Home
Abu Dhabi
Abu Dhabi News
-
NEET Exam: అబుదాబి సెంటర్ ఇవ్వడంపై రాహుల్గాంధీ ఫైర్.. ఎన్టీఏ క్లారిటీ
ఆదివారం జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్కు ముందు మరోసారి రాజకీయ వివాదం చెలరేగింది. పాస్పోర్ట్ లేని అభ్యర్థికి అబుదాబిలో ఎగ్జామ్ సెంటర్ ఎలా ఇస్తారని లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నిలదీశారు. ఎన్టీఏ వైఫల్యం అంటూ ధ్వజమెత్తారు. తాజాగా ఈ వ్యవహారంపై ఎన్టీఏ క్లారిటీ ఇచ్చింది. -
NEET UG 2026 Re-Exam: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ రీ-ఎగ్జామ్ సెంటర్.. హాల్ టికెట్ చూసి మైండ్ బ్లాక్!
NEET UG 2026 Re-Exam: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూన్ 29న దేశవ్యాప్తంగా నీట్ యూజీ (NEET UG) 2026 రీ-ఎగ్జామినేషన్ను నిర్వహించడానికి సర్వసిద్ధం చేస్తోంది. అయితే, ఈ పరీక్ష జరగడానికి ముందే ఎన్టీఏ నిర్వహణా లోపాలపై మరో సరికొత్త వివాదం చెలరేగింది. ఎన్టీఏ చేసిన ఒక భారీ పొరపాటు కారణంగా నాగపూర్కు చెందిన అబ్దుల్లా అనే విద్యార్థికి ఏకంగా యూఏఈ (UAE) లోని అబుదాబిలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించారు. పరీక్షకు కేవలం కొద్ది రోజుల… -
Russia-Ukraine: శాంతి దిశగా అడుగులు.. వచ్చే వారం రష్యా-ఉక్రెయిన్ చర్చలు!
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి దిశగా అడుగులు పడుతున్నాయి. గత నాలుగేళ్లుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా చర్చలు నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 4-5 తేదీల్లో అబుదాబిలో రష్యా-ఉక్రెయిన్-అమెరికా మధ్య త్రైపాక్షిక సమావేశాలు జరుగుతాయన్నారు -
Saudi-UAE War: పశ్చిమాసియాలో మరో ఉద్రిక్తత.. రెండు గల్ఫ్ దేశాల మధ్య తీవ్ర పోరు
నిన్నామొన్నటిదాకా గాజా-ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడికింది. ప్రస్తుతం నెమ్మదిగా ఉందనుకుంటున్న తరుణంలో కొత్త సంవత్సరంలో రెండు శక్తివంతమైన గల్ఫ్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. -
IPL 2026 Auction: రేపే అబుదాబిలో ఆటగాళ్లకు బిడ్డింగ్.. సిద్ధమైన ఫ్రాంచైజీలు..!
IPL 2026 Auction: 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేలానికి రంగం సిద్ధమైంది. డిసెంబర్ 16న అబుదాబిలోని ఎతిహాద్ స్టేడియం వేదికగా పది ఐపీఎల్ ఫ్రాంచైజీలు హోరాహోరీ బిడ్డింగ్కు సిద్ధమవుతున్నాయి. ఈ మినీ వేలంలో అనేకమంది అగ్రశ్రేణి దేశీ, విదేశీ క్రికెటర్లు అందుబాటులో ఉండటంతో జట్ల వ్యూహాలు ఆసక్తికరంగా మారాయి. ఈ వేలంలో మొత్తం రూ.237.55 కోట్ల పర్స్ అందుబాటులో ఉంది. ఈ మొత్తంతో 77 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. మొత్తం 359 మంది… -
Priyanka Chopra: ఏడాదిలో 6 సినిమాలు ఫ్లాప్.. ఎంతో కష్టపడ్డ.. ప్రియాంక ఎమోషనల్ స్పీచ్..
Priyanka Chopra: ప్రియాంక చోప్రా రెండు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది. ఒకప్పుడు బాలీవుడ్లో దేశీ అమ్మాయిగా ఉన్న ప్రియాంక ఇప్పుడు గ్లోబల్ స్టార్గా మారింది. ఆమె హిందీ చిత్రాలతో పాటు హాలీవుడ్లోనూ తనకంటూ ఒక పేరు తెచ్చుకుంటోంది. కానీ.. ఈ స్థాయికి చేరిన ప్రియాంక ప్రయాణం అంత ఈజీగా జరగలేదు. తన కెరీర్లో జరిగిన విషయాలను తాజాగా ప్రియాంక పంచుకుంది. వరుసగా సినిమాలు ఫ్లాప్ అయినా గడ్డు కాలాలు ఉన్నాయి. అయితే.. పని… -
IPL 2026 Auction Date: ఐపీఎల్ మినీ వేలం తేదీ ఇదే.. వరుసగా మూడో సంవత్సరం..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంకు సంబంధించి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. వేలం డిసెంబర్ 16న జరగనునట్లు సమాచారం. ఇండియాలో కాకుండా అబుదాబిలో వేలం నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్లాన్ చేస్తోందట. మినీ వేలం కాబట్టి ఒకే రోజులో ముగియనుంది. ఈ మేరకు ఓ క్రీడా ఛానెల్ తమ కథనంలో పేర్కొంది. ముంబైలో డిసెంబర్ 15న వేలం జరగనున్నట్లు ముందు నుంచి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఐపీఎల్… -
Chandrababu: అబుదాబీలో సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు..
Chandrababu: అబుదాబీలో పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల సీఈఓలతో నెట్ వర్కింగ్ సమావేశంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. లంచ్ మీటింగ్లో పాల్గొన్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు… మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి కూడా ఈ సమావేశం అయ్యారు.. అబుదాబీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ అహ్మద్ జాసిమ్ అల్జాబీతో చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు.. వైజాగ్ లో జరిగే పెట్టుబడుల సదస్సుబుకు సంబంధించి చర్చ జరిగింది.. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో… -
Viral video: అభిమానికి లులూ ఛైర్మన్ సెల్ఫీ.. నెటిజన్లు ప్రశంసలు
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటూరు పెద్దలు. దీనికి నిలువెత్తు నిదర్శనం లులూ గ్రాప్ సంస్థల ఛైర్మన్ యూసఫ్ అలీనే. ఇతడు భారత బిలియనీర్. జాతీయ, అంతర్జాతీయంగా 256 హైపర్ మార్కెట్లు, మాల్స్ ఉన్నాయి. ఫోర్బ్స్ జాబితా ప్రకారం అతని ఆస్తుల నికర విలువ $8.9 బిలియన్లకు పైగా ఉన్నాయి. అయినా కూడా ఎక్కడా గర్వం కనిపించదు. ఒక సామాన్య వ్యక్తిలా అందరితో కలిసిపోతారు. ఇందుకు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోనే ఉదాహరణ. -
Abu Dhabi Ramzan: ఉద్యోగులకు శుభవార్త.. వర్కింగ్ అవర్స్ తగ్గింపు
రంజాన్ (Ramzan) సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు యూఏఈ (UAE) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పవిత్ర మాసంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు పని గంటలు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!