అమెజాన్ ద్వారా కొత్త మార్గంలో మోసం చేసిన ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. మంగళూరులోని ఉర్వా పోలీసులు ఇద్దరు రాజస్థాన్ వాసులను అరెస్ట్ చేశారు. ఎనిమిది రాష్ట్రాల నుంచి రూ.1.29 కోట్ల విలువైన వస్తువులను దొంగిలించి విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రాజస్థాన్కు చెందిన రాజ్కుమార్ మీనా, సుభాష్ గుర్జర్లు గత కొన్ని నెలలుగా పలు రాష్ట్రాల్లో అమెజాన్ డెలివరీ ఎగ్జిక్యూటివ్లను మోసం చేస్తున్నారు.
iQOO 13 5G: ప్రముఖ టెక్ బ్రాండ్ ఐక్యూ (IQOO) దేశ వ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరును సంపాదించుకుంది. సరికొత్త ఫోన్లు లాంచ్ చేస్తూ.. మార్కెట్ లో ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పటికే ఎన్నో రకాల ఫోన్లను లాంచ్ చేసిన కంపెనీ తాజాగా మరో ఫోన్ ను దేశీయ మార్కెట్లో పరిచయం చేసింది. iQOO 13 ను చైనాలో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో ప్రారంభించబడింది. ఇప్పుడు త్వరలో భారతదేశంలో…
‘దీపావళి’ పండుగ సీజన్లో ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్కార్ట్, అమెజాన్లు సేల్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్లిప్కార్ట్లో ‘బిగ్ దీపావళి’ సేల్.. అమెజాన్లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ నడుస్తోంది. ఈ సేల్స్లో స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఎత్తున ఆఫర్లు ఉన్నాయి. సేల్లో భాగంగా రియల్మీ, శాంసంగ్, మోటోరోలా, లెనోవో కంపెనీకి చెందిన బెస్ట్ స్మార్ట్ఫోన్లు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. Motorola G34 5G: జనవరిలో ప్రముఖ మొబైల్…
2024 దీపావళి పండగ సీజన్లో ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో భారీ ఆఫర్స్ ఉన్నాయి. స్మార్ట్ఫోన్, ఎలక్ట్రానిక్స్పై భారీ తగ్గింపులను పొందవచ్చు. ముఖ్యంగా శాంసంగ్ మొబైల్స్పై 50 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ‘శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా’ను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఎంతలా అంటే.. లక్షా 50 వేల ఫోన్ 49 వేలకే మీ సొంతమవుతుంది. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా (12జీబీ+256జీబీ) స్మార్ట్ఫోన్ అసలు ధర రూ.1,49,999గా…
దీపావళి పండుగ సీజన్లో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన ఫ్లిప్కార్ట్, అమెజాన్లు సేల్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘బిగ్ దీపావళి’ సేల్ను ఫ్లిప్కార్ట్ ప్రకటించగా.. ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ను అమెజాన్ తీసుకొచ్చింది. ఈ సేల్స్లో స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఎత్తున ఆఫర్లు ఉన్నాయి. సేల్లో భాగంగా సోనీ కంపెనీకి చెందిన స్మార్ట్ టీవీపై అమెజాన్ కళ్లు చెదిరే ఆఫర్ అందిస్తోంది. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. సోనీ బ్రేవియా 55 ఇంచెస్ 4కే అల్ట్రా…
అత్యుత్తమ ఫీచర్లతో తక్కువ బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ కొనాలనే వారికి ఇదొక మంచి అవకాశం. అమెజాన్లో నడుస్తున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి డీల్లో తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. టెక్నో పోవా 5 ప్రో 5జీ (Tecno Pova 5 Pro 5G) బంపర్ తగ్గింపుతో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ.13,999 ఉంది. దీని సేల్పై 1500 రూపాయల కూపన్ తగ్గింపు ఇవ్వబడుతుంది. కూపన్ తగ్గింపుతో రూ. 12,499కే ఈ…
దసర సినిమాలు హావ కాస్త తగ్గింది. దీంతో ఈ వారం థియేటర్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దాదాపు 7 సినిమాలు రిలీజ్ కూ రెడీ గా ఉన్నాయి. 1) లవ్ రెడ్డి : అక్టోబర్ 18న విడుదల 2) ఖడ్గం( రీ రిలీజ్): అక్టోబర్ 18 న విడుదల 3) రివైండ్ : అక్టోబర్ 18న విడుదల 4) వీక్షణం : అక్టోబర్ 18న విడుదల 5) సముద్రుడు : అక్టోబర్ 18న విడుదల 6) ది…
ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్ ఇండియా’ తన వీడియో స్ట్రీమింగ్ పోర్ట్ఫోలియోను మరింత విస్తృతం చేస్తోంది. ఇందులో భాగంగా దేశీయ ఫ్రీ స్ట్రీమింగ్ ఓటీటీ ప్లాట్ఫామ్ ‘ఎంఎక్స్ ప్లేయర్’ను కొనుగోలు చేసింది. సోమవారం ఈ విషయాన్ని అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. ‘అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్’గా తీసుకొచ్చినట్లు వెల్లడించింది. అమెజాన్ తన ప్రకటనలతో కూడిన ఓటీటీ సేవలందించి.. స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ మినీటీవీలో విలీనం చేసింది. అయితే ఎంతకు కొనుగోలు చేశారనే వివరాలను మాత్రం అమెజాన్ వెల్లడించలేదు. Also Read: IND…
NCERT Books In Amazon: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ పుస్తకాలు ఇప్పుడు దేశంలోని ప్రతి మూలలో వారి ఇంటి వద్దకే అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఊరటనిస్తుంది. దీని కింద పుస్తకాల కొరత, నకిలీ పుస్తకాల సమస్య, నిర్ణీత ధర కంటే ఎక్కువ ధరకు పుస్తకాలను కొనుగోలు చేయడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఇది సహాయం చేస్తుంది. ఇప్పుడు ఇతర…
పండుగల సీజన్లో ప్రజలు ఆన్లైన్ షాపింగ్లు ఎక్కువగా చేస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం.. ఒక వారంలో ప్రజలు ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్లు అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి 54 వేల కోట్ల రూపాయలకు పైగా కొనుగోళ్లు చేశారు.