హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి తానేటి వనిత… రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ప్రస్తుతం ఫోరెన్సిక్ ల్యాబ్లో విచారణలో ఉందని తెలిపారు.. ఫోరెన్సిక్ నివేదిక త్వరగానే వస్తుందని.. అది నిజమని తేలితే శిక్ష, చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు… అయితే, ఈ ఎపిసోడ్లో తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలు దారుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. టీడీపీ మహిళా నేతలు మాటలు, బాడీ లాంగ్వేజ్…
ఓ వెధవ పనిచేసి బహిరంగంగా ఎవ్వరూ తిరగలేరన్న చంద్రబాబు.. సిగ్గులేని వాళ్లే చేసిన తప్పులు కప్పి పుచ్చుకునేందుకు కులమతాలను అడ్డం పెట్టుకుంటున్నారని మండిపడ్డారు.. ఇలాంటి ఆంబోతులు బట్టలిప్పి తిరుగుతుంటే చూస్తూ ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టానికి సంబంధించిన హామీల అమలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ఇందుకోసం అధికారులు వ్యక్తిగతంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్న, ప్రతిపాదిత ప్రాంతాలకు వెళ్లడం ద్వారానే పనులు వేగం పుంజుకుంటాయని సూచించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ప్రాజెక్టుల తాజా స్థితి గురించి తెలుసుకుంటూ మార్గదర్శనం చేస్తున్న ఉపరాష్ట్రపతి గతవారం, సంస్కృతి, పర్యాటక శాఖలకు సంబంధించిన కార్యక్రమాల పురోగతి గురించి కేంద్ర సాంస్కృతి, పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డితో సమీక్ష నిర్వహించిన…
Pawan Kalyan Accepted KTR Challenge: ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా.. చేనేత దుస్తులు ధరించాలని తాను ధరించి కొన్ని ఫోటోలను ట్విటర్ వేదికగా పోస్ట్ చేసారు కేటీఆర్. అంతేకాకుండా చేనేత దుస్తులు ధరించాలని పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్తో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్కు తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు. కేటీఆర్ సవాల్ ను పవన్ స్పందించారు. రామ్ భాయ్ ఛాలెంజ్ స్వీకరించాను. మాజీ సీఎం…
What’s Today: * శ్రీహరికోట: నేడు నింగిలోకి ఎస్ఎస్ఎల్వీ డీ1 రాకెట్ ప్రయోగం.. షార్ నుంచి ఉదయం 9:18 గంటలకు ప్రయోగించనున్న శాస్త్రవేత్తలు.. కక్ష్యలోకి చేరనున్న మైక్రోశాట్-2ఏ, ఆజాదీ శాట్ * ఢిల్లీలో నేడు నీతి ఆయోగ్ సమావేశం.. హాజరుకానున్న ఏపీ సీఎం జగన్.. సమావేశాన్ని బహిష్కరించిన తెలంగాణ సీఎం కేసీఆర్ * తిరుమల: ఇవాళ శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ.. రేపటి నుంచి మూడు రోజులు పాటు పవిత్రోత్సవాలు.. రేపటి నుంచి మూడు రోజులు పాటు…
Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వ దాష్టీకాలపై మహిళలు ధైర్యంగా పోరాటం చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో సమస్యలు చెప్పడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. వరద బాధితులను ఆదుకోవాలని కోరితే బూతులు తిడతారా అంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వరద బాధితుల సమస్యలపై మాట్లాడిన పలువురు జనసేన వీర మహిళలను శనివారం నాడు ఆయన సత్కరించారు. కోనసీమ జిల్లా గంటి పెదపూడిలో వరద బాధితుల సమస్యలను జనసేన వీరమహిళలు సీఎం జగన్ దృష్టికి…