జాతీయ స్థాయిలో మే 5న విడుదలైన 'ది కేరళ స్టోరీ' తెలుగు వర్షన్ శనివారం నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రదర్శితమౌతోంది. అయితే భైంసాలాంటి పట్టణాలు ఈ సినిమా ప్రదర్శనను పోలీసులు అడ్డుకోవడం వివాదాలకు దారితీస్తోంది.
ఆదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని కీ రోల్స్ ప్లే చేసిన మూవీ ‘ది కేరళ స్టొరీ’ ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. వివాదాస్పద సినిమాగా పేరు తెచ్చుకున్నా, రాష్ట్రాలు బాన్ చేస్తున్నా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ది కేరళ స్టొరీ అసలు తగ్గట్లేదు. వారం తిరిగే లోపు 113 కోట్లు రాబట్టిన ఈ మూవ
అదా శర్మ మెయిన్ రోల్ ప్లే చేసిన ‘ది కేరళ స్టొరీ’ సినిమా ఇండియాలో సెన్సేషనల్ రన్ ని మైంటైన్ చేస్తోంది. వివాదాలు అడ్డొచ్చినా, రాష్ట్రాలకి రాష్ట్రాలే సినిమాని బాన్ చేసినా కలెక్షన్స్ మాత్రం పీక్ స్టేజ్ లో ఉన్నాయి. రోజు రోజుకీ కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి కానీ ఇప్పటివరకూ డ్రాప్ కనిపించలేదు. డే 1 క
Adah Sharma: చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఎవరు స్టార్ అవుతారు చెప్పడం కష్టం. కొంతమంది మొదటి సినిమాతోనే స్టార్ అవుతారు.. ఇంకొంతమంది ఆ స్టార్ డమ్ ను అందుకోవడానికి ఏళ్ళు పడుతుంది.
The Kerala Story : ‘ది కేరళ స్టోరీ’ సినిమా నిన్న(శుక్రవారం) మే 5న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి వివాదాలు చెలరేగడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు ఎలా రెస్పాండ్ అవుతారని అందరి దృష్టి నెలకొంది.
'ది కశ్మీర్ ఫైల్స్' పంథాలో తెరకెక్కిన 'ది కేరళ స్టోరీ' మూవీ సైతం వివాదలలో చిక్కుకుంటోంది. ఉగ్రవాద సంస్థ 'ఐఎస్ఐఎస్' చీకటి కోణాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మే 5న నాలుగు భాషల్లో విడుదల కావాల్సి ఉండగా, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకుంటామని కాంగ్రెస్ తో సహా కొన్ని రాజకీయ పార్టీలు చెబుతున్నాయి.