రీఛార్జ్ ప్లాన్ల ధరలు ఎక్కువగా ఉండడంతో మొబైల్ యూజర్లు నెట్ వర్క్ మారేందుకు రెడీ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలు తక్కువ ధరలోనే సూపర్ బెనిఫిట్స్ తో రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తు్న్నాయి. మీరు ఎయిర్ టెల్ యూజర్స్ అయితే మీకు క్రేజీ ప్లాన్ అందుబాటులో ఉంది. కంపెనీ తన పోర్ట్ఫ�
రీఛార్జ్ ధరలు మొబైల్ యూజర్లను బెంబేలెత్తిస్తున్నాయి. అధిక ధరలతో సతమతమైపోతున్నారు. రీఛార్జ్ చేసుకోకపోతే సేవలను పొందలేని పరిస్థితి. ఈ క్రమంలో యూజర్లకు ఊరట కలిగేలా ఎయిర్ టెల్ తీపి కబురును అందించింది. ఇటీవల వాయిస్, ఎస్ఎంఎస్ కోసం స్పెషల్ గా తీసుకొచ్చిన రీఛార్జ్ ప్లాన్ల ధరలను తగ్గించింది. బెనిఫిట్స�
Recharge Best Plans: టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్లలో కాలింగ్, ఇంటర్నెట్ డేటాతోపాటు అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తాయి. వీటిలో ఓటీటీ ప్లాట్ఫారమ్లకు ఉచిత సభ్యత్వం, ఉచిత కాలర్ ట్యూన్ మొదలైనవి కూడా ఉంటాయి. జియో, ఎయిర్టెల్ కూడా ఇటువంటి రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇందులో వినియోగదారులు కాలింగ్, డే�
Airtel Annual Plan Hikes from July 3rd: ప్రముఖ టెలికాం కంపెనీ ‘భారతి ఎయిర్టెల్’ మొబైల్ ప్లాన్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఎయిర్టెల్ తన టారిఫ్ ధరలను 11 నుంచి 21 శాతం మేర పెంచింది. పెరిగిన ధరలు జులై 3 నుంచి అమల్లోకి వస్తాయి. అంటే.. జులై 2 అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి. పాత ధరలు మరికొన్ని గంటలు మాత్రమే అందుబాటులో
Airtel Hikes Two Prepaid Plans Price: ప్రముఖ భారతీయ టెలికాం కంపెనీ ‘భారతీ ఎయిర్టెల్’ తమ యూజర్లకు షాక్ ఇచ్చింది. ఎయిర్టెల్ తన రెండు ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచింది. రూ.118, రూ.289 ప్లాన్ల ధరలు ఎయిర్టెల్ పెంచింది. ఇప్పటికే ఎయిర్టెల్ వెబ్సైట్, మొబైల్ యాప్లో పెరిగిన ధరలను ఉంచారు. ఒక్కో యూజర్పై వచ్చే సగటు ఆదాయాన
Airtel Launch Rs 289 Prepaid Recharge Plan: టెలికాం దిగ్గజం ‘భారతి ఎయిర్టెల్’ తమ కస్టమర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రారంభించింది. కంపెనీ తన ప్రీపెయిడ్ పోర్ట్ఫోలియోలో తాజాగా రూ. 289 (Airtel Rs 289 Plan) ప్లాన్ను చేర్చింది. రోజువారీ డేటాతో పాటు ఇతర ప్రయోజనాల కోసం చూస్తున్న వినియోగదారులకు ఈ ప్లాన్ సరిపోతుంది. ఎయిర్టెల్ రూ.
ఒక్క క్షణమైనా ఫోన్ లేకుండా ఉండలేని రోజులు ఇవి. టెలికాం రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా డేటా ఛార్జీలు బాగా తగ్గాయి. అయితే ఈ మధ్యకాలంలో నిర్వహణ కష్టంగా వుందని ప్రైవేట్ టెలికాం సంస్థలు భారీగా ధరలు పెంచేశాయి. వీఐ, జియో, ఎయిర్ టెల్.. ఈ ప్రైవేట్ సంస్థలన్నీ ధరలు పెంచినా దేశీయ ప్రభుత్వరంగ దిగ్గజ