Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Aimim

Aimim News

    • ఒవైసీ కారుపై కాల్పులు.. హైద‌రాబాద్‌లో అలెర్ట్..
      #తెలంగాణ

      ఒవైసీ కారుపై కాల్పులు.. హైద‌రాబాద్‌లో అలెర్ట్..

      హైద‌రాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీపై కాల్పులు వ్య‌వ‌హారం సంచ‌ల‌నం సృష్టించింది.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న‌.. తిరిగి ఢిల్లీకి వెళ్తుండ‌గా.. దుండ‌గులు కాల్పులు జ‌రిపారు.. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ ఏమీ కాక‌పోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. అయితే, దీనిపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం ద‌ర్యాప్తు జ‌ర‌పాల‌ని కోరారు అస‌దుద్దీన్ ఒవైసీ.. ద‌ర్యాప్తు జ‌రిపించే బాధ్య‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఏ అన్నారు ఒవైసీ.. మ‌రోవైపు.. యూపీలో ఒవైసీ…
    • టార్గెట్ ఒవైసీ… పోలీసుల అదుపులో నిందితుడు..
      #జాతీయం

      టార్గెట్ ఒవైసీ… పోలీసుల అదుపులో నిందితుడు..

      హైద‌రాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని దుండ‌గులు టార్గెట్ చేయ‌డం ఇప్పుడు క‌ల‌క‌లం సృష్టిస్తోంది.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భాగంగా ముమ్మ‌రంగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు ఒవైసీ.. ముఖ్యంగా యూపీలోకి కేంద్రీక‌రించి అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దింపారు.. ఇదే స‌మ‌యంలో ఒవైసీని టార్గెట్ చేయ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. యూపీలో ఎన్నిక‌ల‌కు సంబంధించిన కార్య‌క్ర‌మంలో పాల్గొని తిరిగి ఢిల్లీ వెళ్తున్న ఒవైసీ కారుపై కాల్పులు జ‌రిపారు దుండ‌గులు.. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించిన ఆయ‌న‌..…
    • బ్రేకింగ్‌: అస‌దుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు
      #జాతీయం

      బ్రేకింగ్‌: అస‌దుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు

      ఎంఐఎం అధినేత‌, హైద‌రాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కారుపై కాల్పులు జ‌రిపారు దుండ‌గులు.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల కార్య‌క్ర‌మం ముగించుకుని తిరిగి ఢిల్లీ వెళ్తుండ‌గా.. కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు.. మీరట్‌లోని (ఉత్తరప్రదేశ్‌లోని) కితౌర్‌లో ఎన్నికల సంబంధిత కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఢిల్లీకి వెళ్తున్నాను.. కానీ, ఛిజర్సీ టోల్‌ పాజా వద్ద తన కారుపై కాల్పులు జ‌రిపిన‌ట్టు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు అస‌దుద్దీన్ ఒవైసీ.. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు లేదా నలుగురు దుండ‌గులు పాల్గొన్న‌ట్టు పేర్కొన్న ఆయ‌న‌.. తాను ప్ర‌యాణిస్తున్న…
    • రాహుల్‌ వ్యాఖ్యలపై అసదుద్దీన్‌ ఒవైసీ ఫైర్..
      #Top Story

      రాహుల్‌ వ్యాఖ్యలపై అసదుద్దీన్‌ ఒవైసీ ఫైర్..

      భారతదేశం హిందువుల దేశమని, హిందూ, హిందుత్వవాదం మధ్య తేడాను నిర్వచిస్తూ కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తన ట్వీట్‌లో “రాహుల్, కాంగ్రెస్‌ పార్టీ హిందుత్వానికి భూమి కట్టబెట్టాయి. ఇప్పుడు వారు మెజారిటీని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 2021లో హిందువులను అధికారంలోకి తీసుకురావడం ‘సెక్యులర్’ ఎజెండా. వా! భారతదేశం భారతీయులందరికీ చెందుతుంది. ఒక్క హిందువులే కాదు. భారతదేశం అన్ని విశ్వాసాల ప్రజలకు మరియు విశ్వాసం…
    • ఎంఐఎం ఎమ్మెల్యేపై కేసు నమోదు..
      #Top Story

      ఎంఐఎం ఎమ్మెల్యేపై కేసు నమోదు..

      చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ పై కేసు నమోదు చేశారు పోలీసులు… 341, 323, 506 ఐసీపీ సెక్షన్ల కింద ముంతాజ్‌ ఖాన్‌పై కేసు బుక్‌ చేశారు హుస్సేనీ ఆలం పోలీసులు.. నిన్న అర్ధరాత్రి యువకుడి నమేస్తే కొట్టలేదాన్ని కారణంగా ముంతాజ్ ఖాన్ దాడి చేయడం.. ఆ యువకుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హుస్సేనీ ఆలం పోలీస్​ స్టేషన్​పరిధిలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాతబస్తీ చార్మినార్​ బస్టాండ్​వద్ద…
    • మరో రాష్ట్రంపై ఎంఐఎం గురి.. అక్కడ కూడా పార్టీ విస్తరణ..
      #జాతీయం

      మరో రాష్ట్రంపై ఎంఐఎం గురి.. అక్కడ కూడా పార్టీ విస్తరణ..

      హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీకే పరిమితం అని భావించే ఎంఐఎం పార్టీ.. క్రమంగా రాష్ట్రాల విస్తరణపై దృష్టి సారించింది.. హైదరాబాద్‌ నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాలపై కేంద్రీకరించిన ఆ పార్టీ.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ఏరియాల్లో కూడా ప్రభావం చూపింది.. ఇక, మహారాష్ట్ర, బీహార్‌లో పలు సీట్లు గెలిచి ఖాతా చేరిన ఆ పార్టీ.. తాజాగా పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్య ప్రదేశ్‌, తమినాడు, కర్ణాటక.. ఇలా దేశవ్యాప్తంగా విస్తరించేందుకు పూనుకుంది.. జైపూర్‌…
    • ఓవైసీ అక్కడ పోటీకి దిగితే నష్టపోయేది ఎవరు…?
      #Top Story

      ఓవైసీ అక్కడ పోటీకి దిగితే నష్టపోయేది ఎవరు…?

      త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇవి ఒకరకంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సైమీఫైనల్. దీంతో అటూ కాంగ్రెస్, ఇటూ బీజేపీ తమ పట్టును కాపాడుకోనేందుకు శతవిథాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ వరుసగా రెండుసార్లు అధికారంలో రావడంతో ఆపార్టీపై ప్రజల్లో సహజంగానే కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికితోడు కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో  ప్రధాని మోదీ ఇమేజ్ క్రమంగా దిగజారుతున్నట్లు కన్పిస్తోంది. ఇలాంటి సమయంలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు…
    • ఒవైసీ ఇంటిపై హిందూ సేన దాడి..
      #తెలంగాణ

      ఒవైసీ ఇంటిపై హిందూ సేన దాడి..

      హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీకి చెందిన ఢిల్లీలోని అధికారిక నివాసంపై ఇవాళ దాడి జరిగింది.. ఒవైసీ అధికారిక నివాసంపైకి దూసుకెళ్లిన హిందూ సేన కార్యకర్తలు.. గేట్‌ దగ్గర హంగామా చేశారు.. నేమ్ ప్లేట్‌, ఇంటి బయటికి ఉన్న అద్దాలను పగలగొట్టారు. హిందువులకు వ్యతిరేకంగా ఒవైసీ చేసిన వ్యాఖ్యలు తమ కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయని.. అందుకే అతని నివాసంపై దాడి చేశారని తెలిపారు హిందూ సేన అధినేత విష్ణు గుప్త.. కాగా, ఈ దాడిలో…
    • అసదుద్దీన్‌ ఒవైసీపై కేసు నమోదు..
      #Top Story

      అసదుద్దీన్‌ ఒవైసీపై కేసు నమోదు..

      ఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై కేసు నమోదు చేశారు ఉత్తరప్రదేశ్‌ పోలీసులు.. మతసామరస్యానికి భంగం కలిగించే విధంగా ఉపన్యాసం చేశారంటూ ఆయనపై కేసు నమోదైంది. యూపీలో మూడు రోజుల పర్యటనలో ఉన్న ఒవైసీ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాల్లో పోటీ చేసే యోచనలో ఉన్నారు.. గురువారం కాట్ర చందనలో జరిగిన సభలో.. మత సామరస్యాన్ని చెడగొట్టే విధంగా ఉపన్యాసం చేయడం, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడం, ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి…
    • దేశంలో అత్యంత అవినీతి సీఎం కేసీఆర్ : రాజా సింగ్
      #తెలంగాణ

      దేశంలో అత్యంత అవినీతి సీఎం కేసీఆర్ : రాజా సింగ్

      గోల్కొండ కోట ను నిర్మించింది హిందు రాజులు అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. దేశంలో అత్యంత అవినీతి సీఎం కేసీఆర్. రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ గా మార్చారు. బట్టే బాజ్ సీఎం కేంద్రం నుండి ఒక్క పైసా రావడం లేదని అంటున్నారు. సవాల్ వేస్తున్నాం కేసీఆర్ కి దమ్ముంటే కేంద్రం నుండి ఒక్క పైసా రావడం లేదని శ్వేత పత్రం విడుదల చేయాలి. ముస్లిం లకు వ్యతిరేకి ఎంఐఎం. వక్ఫ్ బోర్డ్ భూముల ను…
    ←1…9101112→

తాజావార్తలు

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions