ఓ మహిళ కదల్లేని పరిస్థితిలో ఉస్మానియా ఆస్పత్రికి చేరుకుంది. ఆసుపత్రి సిబ్బంది ఆమెకు వైద్యం చేయలేదు. ఆధార్ కార్డు లేని కారణంగా.. బాధితురాలిని గెంటేశారు. ఆమె పరిస్థితి చూసి కనికరం చూపించలేదు. ఆమె వెంట తన కుమార్తె ఉంది. పొట్ట చేత పట్టుకుని పల్లె నుంచి పట్నం వచ్చిన మహిళ ఆస్పత్రి వద్ద వైద్యం అందించాలన
ఒక్కోసారి ఉన్నట్టుండి డబ్బులు అవసరం పడుతుంటాయి. సమయానికి చేతిలో నగదు ఉండదు. అలాంటి సమయంలో ఫ్రెండ్స్, తెలిసిన వారి వద్ద డబ్బులు అడుగుతుంటారు. అప్పులు చేయడానికి కూడా సిద్ధపడుతుంటారు. కానీ కావాల్సిన టైమ్ కు డబ్బు చేతికి అందదు. అప్పుడే ఈజీగా డబ్బు చేతికందే మార్గం ఉంటే బాగున్ను అని ఆలోచిస్తుంటారు, మర
ఇది కలియుగం. ప్రస్తుతం సాధారణ పనుల నుంచి వివాహాల వరకు అన్నీ వినూత్నంగా జరుగుతున్నాయి. అలాగే ఓ జంట తమ పెళ్లిని విభిన్నంగా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలని భావించింది. వెడ్డింగ్ కార్డ్ను ఆకర్శణీయంగా మలచింది. పెళ్లి పత్రికను మొదటిసారి చూసినప్పుడు ఓ ఆధార్ కార్డులా కనిపించింది. అయితే తర్వాత సర
ఆన్ లైన్ లో ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవడానికి నేటి (డిసెంబర్ 14) వరకు గడువు ఇచ్చింది. ఈ రోజు మిస్ అయితే, ఆ తర్వాత నుంచి ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోవాలంటే ఫిక్స్ చేసిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
PF And Aadhaar Link: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రైవేట్ రంగంలోని కొత్త ఉద్యోగుల కోసం యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని యాక్టివేట్ చేయడానికి గడువును పొడిగించింది. దీని కోసం, వారు ఇప్పుడు తమ UAN, బ్యాంక్ ఖాతాను డిసెంబర్ 15 లోపు ఆధార్తో లింక్ చేయాల్సి ఉంటుంది. అంతకుముందు దాని చివరి తేదీ నవంబర్ 30 గా ఉండే
Aadhaar Update: ఆధార్ కార్డ్ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ( UIDAI ) జారీ చేస్తుంది. ఆధార్ కార్డ్ ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. ఇది అనేక రకాల సేవలకు ఉపయోగించబడుతుంది. ఆధార్ కార్డు సహాయంతో, కొత్త సిమ్ కార్డు కొనడం, బ్యాంకు ఖాతా తెరవడం ఇంకా ప్రభుత్వ సబ్సిడీ, పాస్పోర్ట్ పొందడం కోసం దరఖాస్తు చేయడం వంటి ప్రత�
PMJJBY : దేశంలోని పౌరుల ఆర్థిక, సామాజిక భద్రత కోసం ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని సాధారణ పౌరులకు అటువంటి పథకం ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన). దేశంలోని ప్రతి విభాగం ఈ బీమా పథకం ద్వారా ప్రయోజనాలను పొందుతుంది. ఈ బీమా పథకం కింద పాలసీని కొనుగోలు చేయడాన�
ఆధార్ కార్డు పౌరసత్వానికి ఆధారం కాదని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడీఏఐ) కలకత్తా హైకోర్టుకు తెలిపింది. చట్టబద్ధంగా దేశంలోకి ప్రవేశించిన నాన్ రెసిడెంట్లు దరఖాస్తు చేసుకోవచ్చని.. ఆధార్ పొందవచ్చని యుఐడీఏఐ (UIDAI) పేర్కొంది.
Aadhaar Card: మన దేశంలో ఆధార్ అనేది ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డు. అయితే ఆధార్ కార్డు తప్పనిసరి కాదని ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా దాని అవసరం ఏదో ఒక రూపంలో ఉంటుంది.