Anand Mahindra Tweet: మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటారు.. క్రమంగా తన బిజినెస్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే.. తన సోషల్ మీడియా యాండిల్ ద్వారా.. ఎప్పటికప్పుడు.. ఎన్నో విషయాలను షేర్ చేస్తూ వస్తున్నారు.. కొన్ని నవ్విస్తే.. మరికొన్ని ఆలోచింపజేస్తాయి.. ఇంకొన్ని కొత్త టాలెంట్ను వెలికితీస్తాయి.. మరికొన్ని కొత్త ఆవిష్కరణలను పరిచయం చేస్తాయి.. ఇలా ఎన్నో విషయాలను షేర్ చేస్తూ.. తన ఫాలోవర్లను ఆకట్టుకుంటారు.. ఆయనను ఏకంగా 10.2…
Elephant Gift To Dancing Girl: ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఇంటర్నెట్లో చాలా చురుగ్గా ఉంటారు. ఎప్పుడు ఎలాంటి కొత్త వీడియో కనిపించినా షేర్ చేస్తుంటారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.. బిజినెస్ కార్యకలాపాల్లో బిజీగా ఉండడమే కాదు.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటారు.. ఎప్పటికప్పుడు పలు ఆసక్తికరమైన విషయాలను, ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తూ.. ఆసక్తికరమైన కామెంట్లు పెడుతుంటారు.. ముఖ్యంగా లోకల్ టాలెంట్ను వెలికి తీయడంలో ఆయన ముందు వరుసలో ఉంటారు.. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో.. సిటీల్లో ఏదైనా కాస్త భిన్నమైంది ఆయనకు ఏదైనా కనిపిస్తే చాలా.. దానిని విడిచిపెట్టకుండా.. షేర్ చేసి.. తన అభిప్రాయాలను…
ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా.. బిజినెస్లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటారు.. కొన్ని సార్లు ఆయన షేర్ చేసే ఫొటోలు, వీడియలో.. నవ్వు పుట్టిస్తాయి.. ఆలోచింపజేస్తాయి, విజ్ఞానాన్ని పంచుతాయి.. ఔరా! అనిపిస్తుంటాయి.. ఇలా ఎప్పుడూ తన ఫాలోవర్ల మెదడుకు పదును పెడుతూనే ఉంటారు.. అంతేకాదు.. కష్టమంటూ ట్వీట్ చేసినవారికి తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి మన మహేంద్రుడి ఖాతాలో.. కొన్ని సార్లు…
Anand Mahindra's Tweet on T20 World Cup Semis Debacle: భారత్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న టీ20 వరల్డ్ కప్ కల మరోసారి చెదిరిపోయింది. సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్ చేతిలో ఘోరపరాజయం పాలైంది. ఆస్ట్రేలియాలో గురువారం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ మ్యాచులో భారత్ ఓడిపోవడం క్రీడాభిమానులకు విషాదాన్ని మిగిల్చింది. ఇంగ్లాండ్ పై నెగ్గి ఫైనల్స్ లో పాకిస్తాన్ తో తలపడుతుందని అనుకున్న ఇండియా ఇంటిదారి పట్టింది. ఏకంగా 10 వికేట్ల తేడాతో ఓడిపోవడం…
సోషల్ మీడియాలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా యమ యాక్టీవ్గా ఉంటారు.. ఏ సందర్భాన్ని కూడా వదలరు.. ఇప్పుడు బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికై చరిత్ర సృష్టించిన నేపథ్యంలో… గతంలో భారత్పై బ్రిటన్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. కౌంటర్ ఇచ్చారు మహీంద్రా… రిషి సునాక్ యూకే ప్రధానమంత్రి అయ్యాక, భారతదేశం గురించి విన్స్టన్ చర్చిల్ యొక్క 1947 సిద్ధాంతం తప్పు అని ఎత్తిచూపారు. బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్…
Idli ATM: ఇప్పటివరకు దేశవ్యాప్తంగా డబ్బులు ఇచ్చే ఏటీఎంలను చూశాం.. వాటర్ ఇచ్చే ఏటీఎంలను చూశాం. కానీ ఎన్నో దిగ్గజ సంస్థలకు కేంద్రంగా మారిన బెంగళూరులో ఇడ్లీ ఏటీఎం అందుబాటులోకి రావడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ ఇడ్లీ ఏటీఎం వీడియో ట్విట్టర్లో వైరల్గా మారింది. ఈ ఏటీఎం మిషన్ సహాయంతో కేవలం 50 సెకన్లలో ఇడ్లీ తయారవుతుంది. అంతేకాకుండా ఆకర్షణీయంగా చేసిన డబ్బాలో ఇడ్లీ పార్సిల్ బయటకు వస్తుంది. అయితే ఈ ఇడ్లీ ఏటీఎం…
Himanshu tweet: సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు అలర్ట్ గా వుంటారు. నిజ జీవితంలో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కవగా గడిపేస్తుంటారు. ఇక రాజకీయ నాయుకులు, వ్యాపారస్తులు ఏదైన ట్వీట్ చేస్తే చాలు దాన్ని ట్రోల్ చేస్తు తెగ కామెంట్లె పెడుతుంటారు. కొద్దిరోజుల క్రితం ఆనంద్ మహీంద్ర చేసిన ట్విట్ కు కేటీఆర్ కుమారుడు, సీఎంకేసీఆర్ మనవడు హిమాన్షు చేసిన ట్విట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. హిమాన్షు.. మా తాతయ్య కేసీఆర్ పులి అంటూ చేసిన…
ఓ చిన్న పిల్లవాడి విన్యాసాలను తెలిపే వీడియోను తన సోషల్ మీడియా యాండిల్లో షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా.. ఆ వీడియోలో.. రోడ్డుపై ఓ పదేళ్ల బాలుడు జిమ్నాస్టిక్ స్టంట్లు చేస్తున్నాడు.. అలవోకగా పల్టీలు కొడుతూ, జంప్ చేస్తూ ఔరా! అనిపిస్తున్నాడు.