Airtel: కస్టమర్లకు ఎయిర్ టెల్ షాక్ ఇచ్చింది. రూ. 509 రీఛార్జ్ పై ఇంటర్నెట్ డేటాను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ రీఛార్జ్ పై 84 రోజుల పాటు అన్ లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్ప్ తో పాటు 900 ఎస్ఎంఎస్ లు మాత్రమే యూజర్లకు అందుబాటులో ఉండనున్నాయి. అ
గతేడాది టెలికాం కంపెనీలు టారిఫ్ ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. అయితే యూజర్ల అసహనంతో మళ్లీ తగ్గింపు ధరలతో కొత్త రీఛార్జ్ ప్లాన్లను తీసుకొస్తున్నాయి. ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, జియో, బీఎస్ఎన్ఎల్ టెల్కోలు తక్కువ ధరలతో ఎక్కువ బెనిఫిట్స్ ను అందించే ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. పోన్ యూజ్ చేయాలంటే రీఛార్జ్ తప్పనిసరిగా చేసుకోవాల్సిందే. లేదంటే సర్వీసులు నిలిచిపోతాయి. మరి మీరు సూపర్ బెనిఫిట్స్ తో లభించే రీఛార్జ్ ప్లాన్ల కోసం చూస్తున్నారా? అయితే ఈ…
Airtel Annual Plan Hikes from July 3rd: ప్రముఖ టెలికాం కంపెనీ ‘భారతి ఎయిర్టెల్’ మొబైల్ ప్లాన్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఎయిర్టెల్ తన టారిఫ్ ధరలను 11 నుంచి 21 శాతం మేర పెంచింది. పెరిగిన ధరలు జులై 3 నుంచి అమల్లోకి వస్తాయి. అంటే.. జులై 2 అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి. పాత ధరలు మరికొన్ని గంటలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈలోపు రీఛార్జి చేసుకున్న వారు భారీగా ఆదా…
ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ తన వినియోగదారుల కోసం మరో రీఛార్జ్ ప్లాన్ను తీసుకువచ్చింది. స్మార్ట్ఫోన్లో సెంకడరీ సిమ్గా ఎయిర్టెల్ను వాడుతూ.. ఆ సిమ్ను యాక్టివ్గా మాత్రమే ఉంచుతుంటారు. దాని నుంచి డాటాను గానీ, కాల్స్గానీ తక్కువగా వినియోగిస్తుంటారు. అయితే ఇలాంటి వారి కోసం ఎయిర్టెల్ స్మార్ట్ ప్లాన్ పేరుతో రూ.99కే ఓ రీఛార్జ్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే.. తక్కువ రీఛార్జ్ చేసుకోవాలనుకునే వారు కూడా ఈ రీఛార్జ్ని వినియోగించుకోవచ్చు. ఈ స్మార్ ప్లాన్ రీఛార్జ్తో 200…