సాంప్రదాయ పంటలతో పాటు ఉద్యానవన పంటలను కూడా పండిస్తున్నారు.. అందులో కొబ్బరిని కూడా ఎక్కువగా పండిస్తున్నారు.. అందులో అంతర పంటలను కూడా పండిస్తూ అధిక లాభాలను పొందుతున్నారు.. కోస్తా ఆంధ్రా జిల్లాల్లో కొబ్బరి సాగుకు అనుకూలం. అందువల్లనే ఏపీ కొబ్బరి తోటల విస్తీర్ణంలో 50 శాతానికిపైగా ఉభయ గోదావరి జిల్లాల్
ఈరోజుల్లో టమోటా ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. 10 రూపాయలు ఉన్న కిలో టమోటాలు ఇప్పుడు ఏకంగా రూ.200 లకు పైగా ఉందని చెప్పాలి.. టమాట ధరలు అమాంతం పెరిగిపోవడంతో చాలా మంది కుండీల్లో, ఇంటి పైకప్పులపై టమోటా సాగు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.. కేవలం వ్యవసాయ భూముల్లో కాదు. ఇంటి పెరట్లో, కొద్దిపాటీ ఖాళీ స్థలంలో, �