Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh

Andhra Pradesh News

    • బుస‌లు కొడుతోన్న కోవిడ్‌.. ఏపీలో భారీగా పాజిటివ్ కేసులు
      #ఆంధ్రప్రదేశ్

      బుస‌లు కొడుతోన్న కోవిడ్‌.. ఏపీలో భారీగా పాజిటివ్ కేసులు

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కోవిడ్ మ‌హ‌మ్మారి బుస‌లు కొడుతోంది.. వ‌రుస‌గా భారీ స్థాయిలో కేసులు పెరుగుతూ పోతున్నాయి.. ముఖ్యంగా సంక్రాంతి పండుగ త‌ర్వాత క్ర‌మంగా కోవిడ్ మీట‌ర్ పైకే క‌దులుతోంది.. ఓవైపు టెస్ట్‌ల సంఖ్య త‌గ్గినా.. మ‌రోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య పెర‌గ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.. ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్ర‌కారం.. గత 24 గంటల్లో 44,516 శాంపిల్స్‌ పరీక్షించగా 13,212 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి.. మ‌రో ఐదుగురు కోవిడ్ బాధితులు…
    • బీజేపీయేతర రాష్ట్రాలంటే అంత అలుసా?
      #జాతీయం

      బీజేపీయేతర రాష్ట్రాలంటే అంత అలుసా?

      బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తుందా? కావాలనే శకటాలను ఎంపిక చేయలేదా? అన్న ప్రశ్నలు మరోసారి తెరమీదకు వచ్చాయి. రిపబ్లిక్‌ డే శకటాల విషయంలో.. కేంద్ర-రాష్ట్రాల మధ్య మరో వివాదం రాజుకుంది. అయితే దీనితో తమకు సంబంధం లేదని చెబుతోంది కేంద్రం. గణతంత్ర వేడుకల్లో కొన్ని రాష్ట్రాల శకటాలకు ప్రాతినిధ్యం లభించకపోవడం పట్ల కేంద్రం, ఆయా రాష్ట్రాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల శ‌క‌టాల‌కు మ‌రోసారి అనుమ‌తి ద‌క్కలేదు. రిపబ్లిక్‌ డే వేడుకల్లో…
    • ఏపీ ఉద్యోగ సంఘాల సమ్మెబాట…
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ ఉద్యోగ సంఘాల సమ్మెబాట…

      పీఆర్సీపై ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ఉత్త‌ర్వులు ఏపీలో హీట్ పెంచాయి.. మ‌రోసారి ఉద్య‌మానికి సిద్ధం అవుతున్నారు ఉద్యోగులు.. ఇవాళ స‌మావేశ‌మైన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు.. సోమవారం సమ్మె నోటీసు ఇవ్వ‌నున్నారు.. ఇవాళ సీఎస్‌ను కలిసి పాత జీతాలే ఇవ్వాలని కోర‌నున్నారు.. అయితే, ఉద్యోగుల‌తో సంప్ర‌దింపుల కోసం తాజాగా ఏపీ స‌ర్కార్ మంత్రుల క‌మిటీని వేసింది.. మంత్రులు బుగ్గ‌న, పేర్నినాని, బొత్స‌, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల‌, సీఎస్‌తో క‌మిటీ ఏర్పాటు చేసింది.. అయితే, ఇప్పుడు ప్ర‌భుత్వం క‌మిటీ వేయ‌డంపై…
    • ఇప్పుడు క‌మిటీయా..? అంతా రివ‌ర్స్ వ్య‌వ‌హారం.!
      #ఆంధ్రప్రదేశ్

      ఇప్పుడు క‌మిటీయా..? అంతా రివ‌ర్స్ వ్య‌వ‌హారం.!

      పీఆర్సీపై ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ఉత్త‌ర్వులు ఏపీలో హీట్ పెంచాయి.. మ‌రోసారి ఉద్య‌మానికి సిద్ధం అవుతున్నారు ఉద్యోగులు.. ఇవాళ స‌మావేశ‌మైన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు.. సోమవారం సమ్మె నోటీసు ఇవ్వ‌నున్నారు.. ఇవాళ సీఎస్‌ను కలిసి పాత జీతాలే ఇవ్వాలని కోర‌నున్నారు.. అయితే, ఉద్యోగుల‌తో సంప్ర‌దింపుల కోసం తాజాగా ఏపీ స‌ర్కార్ మంత్రుల క‌మిటీని వేసింది.. మంత్రులు బుగ్గ‌న, పేర్నినాని, బొత్స‌, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల‌, సీఎస్‌తో క‌మిటీ ఏర్పాటు చేసింది.. అయితే, ఇప్పుడు ప్ర‌భుత్వం క‌మిటీ వేయ‌డంపై…
    • కరోనా ఎఫెక్ట్… 55 ప్యాసింజర్ రైళ్లు రద్దు
      #ఆంధ్రప్రదేశ్

      కరోనా ఎఫెక్ట్… 55 ప్యాసింజర్ రైళ్లు రద్దు

      దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వేను కూడా కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. ట్రైన్ ఆపరేటర్లు, ఇతర సిబ్బంది వరుసగా కోవిడ్ బారిన పడుతుండటంతో రైల్వేశాఖ కలవరపడుతోంది. ఈ మేరకు కరోనా కేసులు పెరగుతుండటంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 21 నుంచి 24 వరకు 55 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రద్దయిన జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు మొదలైన ప్రాంతాలకు వెళ్లే…
    • విజయసాయిరెడ్డి-రఘురామ ట్వీట్ వార్.. ఇద్దరి మధ్య మాటల యుద్ధం
      #ఆంధ్రప్రదేశ్

      విజయసాయిరెడ్డి-రఘురామ ట్వీట్ వార్.. ఇద్దరి మధ్య మాటల యుద్ధం

      ఢిల్లీ నుంచి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మీడియా సమావేశాలు నిర్వహిస్తుండటంపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఓ నేత ప్రేమ కోసం ర‌ఘురామ‌కృష్ణంరాజు ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నార‌ని ఎద్దేవా చేశారు. ‘ఎవరి మొప్పు కోసమో విప్పుకు తిరిగే స్థాయికి దిగజారావా రఘురామా.. 40 ఏళ్ల అనుభవమే ఈ వయసులో పక్కవాళ్ల‌కు ప్రేమ బాణాలు వేస్తుంటే అతడి ప్రేమకోసం పడరాని పాట్లూ పడుతున్నావా? పనిచేసే వారికే పట్టం కడతారు ప్రజలు. ఢిల్లీలో కూర్చుని కాకమ్మ కబుర్లు…
    • ‘ఆ హామీ ఏమైంది’ అంటూ సీఎం జగన్‌ను ప్రశ్నించిన లోకేష్
      #ఆంధ్రప్రదేశ్

      ‘ఆ హామీ ఏమైంది’ అంటూ సీఎం జగన్‌ను ప్రశ్నించిన లోకేష్

      ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ మరోసారి లేఖ రాశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేప‌ల్లి రైల్వే స్థ‌లాలకు సంబంధించిన అంశంపై జగన్‌కు లోకేష్ లేఖ రాశారు. తాడేపల్లిలో రైల్వేస్థలాల్లో నివసిస్తున్న పేదవారికి గతంలో ప్ర‌భుత్వ పెద్ద‌లు ఇచ్చిన హామీ మేర‌కు… వేరేచోట ఇళ్లు క‌ట్టేవరకు రైల్వే అధికారులు ఇళ్లు కూల్చకుండా స‌మయం ఇచ్చేలా త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాలంటూ లేఖలో పేర్కొన్నారు. Read Also: భారీగా పెరిగిన సెంట్రల్ విస్టా…
    • పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం బదులు.. ఇడ్లీ, సాంబార్
      #ఆంధ్రప్రదేశ్

      పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం బదులు.. ఇడ్లీ, సాంబార్

      ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం మెనూలో మార్పులు చేసేందుకు విద్యాశాఖ ప్రయత్నిస్తోంది. వారంలో గురువారం నాడు మధ్యాహ్న భోజనానికి బదులు ఇడ్లీ, సాంబార్ ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా విద్యాశాఖ ఎంపిక చేసింది. మండలంలోని చిర్రావూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో నూతన మెనూ ప్రకారం ఇడ్లీ, సాంబార్ వడ్డించనున్నారు. Read Also: రింగు వలలపై కొలిక్కి రాని చర్చలు కాగా తాడేపల్లి…
    • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
      #ఆంధ్రప్రదేశ్

      What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

      ★ అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం… 32 అంశాలతో కూడిన అజెండాపై కీలకంగా చర్చించనున్న కేబినెట్★ నేడు విశాఖ రానున్న కేంద్ర చమురు శాఖ సహాయమంత్రి రామేశ్వర్… ఐఐపీఈ తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న రామేశ్వర్.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు★ నేడు సచివాలయంలో ఉద్యోగ సంఘాల సమావేశం… ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్న ఉద్యోగ సంఘాలు.. పీఆర్సీపై ఐక్యంగా పోరాటం చేయాలని ఉద్యోగ సంఘాల నిర్ణయంనేడు…
    • లైవ్‌: ఏపీలో పీఆర్సీ పోరాటంలో ఉద్రిక్తత
      #ఆంధ్రప్రదేశ్

      లైవ్‌: ఏపీలో పీఆర్సీ పోరాటంలో ఉద్రిక్తత

    ←1…1,7841,7851,7861,7871,788…2,037→

తాజావార్తలు

  • Al-Aqsa Mosque: రంజాన్ మాసంలో పవిత్ర ‘‘అల్-అక్సా మసీదు’’ మూసివేత.. ముస్లిం దేశాల ఆగ్రహం..

  • Pakistan: పాకిస్తాన్ భారీ దాడి.. 400 మందికి పైగా మృతి..

  • Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?

  • Ustaad Bhagat Singh : పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ ధరలు పెంపు లేదు.!

  • Cyber Crime : ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్‌తో 24 లక్షలు ఫట్..!

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions