టాలీవుడ్లో ‘విక్టరీ’ వెంకటేష్ క్రేజ్ మరోసారి హాట్ టాపిక్గా మారింది. వరుస విజయాలు, ఫ్యామిలీ ఆడియన్స్లో ఉన్న భారీ మార్కెట్ కారణంగా వెంకీ మామ రెమ్యూనరేషన్ డబుల్ అయినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న వెంకీ.. ఇప్పుడు రూ.20 కోట్లు తీసుకుంటున్నారని టాక్. రెమ్యూనరేషన్ హైక్ కావడానికి కారణం.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ క్రేజ్ సహా ‘మన శంకర వరప్రసాద్ గారు’లో చేసిన గెస్ట్ అప్పియరెన్స్కు వచ్చిన స్పందనే అని…