Home
Ambati Rambabu
Ambati Rambabu News
-
Ambati Rambabu: అంబటి రాంబాబుకి బిగ్ షాక్.. పీటీ వారెంట్ దాఖలు చేసిన పోలీసులు
Ambati Rambabu: మాజీ మంత్రి, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత అంబటి రాంబాబుపై పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ గతంలో చేపట్టిన ఆందోళన సందర్భంగా బారికేడ్లను తోసుకుంటూ వెళ్లిన ఘటనకు సంబంధించి అప్పట్లోనే అంబటిపై కేసు నమోదు అయింది. -
Off The Record : వైసీపీలో అంబటి ఒంటరి అయ్యారా? కీలక నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు?
వైసీపీలో అంబటి రాంబాబు ఒంటరి అయ్యారా? ఆయన్ని సీరియస్గా పరిగణించే పరిస్థితి లేదా? ఆయన కుటుంబ సభ్యుల్ని స్వయంగా జగన్ పరామర్శించారు. ఇతర నేతలు సంఘీభావం తెలుపుతున్నారు. మరి మధ్యలో కొత్తగా ఈ ఒంటరి వాదనేంటి? అసలా మాటలు అన్నది ఎవరు? అంబటి ఇంటి దగ్గర గంటల తరబడి టీడీపీ కేడర్ స్వైర విహారం చేసినా…. లోకల్ వైసీపీ కార్యకర్తలు ఎవరూ పెద్దగా రాలేదు ఎందుకు? గుంటూరు వైసీపీలో ఏం జరుగుతోంది? గుంటూరులో మాజీ మంత్రి అంబటి… -
Off The Record : అంబటి ఎపిసోడ్ టైంలో ద్వారంపూడి గురించి చర్చ..!
ఆ మాజీ ఎమ్మెల్యేకు తత్వం బోథపడిందా? అందుకే అనుచరులు ఎంత టెంప్ట్ చేస్తున్నా…. మీరాగండ్రా బాబూ…. అని సర్ది చెబుతున్నారా? ఒకప్పుడు ఫుల్ వాల్యూమ్లో వినిపించిన వాయిస్… ప్రస్తుతం మ్యూట్ మోడ్లోకి వెళ్ళడం వెనక అసలైన రియలైజేషన్ ఉందా? రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న అంశం మీద ఆ వైసీపీ ముఖ్యుడు ఎందుకు మాట్లాడ్డం లేదు? ఎవరాయన? సీఎం చంద్రబాబును ఉద్దేశించి మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు, తర్వాత ఆయన ఇంటి మీద టీడీపీ… -
Ambati Rambabu: హైకోర్టులో అంబటి రాంబాబు 7 క్వాష్ పిటిషన్లు..
Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు మొత్తం ఏడు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. తనపై వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఆయన ఈ పిటిషన్లు వేశారు. పట్టాభిపురం, నగరం పాలెం, మంగళగిరి, నల్లపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులను క్వాష్ చేయాలని అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే నల్లపాడు పోలీస్ స్టేషన్ కేసుకు సంబంధించిన క్వాష్ పిటిషన్… -
Ambati Rambabu: జైల్లో అంబటి రాంబాబు.. శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్న మాజీ మంత్రి..
Ambati Rambabu: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును దూషించిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు.. అయితే, అంబటికి నిద్రలో శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న నేపథ్యంలో, స్లీప్ అప్నియా పరికరం ఉపయోగిస్తున్నట్టు జైలు అధికారులు తెలిపారు. వైద్యుల సూచనల మేరకు, నిద్రిస్తున్న సమయంలో శ్వాస తీసుకునే స్థాయి ఒక్కోసారి తగ్గిపోవడంతో శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోకుండా ఉండేందుకు ఈ పరికరం… -
Off The Record : అంబటి రాంబాబు ఆలా ఎలా ఇరుక్కున్నాడు..?
రండి…చూసుకుందాం…! దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి. నేను ఎక్కడికీ పోను, ఇక్కడే ఉంటానంటూ వీర లెవల్లో స్టేట్మెంట్స్ ఇచ్చిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈసారి అలా ఎలా బుక్కయి పోయారు? గతంలో రెండు మూడు సార్లు అరెస్ట్ అంచులదాకా వచ్చినా ఎందుకు ఆగింది? ఈసారి ఎక్కడ తేడా కొట్టింది? అరెస్ట్కు భయపడబోనన్న నేత చివరికి అడ్డంగా బుక్ అవడం వెనక ఏం జరిగింది? అదేంటీ…. అంబటి రాంబాబు అలా ఎలా ఇరుక్కున్నారు….? మామూలుగా అయితే…. ఆయన అట్టా… -
Top Headlines @5PM : టాప్ న్యూస్
ఢిల్లీలో సీఎం మమత.. భద్రతగా బెంగాల్ పోలీసులు.. ఏం జరుగుతోంది? బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రస్తుతం హస్తినలో పర్యటిస్తున్నారు. ఢిల్లీ వేదికగా ‘సర్’పై పోరాటం చేస్తున్నారు. సోమవారం మమతతో పాటు మరో ఇద్దరికి ఎన్నికల సంఘం అపాయింట్మెంట్ ఇచ్చింది. దీంతో ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను మమత కలిశారు. అనంతరం ఆమె బయటకు వచ్చి జ్ఞానేష్ కుమార్ తనను అవమానించారని…అగౌరవపరిచారని ఆరోపించారు. అందుకే ఈసీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసినట్లు చెప్పారు. అయినా కూడా ఎన్నికల… -
AP High Court: అంబటి ఇంటిపై దాడి కేసులో హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి కేసులో హైకోర్టు సీరియస్ అయ్యింది. అంబటి భార్య హౌస్ మోషన్ పిటిషన్పై విచారణలో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చేంతవరకూ భద్రత ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు పరువుకు భంగం… -
Jogi Ramesh: ఏం తప్పు చేశానని నా ఇంటిపై దాడి చేశారు.. జోగి రమేష్ ఫైర్
మంత్రి లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో టీడీపీ శ్రేణులు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడికి పాల్పడ్డాయి. ఆయన నివాసానికి నిప్పు పెట్టి రాళ్లు రువ్వుతూ ఉద్రిక్త వాతావరణానికి తెరలేపాయి. ఈ ఘటనపై జోగి రమేష్ స్పందించారు. జోగి రమేష్ మాట్లాడుతూ.. ఏం తప్పు చేశానని నా ఇంటిపై దాడి చేశారని ప్రశ్నించారు. నా ఇంటిపై పెట్రోల్ బాంబులు వేస్తారా? గంజాయి బ్యాచ్ను నా ఇంటిపైకి పంపుతారా.? అని ఫైర్ అయ్యారు. మీ… -
Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణుల దాడి.. నివాసానికి నిప్పు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు రాష్ట్రంలో పెనుదుమారం రేపాయి. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలతో టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. నిన్న అంబటి ఇంటిపై దాడి చేశాయి. ఆరోపణలపై అందిన ఫిర్యాదు మేరకు గుంటూరులో ఆయన నివాసం వద్ద పోలీసులు అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. కాగా ఈ వ్యవహారం మరింత ముదురుతోంది. Also Read:Organs: మానవునిలోని 80 అవయవాలలో 5 మాత్రమే ముఖ్యమైనవి.. మిగిలిన…
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!