Home
Afghanistan
Afghanistan News
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
Pakistan: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్ను ఉద్దేశిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీకి, కాబూల్కి మధ్య ఎలాంటి తేడా లేదు’’ అని అన్నారు. పాకిస్తాన్ తూర్పు, పశ్చిమ సరిహద్దుల్లో ప్రస్తుతం ఒకే శత్రువు ఉన్నాడని అన్నారు. పాకిస్తాన్ భారత్కు ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో, ఆఫ్ఘాన్ విషయంలో కూడా అలాగే స్పందిస్తామని ప్రగల్భాలు పలికారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం భారత్కు ‘‘ప్రాక్సీ’’గా మారిందని ఆరోపించారు. Read Also: CM Vijay:… -
Rashid Khan Citizenship: భారత్ పౌరసత్వ ఆఫర్ తిరస్కరణ.. అఫ్గాన్ పట్ల ప్రేమ చాటుకున్న రషీద్ ఖాన్!
Rashid Khan Citizenship Offer: ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒక్కడైన అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తన దేశంపై ఉన్న అపారమైన ప్రేమను మరోసారి చాటుకున్నాడు. తనకు భారత్, ఆస్ట్రేలియా దేశాల నుంచి పౌరసత్వం (సిటిజన్షిప్) ఇస్తామని ఆఫర్లు వచ్చినప్పటికీ.. తాను మాత్రం కేవలం అఫ్గానిస్థాన్ తరఫునే అంతర్జాతీయ క్రికెట్ ఆడతానని స్పష్టం చేశాడు. భారత్, ఆస్ట్రేలియా దేశాల నుంచి పౌరసత్వంను సున్నితంగా తిరస్కరించానని రషీద్ వెల్లడించాడు. ‘2023 ఐపీఎల్ సమయంలో గుజరాత్ టైటాన్స్… -
Afghanistan: ఇవేం బుద్ది తక్కువ పనుల్రా బాబు.. ఆఫ్ఘనిస్తాన్లో బాలికల విద్యపై శాశ్వత నిషేధం!
ఆఫ్ఘానిస్తాన్లో తాలిబన్ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో, దేశ విద్యాశాఖ మంత్రి ఇటీవల బాలికల విద్యపై శాశ్వత నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది 2021లో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత బాలికల సెకండరీ (6వ తరగతి తర్వాత), ఉన్నత విద్యపై ఇప్పటికే అమలులో ఉన్న ఆంక్షలను మరింత బలోపేతం చేసే చర్యగా చెప్పవచ్చు. ఆఫ్ఘానిస్తాన్ విద్యాశాఖ మంత్రి షేక్ నెదా మహమ్మద్ నదీమ్ ఈ నిషేధాన్ని అధికారికంగా ధృవీకరించారు. Also Read:Sanju Samson T20 Captain: T20 తర్వాత… -
Afghan-Pak War: పాక్పై తాలిబన్ సైన్యం మెరుపుదాడులు.. వీడియో విడుదల
పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. రెండు దేశాలు యుద్ధానికి దిగాయి. గత కొంత కాలంగా ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. -
2028 T20 Worldcup.. డైరెక్ట్ ఎంట్రీ సాధించిన 12 జట్లు..!
2028 T20 Worldcup: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) 2028లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న 2026 వరల్డ్ కప్లో సూపర్ 8కు చేరిన జట్ల ఆధారంగా తదుపరి టోర్నీకి నేరుగా అర్హత సాధించే టీమ్స్ను దాదాపు ఖరారు చేసింది. నిబంధనల ప్రకారం ఆతిథ్య దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లు నేరుగా అర్హత సాధించగా.. 2026 ఎడిషన్లో సూపర్ 8కు చేరిన భారత్, పాకిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లాండ్,… -
Taliban Rule: భర్త అనుమతి లేకుండా పుట్టింటికి వెళ్తే 3 నెలల జైలు శిక్ష..
Taliban Rule: ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ పాలనలో మహిళలకు పూర్తిగా హక్కులు లేని పరిస్థితి ఏర్పడింది. మహిళల్ని కేవలం వంటింటికే పరిమితం చేశారు. సంతాన్ని కనే మిషన్లుగా మార్చారు. తాజాగా, తాలిబన్ పాలకులు తీసుకువచ్చిన కొత్త క్రిమినల్ కోడ్ మహిళల్ని పురుషుల చేతిలో ఒక బానిసగా మార్చిందని చెప్పవచ్చు. తాలిబన్ నాయకుడు హిబతుల్లా అఖుండ్జాదా సంతకం చేసిన 90 పేజీల క్రిమినల్ కోడ్ అనేక శిక్షలు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీ స్వేచ్ఛను నిరాకరించేలా చట్టాలు ఉన్నాయి. Read Also:… -
Pakistan: మా ఆర్మీ కన్నా బలూచ్ల వద్దే అత్యాధునిక ఆయుధాలు.. పాక్ రక్షణ మంత్రి ఆందోళన..
Pakistan: బలూచిస్తాన్లో పాకిస్తాన్ ప్రభుత్వానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) దెబ్బకు పాక్ ఆర్మీ , ప్రభుత్వం వణికిపోతోంది. బలూచ్ ప్రజలు తమ స్వాతంత్య్రం కోసం, పాక్ నుంచి విముక్తి కోసం పోరాటం చేస్తున్నారు. ఇటీవల మూడు రోజుల పాటు పాక్ ఆర్మీ, -
T20 World Cup 2026: టీ20 వరల్డ్కప్కు మెంటర్గా దినేశ్ కార్తిక్.. వాటే లక్కీ ఛాన్స్!
టీ20 వరల్డ్కప్ 2026కు ముందు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ను ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు మెంటర్గా నియమించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. టీ20 ఫార్మాట్లో ఆఫ్ఘన్ జట్టు ప్రదర్శనను మరింత మెరుగుపర్చాలనే లక్ష్యంతోనే డీకేను మెంటర్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ టీమ్ ఆర్సీబీకి దినేశ్ కార్తిక్ బ్యాటింగ్ కోచ్ అండ్ మెంటర్గా సేవలందిస్తున్న విషయం తెలిసిందే. డీకే భారత్ తరఫున 26… -
Pakistan: ‘‘మజా రాకుంటే పైసల్ వాపస్’’.. పాకిస్తాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
Pakistan: భారత్ను ఉద్దేశించి పాకిస్తాన్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పిఆర్) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ.. పాకిస్తాన్పై ఆఫ్ఘనిస్తాన్ జరుపుతున్న దాడులను భారత్తో ముడిపెడుతూ ఆరోపణలు చేశారు. ఇటీవల, ఒక పత్రికా సమావేశంలో మహిళా జర్నలిస్టుకు కన్నుకొట్టి విమర్శలు పాలైన చౌదరి, భారత్ను ఎగతాళి చేసే వ్యాఖ్యలు చేశారు. -
Afghanistan: ఆకస్మిక వరదలు.. 17 మంది మృతి, రోడ్డున్న పడ్డ 1,800 కుటుంబాలు..!
Afghanistan: అఫ్గానిస్తాన్లో పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా అకస్మిక వరదలు సంభవించడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల్లో మరో 11 మంది గాయపడినట్లు అఫ్గానిస్తాన్ జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ (ANDMA) ప్రకటించింది. దేశవ్యాప్తంగా చాలా కాలంగా కొనసాగుతున్న కరువుకు తొలి భారీ వర్షాలు ముగింపు పలికినప్పటికీ.. ఈ సమయంలో వచ్చిన వరదలు ప్రజల్ని తీవ్రంగా కలవరపెట్టాయి. OTR: నల్గొండ కాంగ్రెస్ రచ్చ.. డిసిసి పీట పై ఉక్కుపాదం అక్కడి…
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “వాటిని నేను తలకెక్కించుకోను.. నా టార్గెట్ అదే”.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Astrology: మే 20 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!