.. చిత్తూర్‌లో ఏడుగురు, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలో ఆరుగురు చొప్పు, కృష్ణా జిల్లా, శ్రీకాకుళంలో ఐదుగురు చొప్పున, అనంతపూర్‌, కడప, నెల్లూరులో నలుగురు చొప్పున, విశాఖపట్నం, పశ్చిమ గోదావరిలో ముగ్గురు…
    • వివేకా హత్య కేసు: 16వ రోజు కొనసాగుతున్న సీబీఐ విచారణ
      #ఆంధ్రప్రదేశ్

      వివేకా హత్య కేసు: 16వ రోజు కొనసాగుతున్న సీబీఐ విచారణ

      మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన సీబీఐ విచారణ 16 వ రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో మ‌రిన్ని వివ‌రాల‌ను రాబ‌ట్టేందుకు అధికారులు ప‌లువురిని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో కొత్త వ్యక్తులు తెరపైకి వచ్చారు. ఇవాళ పులివెందుల, ఇతర ప్రాంతాల నుంచి కొందరు అనుమానితులు అధికారుల ముందు హాజరు కానున్నారు. కాగా నిన్న (సోమవారం) కూడా సీబీఐ అధికారులు కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో…
    • లైవ్ః వైఎస్ఆర్ చేయూతను ప్రారంభించిన సీఎం…
      #Top Story

      లైవ్ః వైఎస్ఆర్ చేయూతను ప్రారంభించిన సీఎం…

    • ఏపీలో నేడు రెండో విడత వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల‌…
      #Top Story

      ఏపీలో నేడు రెండో విడత వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల‌…

      ఏపీలో సంక్షేమ పథకాలు వేగంగా అమ‌ల‌వుతున్నాయి.  లాక్‌డౌన్ స‌మ‌యంలో పేద‌లు ఇబ్బంది ప‌డ‌కుండా ఉండేందుకు వివిధ ర‌కాల ప‌థ‌కాల‌ను అమ‌లుచేస్తున్నారు.  ఇందులో భాగంగా వైఎస్ఆర్ చేయూత రెండో విడ‌త ప‌థ‌కాన్ని ఈరోజు అమ‌లు చేయ‌బోతున్నారు.  తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి వ‌ర్చువ‌ల్‌గా సీఎం జ‌గ‌న్ ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించ‌బోతున్నారు. ఈ ప‌థ‌కం ద్వారా రాష్ట్రంలో 23,14,342 మంది మ‌హిళ‌ల‌కు లబ్ది చేకూరుతుంది.  ల‌బ్దిదారుల ఖాతాల్లో రూ.4,339.39 కోట్ల రూపాయ‌ల‌ను సీఎం జ‌గ‌న్ జ‌మచేయ‌బోతున్నారు. గ‌తేడాది ఈ…
    • వ్యాక్సినేషన్‌ మెగా డ్రైవ్.. సీఎం జగన్‌ అభినందనలు..
      #ఆంధ్రప్రదేశ్

      వ్యాక్సినేషన్‌ మెగా డ్రైవ్.. సీఎం జగన్‌ అభినందనలు..

      ఆంధ్రప్రదేశ్‌లో వ్యాక్సినేషన్ మెగా డ్రైవ్‌తో ఒకే రోజు 13.72 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేశారు.. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా సాగిన వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌పై సోషల్ మీడియా వేదికగా కోవిడ్ వారియర్లకు అభినందనలు తెలిపారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వ్యాక్సినేషన్‌ మెగా డ్రైవ్‌పై ట్విట్టర్‌లో స్పందించిన ఏపీ సీఎం.. కోవిడ్ పై పోరులో ఒకే రోజు 13,72,481 వ్యాక్సిన్‌లు వేసి ఏపీ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు… గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, పీహెచ్‌సీ డాక్టర్లు,…
    • జూ.ఎన్టీఆర్‌ వస్తాడేమోనని భయం..! గడ్డం పెంచిన వాడల్లా గబ్బర్‌సింగ్‌ కాలేడు..
      #ఆంధ్రప్రదేశ్

      జూ.ఎన్టీఆర్‌ వస్తాడేమోనని భయం..! గడ్డం పెంచిన వాడల్లా గబ్బర్‌సింగ్‌ కాలేడు..

      నారా లోకేష్‌ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ మంత్రి పేర్నినాని… ఒక ఆడపిల్లపై జరిగిన అఘాయిత్యాన్ని కూడా రాజకీయం చేసే తుచ్ఛ సంస్కృతి లోకేష్‌ది అని మండిపడ్డ ఆయన.. ఈ సమాజంలో మృగాలు ఉన్నాయి… మేమేం చర్యలు తీసుకోకపోతే తప్పు.. కానీ, వాళ్లని వేటాడతాం.. కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.. వైఎస్ జగన్ హయాంలో మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేసిన మంత్రి పేర్నినాని.. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు..…
    • లైవ్ః ఏపీలో ఎమ్మెల్సీల ప్ర‌మాణ‌స్వీకారం…
      #Top Story

      లైవ్ః ఏపీలో ఎమ్మెల్సీల ప్ర‌మాణ‌స్వీకారం…

    • ఆ జిల్లాలో మిన‌హా మిగ‌తా చోట్ల స‌డ‌లింపులు… ఎందుకంటే…
      #Top Story

      ఆ జిల్లాలో మిన‌హా మిగ‌తా చోట్ల స‌డ‌లింపులు… ఎందుకంటే…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈ రోజు నుంచి మ‌రిన్ని స‌డ‌లింపులు ఇచ్చారు.  ఉద‌యం 6 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ స‌డ‌లింపులు అమ‌లు చేస్తున్నారు.  సాయంత్రం 6 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ కొన‌సాగుతుంది.  అయితే, తూర్పుగోదావ‌రి జిల్లాలో క‌రోనా ఇంకా అదుపులోకి రాక‌పోవ‌డంతో అక్క‌డ ఎలాంటి స‌డ‌లింపులు ఇవ్వ‌లేదు.  తూర్పుగోదావ‌రి జిల్లాలో మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే స‌డ‌లింపులు ఉంటాయి.  మధ్యాహ్నం 2 గంట‌ల నుంచి తిరిగి మ‌రుస‌టిరోజు…
    ←1…2,0002,0012,0022,0032,004…2,037→

తాజావార్తలు

  • Hormuz Amid Crisis: హోర్ముజ్‌ దాటాలంటే భారీ మొత్తం చెల్లించాల్సిందే.. ఒక చమురు ట్యాంకర్‌కు ఇరాన్‌ ఎంత వసూలు చేస్తుందంటే..?

  • Gold &Silver Rates: యాహూ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. అస్సలు ఊహించి ఉండరు!

  • Cabinet Meeting: నేడు కేబినెట్ సమావేశం.. గిగ్ వర్కర్ల బిల్లుతో సహా 10 బిల్లుల ఆమోదం.?

  • JrNTR : ఎన్టీఆర్ డెడికేషన్.. 7 వారాల్లో 10 కిలోల బరువు తగ్గిన యంగ్ టైగర్!

  • NBK 112 : బాలయ్య – వివేక్ ఆత్రేయ సినిమా కోసం ఇద్దరు టాప్ టెక్నిషియన్స్

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions