Home
Amazon
Amazon News
-
Top Headlines @9PM : టాప్ న్యూస్
అర్హత కలిగిన పేదలకు ఇళ్ళు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం.. కూటమి ప్రభుత్వం అర్హత కలిగిన పేదలకు ఇళ్ళు ఇవ్వడానికి కట్టుబడి ఉందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గత ప్రభుత్వం క్షమశిక్షణ లేని ఆర్ధిక ప్రణాళికల వల్ల హౌసింగ్ ప్రోగ్రామ్ కుంటుపడిందని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన రూ.4500 కోట్లను గత ప్రభుత్వం పక్కదోవ పట్టించిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం 114,000 ఇళ్ళు పూర్తి చేసిందని.. ఫిబ్రవరి 1న తణుకు నియోజకవర్గం తేతలి గ్రామం నుంచి సీఎం చంద్రబాబు… -
Amazon: అమెజాన్తో బిగ్ డీల్.. తెలంగాణలో రూ.60 వేల కోట్ల పెట్టుబడులు
Amazon: దావోస్ లో పెట్టుబడుల సమీకరణలో ఇప్పటికే కొత్త రికార్డు నెలకొల్పిన తెలంగాణ మరో భారీ పెట్టుబడిని సాధించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్లో మరో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్ లో రూ.60 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ కంపెనీ అంగీకరించింది. -
Fire-Boltt Cobra Smart Watch: రూ. 20 వేల స్మార్ట్ వాచ్ రూ. 1300కే.. త్వరపడండి
స్మార్ట్ వాచ్ లు ట్రెండీగా మారాయి. వాచ్ లను ధరించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్మార్ట్ గాడ్జెట్స్ కు డిమాండ్ పెరిగింది. ఏజ్ తో సంబంధం లేకుండా స్మార్ట్ వాచ్ లను యూజ్ చేస్తున్నారు. హెల్త్ కు సంబంధించిన ఫీచర్లు, బ్లూటూత్ కాలింగ్, ఇతర ఫీచర్లు ఉండడంతో స్మార్ట్ వాచ్ లు యూజ్ చేసే వారి సంఖ్య పెరిగింది. బడ్జెట్ ధరల్లోనే స్మార్ట్ వాచ్ లు లభిస్తుండడంతో కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు కొత్త స్మార్ట్ వాచ్ కొనాలనే… -
Samsung Galaxy M35 5G: రూ. 24 వేల సామ్సంగ్ ఫోన్.. రూ. 14 వేలకే.. మతిపోయే ఫీచర్లు
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ లో మొబైల్స్ అండ్ యాక్సెసరీస్ పై బ్లాక్ బస్టర్ డీల్స్ అందిస్తోంది. ఏకంగా 40 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అమెజాన్ లో స్మార్ట్ ఫోన్ లవర్స్ కు అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. సామ్ సంగ్ కు చెందిన Samsung Galaxy M35 5G స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు ప్రకటించింది. ఏకంగా 39 శాతం డిస్కౌంట్… -
Great Republic Day Sale 2025: అమెజాన్లో గ్రేట్ రిపబ్లిక్ సేల్.. ఆఫర్లు, డిస్కౌంట్లు ఇవే!
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ని నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ను నిర్వహించేందుకు సిద్దమైంది. జనవరి 13 నుంచి సేల్ ప్రారంభం కానుంది. సాధారణ యూజర్లకు జనవరి 13 మధ్యాహ్నం 12 గంటల నుంచి, ప్రైమ్ మెంబర్లకు 12 గంటల ముందుగానే (జనవరి 13 అర్ధరాత్రి 12 గంటలకు) ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. సేల్ బ్యానర్ ప్రస్తుతం… -
Smart TV Offers: స్మార్ట్ టీవీపై క్రేజీ ఆఫర్.. రూ.25 వేల టీవీ 14 వేలకే! లేట్ చేయకండి
చాలా మంది కొత్త సంవత్సరంలో కొత్త కొత్త వస్తువులు కొనాలని చూస్తుంటారు. కొందరు టూవీలర్స్, స్మార్ట్ ఫోన్స్, టీవీలు, ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే తాము కొనుగోలు చేయాలనుకునే ప్రొడక్ట్స్ పై ఆఫర్స్ ఉంటే బాగున్ను అని ఆలోచిస్తుంటారు. అంతేకాదు తక్కువ ధరలో క్వాలిటీ, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉండాలని చూస్తుంటారు. మరి మీరు కూడా మీ ఇంట్లోకి కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నారా?, తక్కువ ధరలో లేటెస్ట్ ఫీచర్స్ ఉండాలని… -
Supreme Court: అమెజాన్, ఫ్లిప్కార్ట్ కేసులు కర్ణాటక హైకోర్టుకు బదిలీ..
Supreme Court: పలు రాష్ట్రాల్లో పెండింగ్ లో ఉన్న అమెజాన్, ఫ్లిప్కార్ట్ కేసులను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేయాలని ఈరోజు ( జనవరి 6) సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
Discount On iPhone: త్వరపడండి.. ఐఫోన్పై అమెజాన్ భారీ డిస్కౌంట్
Discount On iPhone: ప్రజలు ఐఫోన్ను కొనుగోలు చేయడానికి చాలా సార్లు ఆఫర్స్ కోసం వేచి ఉంటారు. iPhone 16, 15 లేదా 14 వంటి ఐఫోన్ మోడల్లు మీ బడ్జెట్లో లేకపోతే, మీరు తక్కువ బడ్జెట్లో ఐఫోన్ కొనుగోలు చేయాలనే మీ కలను నెరవేర్చుకోవాలనుకుంటే మీ కోసం అమెజాన్ గొప్ప అవకాశంను ఇచ్చింది. ప్రస్తుతం ఐఫోన్ 13 చాలా తక్కువ ధరకే అమెజాన్ అందుబాటులో ఉంచింది. మీరు ఐఫోన్ని కొనుగోలు ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన… -
Amazon Offers: కళ్లు చెదిరే డిస్కౌంట్.. ఈ స్మార్ట్ టీవీపై 30 వేల తగ్గింపు!
ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాక స్మార్ట్ టీవీల వినియోగం భారీగా పెరిగిపోయింది. ఇంట్లోనే బిగ్ స్క్రీన్స్లో సినిమాలను వీక్షించే వారి సంఖ్య ప్రస్తుతం పెరుగుతోంది. వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పలు కంపెనీలు తక్కువ ధరలో స్మార్ట్ టీవీలను రిలీజ్ చేస్తున్నాయి. అందులోనూ ఇ-కామర్స్ సంస్థలు స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్ను అందిస్తున్నాయి. దాంతో తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్ టీవీని ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. తాజాగా అమెజాన్లో ఓ బెస్ట్ డీల్ ఉంది. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.… -
Mangaluru: ఇదెక్కడి మాస్ రా మావా.. డెలివరీ ఎగ్జిక్యూటివ్లను మభ్యపెట్టి.. రూ.1.29 కోట్ల దోపిడీ..
అమెజాన్ ద్వారా కొత్త మార్గంలో మోసం చేసిన ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. మంగళూరులోని ఉర్వా పోలీసులు ఇద్దరు రాజస్థాన్ వాసులను అరెస్ట్ చేశారు. ఎనిమిది రాష్ట్రాల నుంచి రూ.1.29 కోట్ల విలువైన వస్తువులను దొంగిలించి విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రాజస్థాన్కు చెందిన రాజ్కుమార్ మీనా, సుభాష్ గుర్జర్లు గత కొన్ని నెలలుగా పలు రాష్ట్రాల్లో అమెజాన్ డెలివరీ ఎగ్జిక్యూటివ్లను మోసం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..
-
Ishan Kishan: కెప్టెన్గా ఉండటం సరదాగా అనిపించింది.. కానీ, అతనొక గొప్ప కెప్టెన్.!
-
Rashmika-Mysa: ‘మైసా’ షూటింగ్ అప్డేట్ అదిరిపోయింది..!
-
Punjab Kings Record: మోస్ట్ సక్సెస్ ఫుల్ రన్ ఛేజింగ్లు.. ఐపీఎల్లో టాప్ లేపిన పంజాబ్ కింగ్స్, ఫుల్ లిస్ట్ ఇదే!
-
NBK 111 : బాలయ్య సంచలన నిర్ణయం: రెమ్యునరేషన్ తగ్గించుకున్న నటసింహం.. కారణం అదేనా?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!