Rashmika Mandanna: సినిమా ఇండస్ట్రీలో అన్ని తమకు నచ్చినట్టు చేయలేరు. కొన్నిసార్లు మొహమాటం అడ్డు వస్తుంది.. ఇంకొన్నిసార్లు వారికి కావాల్సినవాళ్ల కోసం చేయాల్సి వస్తుంది. ఇంకొన్ని సార్లు స్నేహం కోసం చేయాల్సి వస్తుంది. ఇక ఇండస్ట్రీలో మొహమాటంతో ప్రభాస్ ఎన్నో ప్లాప్ కథలను ఓకే చేశాడని చెప్తారు. తెలిసినవారు వచ్చ�
‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం థియేటర్లలో దూసుకెళ్తోంది. ఈ శుక్రవారం థియేటర్లలో తాప్సి ప్రధాన పాత్రలో నటించిన “మిషన్ ఇంపాజిబుల్” థియేటర్లలోకి రానుంది. థియేటర్ల సంగతి సరే… ఓటిటి విషయానికొస్తే ఈ వారం 3 కొత్త సినిమాకు ఓటిటిలో ప్రేక్షకులను అలరించబోతున్నాయి. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’, ‘రాధే శ్యామ
సినిమా ఇండస్ట్రీలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తే డెస్టినీ అనేది నిజమేనేమో అన్పిస్తూ ఉంటుంది. ఒక్కోసారి కొన్ని సినిమాల స్క్రిప్టులు ఒక హీరోతో చేయాలనుకున్నా అవి మరో హీరో ఒడిలో చేరిపోతాయి. ఆ సినిమాలు హిట్ అయితే, ఆ సినిమాలను తిరస్కరించిన హీరోలు ఆ బ్లాక్ బస్టర్ లను చేజార్చుకున్నందుకు పశ్చాత్తాపపడతా�
శర్వానంద్, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ “ఆడవాళ్లు మీకు జోహార్లు”. ఈ మూవీ మార్చ్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా, సుధాకర్ చెరుకూరి ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్పై తెరకెక్కించారు. “ఆడవాళ్లు మీకు జోహార్లు” మూవీ సెన్సార్ కార్యక్రమాలను తా�
శర్వానంద్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “ఆడవాళ్లు మీకు జోహార్లు”తోమార్చి 4న థియేటర్లలోకి రాబోతున్నాడు. రష్మిక మందన్న ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధాకర్ నిర్మించారు. ఆదివారం “ఆడవాళ్లు మీకు జోహార్లు” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా… ఈ వేడుకకు అతిథిగ�
శర్వానంద్ చాలా కాలం తర్వాత ఫ్యామిలీ డ్రామా “ఆడవాళ్లు మీకు జోహార్లు”తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధాకర్ నిర్మించారు. రష్మిక మందన్న ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. ఆదివారం “ఆడవాళ్లు మీకు జోహార్లు” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడ
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ “ఆడవాళ్లు మీకు జోహార్లు”. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చ్ 4న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్ లో “ఆడవాళ్లు మీకు జోహార్లు” ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు స
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన “ఆడవాళ్లు మీకు జోహార్లు” ప్రీ రిలీజ్ ఈవెంట్కు గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలో సుకుమార్ మాట్లాడుతూ తన ఫేవరేట్ హీరోయిన్, హీరో ఎవరో వెల్లడించారు. తన ఫేవరెట్ హీరోయిన్ సు
“ఆడవాళ్లు మీకు జోహార్లు” ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు సుకుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. స్టార్ డైరెక్టర్ టీమ్కి తన శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అవుతుందని ప్రకటించాడు. ఈ కార్యక్రమంలో సుకుమార్ మాట్లాడుతూ సుమ కనకాలకి తొలి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రీ ర�
శర్వానంద్, రష్మిక జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం “ఆడవాళ్లు మీకు జోహార్లు”. నిన్న హైదరాబాద్లో చిత్రబృందం గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సుకుమార్, కీర్తి సురేష్, సాయి పల్లవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శర్వానంద్ మాట్లాడుతూ అత�