Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh

Andhra Pradesh News

    • నూతన పీఆర్సీపై విచారణ.. పిటిషన్లు మళ్లీ సీజే బెంచ్‌కి బ‌దిలీ చేసిన హైకోర్టు
      #ఆంధ్రప్రదేశ్

      నూతన పీఆర్సీపై విచారణ.. పిటిషన్లు మళ్లీ సీజే బెంచ్‌కి బ‌దిలీ చేసిన హైకోర్టు

      పీఆర్సీ అమలుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఇవాళ విచార‌ణ జ‌రిపింది హైకోర్టు.. ప్రభుత్వ తరపు న్యాయవాది శ్రీరామ్‌ వాదనలు వ‌నిపించారు.. ఈ పిటిషన్‌ డివిజన్‌ బెంచ్‌ ముందు విచారించాలని, ఇది సింగిల్‌ బెంచ్‌ కాబట్టి.. ఇక్కడ విచారించకూడదని హైకోర్టుకు తెలిపారు.. ఆయ‌న వాదనతో ఏకీభవించిన ధర్మాసనం రిట్ పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదుపరి చర్యలు తీసుకోవడానికి పంపాలని రిజిస్టర్‌ను ఆదేశించింది. పిటిషన్లు మళ్లీ సీజే బెంచ్‌కి బదిలీ…
    • ఇక‌ చ‌ర్చ‌ల కోసం ఎదురుచూపులు ఉండ‌వు.. వారు ముందుకు వ‌స్తేనే..!
      #ఆంధ్రప్రదేశ్

      ఇక‌ చ‌ర్చ‌ల కోసం ఎదురుచూపులు ఉండ‌వు.. వారు ముందుకు వ‌స్తేనే..!

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పీఆర్సీ వ్య‌వ‌హారం ప్ర‌భుత్వం-ఉద్యోగ సంఘాల మ‌ధ్య ఎటూ తేల‌కుండా పోతోంది.. ఓవైపు ఉద్యోగ సంఘాలు ఆందోళ‌న బాట ప‌డితే.. మ‌రోవైపు.. చ‌ర్చ‌ల కోసం ప్ర‌భుత్వం క‌మిటీ ఏర్పాటుచేసింది.. అయినా, చ‌ర్చ‌ల‌కు ముందు వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.. అయితే, పీఆర్సీ సాధ‌న స‌మితి తీరుపై మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. ఇక‌పై చ‌ర్చ‌ల కోసం సంప్ర‌దింపుల క‌మిటీ ఎదురుచూపులు ఉండ‌బోవ‌ని స్ప‌ష్టం చేశారు.. ఉద్యోగ సంఘాలు ముందుకు వ‌స్తేనే చ‌ర్చ‌లు ఉంటాయ‌న్న ఆయ‌న‌..…
    • సోమువీర్రాజు త‌న వ్యాఖ్యలు వెన‌క్కి తీసుకోవాలి.. క్షమాపణ చెప్పాలి..
      #ఆంధ్రప్రదేశ్

      సోమువీర్రాజు త‌న వ్యాఖ్యలు వెన‌క్కి తీసుకోవాలి.. క్షమాపణ చెప్పాలి..

      బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు.. క‌డ‌ప ఎయిర్‌పోర్టు విష‌యంలో చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి.. అయితే, ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు ప్ర‌భుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఓ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్న ఆయ‌న‌.. కడప ప్రజలు మనుషులను చంపుతారని వారికి ఎయిర్ పోర్టు అవసరమా అని సోమువీర్రాజు వ్యాఖ్యలు చేయడం శోచనీయం అన్నారు.. ఆయన తన మాటలు వెంట‌నే వెనక్కు…
    • వాటర్ బాటిల్‌తో పోలిస్తే పాలను చీప్‌గా చూసేవాళ్లు: సీఎం జగన్
      #ఆంధ్రప్రదేశ్

      వాటర్ బాటిల్‌తో పోలిస్తే పాలను చీప్‌గా చూసేవాళ్లు: సీఎం జగన్

      అనంతపురం జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని శుక్రవారం నాడు క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా అమూల్ సంస్థతో రెండు ఒప్పందాలపై సీఎం జగన్ సంతకాలు చేశారు. బాలమృతం, అంగన్‌వాడీ పిల్లలకు పాల సరఫరాపై అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… పాలు పోస్తున్న మహిళలే అమూల్‌కు యజమానులు అని వెల్లడించారు. ప్రైవేట్ డైరీల కన్నా ఎక్కువ రేటు ఇచ్చి అమూల్ సంస్థ పాలు…
    • లైవ్‌:  అనంత‌పూర్‌ అమూల్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం వైఎస్ జ‌గ‌న్‌
      #ఆంధ్రప్రదేశ్

      లైవ్‌: అనంత‌పూర్‌ అమూల్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం వైఎస్ జ‌గ‌న్‌

    • హాట్ కేకుల్లా ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు… 40 నిమిషాల్లోనే ఫుల్
      #ఆంధ్రప్రదేశ్

      హాట్ కేకుల్లా ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు… 40 నిమిషాల్లోనే ఫుల్

      తిరుమల ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేసింది. ప్రతిరోజూ 12వేల టిక్కెట్లు చొప్పున రూ.300 దర్శనం టిక్కెట్లను టీటీడీ అందుబాటులో ఉంచగా.. అన్నీ టిక్కెట్లు 40 నిమిషాల వ్యవధిలోనే బుక్ అయిపోయాయి. చాలా మంది భక్తులకు టిక్కెట్లు దొరక్కపోవడంతో వారు నిరాశకు గురయ్యారు. Read Also: అదొక్కటే జగన్ చేసిన మంచి పని: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల కాగా మరోవైపు ఫిబ్రవరి…
    • అదొక్కటే జగన్ చేసిన మంచి పని: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల
      #ఆంధ్రప్రదేశ్

      అదొక్కటే జగన్ చేసిన మంచి పని: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల

      ఏపీలో జిల్లాల విభజనపై ప్రతిపక్ష నేతలు స్పందిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు చేయడంపై ఇప్పటికే చంద్రబాబు, బాలకృష్ణ, పురంధేశ్వరి స్వాగతించారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా స్పందించారు. 2019 నుంచి జగన్ పాలనలో 100 పనులు చేస్తే అందులో 99 సుద్ద తప్పులు ఉన్నాయని… ఆ తప్పులతో జగన్ ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ప్రతి తప్పుకి ప్రజలను డైవర్ట్ చేయడం ఈ ప్రభుత్వానికి…
    • రెవెన్యూ అధికారులపై వైసీపీ నేతల దాడి… జిల్లా కలెక్టర్ సీరియస్
      #ఆంధ్రప్రదేశ్

      రెవెన్యూ అధికారులపై వైసీపీ నేతల దాడి… జిల్లా కలెక్టర్ సీరియస్

      విశాఖ జిల్లా పెందుర్తి మండలం సత్తివానిపాలెంలో రెవెన్యూ అధికారులపై వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. రేవళ్ల చెరువులో 10 ఎకరాల భూబి ఆక్రమణకు గురైన విషయం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో పెందుర్తి ఆర్ఐ శివ కుమార్, గ్రామ సచివాలయ కార్యదర్శి వెంకటేష్ ఆక్రమణకు గురైన భూమిని పరిశీలించారు. వెంటనే జేసీబీలతో వెళ్లి ఆక్రమణలను తొలిగించే ప్రయత్నం చేశారు. దీనిపై ఆగ్రహించిన వైసీపీ నేతలు పెందుర్తి ఆర్ఐ శివ కుమార్, గ్రామ సచివాలయ కార్యదర్శి వెంకటేష్‌పై దాడికి…
    • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
      #ఆంధ్రప్రదేశ్

      What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

      ✪ తిరుమల: నేడు ఫిబ్రవరి నెల శ్రీవారి ప్రత్యేక దర్శనం టోకెన్లు విడుదల… ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్‌లు విడుదల… రోజుకు 12వేల టోకెన్లు విడుదల చేయనున్న టీటీడీ.. రేపు సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనున్న టీటీడీ✪ విశాఖ: నేడు ఎన్టీఆర్ భవన్‌లో అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశం… ఫిబ్రవరి 23, 24 తేదీల్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు.. సమ్మెను విజయవంతం చేసే కార్యాచరణపై చర్చించనున్న కార్మిక…
    • ఏపీలో కొన‌సాగుతోన్న కోవిడ్ విజృంభ‌ణ‌..
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో కొన‌సాగుతోన్న కోవిడ్ విజృంభ‌ణ‌..

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా క‌ల్లోలం కొన‌సాగుతూనే ఉంది.. టెస్ట్‌ల సంఖ్య 40 వేల ద‌గ్గ‌ర‌ల్లో ఉన్నా.. పాజిటివ్ కేసుల సంఖ్య 13 వేల‌కు పైగా ఉంటుంది.. ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా 41,771 శాంపిల్స్ ప‌రీక్షించ‌గా.. 13,474 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. మ‌రో 9 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వ‌దిలారు.. ఇదే స‌మ‌యంలో 10,290 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. మొత్తంగా.. ఇప్ప‌టి…
    ←1…1,7831,7841,7851,7861,787…2,042→

తాజావార్తలు

  • Allu Arjun Fans: జూన్ 4న అల్లు అర్జున్ ఫ్యాన్స్ సౌత్ ఇండియా మీటింగ్

  • Bitcoin Hits New Record: సరికొత్త రికార్డుకు బిట్‌కాయిన్ ధర.. 80 వేల డాలర్ల మార్కు దాటిన క్రిప్టో!

  • West Bengal CM: బెంగాల్ సీఎం రేసులో ఆ నలుగురు.. చరిత్ర తిరగరాసేది ఎవరో..?

  • PM Modi: బెంగాల్ ఫలితం దేశ ఉజ్వల భవిష్యత్‌కు నాంది.. విజయోత్సవ ప్రసంగంలో మోడీ కీలక వ్యాఖ్యలు

  • Viral: ఒక్క రాత్రి నగ్న పూజకు కూర్చొంటే రూ.30 లక్షలు.. యువతికి ఎర వేసిన కారు డ్రైవర్..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions