Odisha: ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్(బీజేడీ)కి చెందిన మాజీ గిరిజన ఎంపీ, గిరిజనేతర మహిళను పెళ్లి చేసుకోవడం వివాదంగా మారింది. మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీ, సుశ్రీ సంగీత సాహూ అనే బ్రహ్మణ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి జరిగిన ఒక రోజు తర్వాత ఆయన కుటుంబాన్ని తెగ నుంచి బహిష్కరించారు. గోవాలో వివాహం జరిగిన ఒక రోజు తర్వాత ‘‘భటర సమాజ్ కేంద్ర కమిటీ’’ ఈ నిర్ణయం తీసుకుంది
నేడు ఆదిలాబాద్లోని ఇంద్రవెల్లి లో ఆదివాసీ అస్తిత్వ పోరు గర్జన సభ నిర్వహిస్తున్నారు. తుడుం దెబ్బ రాయి సెంటర్ ఆధ్వర్యంలో సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివాసి చట్టాల అమలు, హక్కులు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సభ నిర్వహిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదివాసి చట్టాలు హక్కులు జీవోలు అన్నీ కూడా కాలరాస్తున్నాయని తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు, వారిపై దాడులను తిప్పికొడుతూ తమ అస్తిత్వాన్ని కాపాడుకునే…
కాంగ్రెస్ ఇంద్రవెల్లి దండోరా ను అడ్డుకుంటాం అని ఆదిలాబాద్ ఆదివాసి హక్కుల పోరాట సమితి హెచ్చరించింది. ఇంద్రవెల్లి దండోర ప్రకటన రోజు చేసిన రేవంత్ వ్యాఖ్యల పై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆదివాసి ,లంబాడాలు ఎక్కడ కలసి పోరాటం చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలి. ఆదివాసిల చరిత్ర తెలుసుకోని రేవంత్ రెడ్డి మాట్లాడాలి అని తుడుందెబ్బ నాయకులు తెలిపారు. ఆగస్టు 9 ఆదివాసిల దినోత్సవం.. అది మా పండుగ రోజు.. ఆరోజు ఇంద్రవెల్లి లో రాజకీయ…